తెలంగాణం

గిగ్ వర్కర్ల రక్షణ కంపెనీలదే :  షేక్ సలావుద్దీన్

టీజీపీడబ్ల్యూయూ  ఫౌండర్ ప్రెసిడెంట్ షేక్ సలావుద్దీన్ హైదరాబాద్, వెలుగు: కార్మికుల భద్రత కంటే లాభాలే ముఖ్యమని కంపెనీలు భావిస్తున్నాయని తెల

Read More

కేంద్ర నిధులతోనే రాష్ట్రాభివృద్ధి : ఎంపీ డీకే అరుణ

పాలమూరు  ఎంపీ డీకే అరుణ జడ్చర్ల టౌన్, వెలుగు: రాష్ట్రంలో జరుగుతున్న ప్రతి అభివృద్ధి పనికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుందని పాలమూరు ఎంపీ

Read More

శంకర్ సముద్రం ప్రాజెక్టు గేట్లు ఎత్తివేత

మదనాపురం, వెలుగు: కొత్తకోట మండలం శంకర్ సముద్రం రిజర్వాయర్​లోకి భారీగా వరద నీరు చేరడంతో ప్రాజెక్టు రెండు గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదిలారు. మదనాపురం

Read More

అప్పు తిరిగి ఇవ్వకపోవడంతో కానిస్టేబుల్‌‌ సూసైడ్‌‌

తిమ్మాపూర్, వెలుగు : అప్పు తీసుకున్న వారు తిరిగి ఇవ్వకపోగా, తనను వేధించడంతో మనస్తాపానికి గురైన ఓ కానిస్టేబుల్‌‌ ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన

Read More

కామారెడ్డి జిల్లాలో భారీ వర్షం

కామారెడ్డి, వెలుగు : జిల్లాలోని ఆయా ఏరియాల్లో శనివారం రాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు భారీ వర్షం కురిసింది.   మాచారెడ్డి  మండలం లచ్చాపేటలో అత

Read More

మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లు ఇవ్వాలి :  నర్సస్ జేఏసీ

..ప్రభుత్వానికి తెలంగాణ నర్సస్ జాయింట్ యాక్షన్ కమిటీ విజ్ఞప్తి  హైదరాబాద్, వెలుగు: మేల్ నర్సింగ్ ఆఫీసర్లకు ప్రమోషన్లలో సమాన అవకాశాలు కల్ప

Read More

ఆర్మూర్ లో విగ్రహాల ప్రతిష్ఠాపన

ఆర్మూర్​, వెలుగు: ఆర్మూర్ టౌన్​ లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ ఆవరణలోని నాగ లింగేశ్వర స్వామి ఆలయంలో ఆదివారం విగ్రహాల ప్రతిష్ఠాపన జరిగింది.  గణపతి,

Read More

ఎల్లారెడ్డి లో ఘనంగా తీజ్..పాల్గొన్న ఎమ్మెల్యే మదన్ మోహన్

ఎల్లారెడ్డి, వెలుగు : తీజ్ ఉత్సవాలు గిరిజన సంసృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తాయని ఎమ్మెల్యే మదన్ మోహన్ అన్నారు. ఆదివారం రాష్ట్ర ఆదివాసీ గిరిజన అధ్య

Read More

ప్రజలు కేసీఆర్ పాలనను కోరుకుంటున్నరు. : హరీశ్ రావు

మాజీ మంత్రి హరీశ్ రావు   సిద్దిపేట, వెలుగు: తెలంగాణ ప్రజలు మళ్లీ కేసీఆర్ రావాలని కోరుకుంటున్నారని మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీశ్ రావు

Read More

కబ్జా రాజకీయాలు భరించలేకే రాజీనామా : చక్రధర్ గౌడ్

కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్ సిద్దిపేట రూరల్, వెలుగు: కబ్జా రాజకీయాలు భరించలేకే తాను కాంగ్రెస్​పార్టీకి రాజీనామా చేస్తున్నానని కాంగ్రెస్​నాయ

Read More

అహంకారంతోనే అనుచిత వ్యాఖ్యలు

దళిత మంత్రులకు బహిరంగ క్షమాపణకు చెప్పాలి​  ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్​కార్యకర్తలు    దుబ్బాక, వెలుగు:&nb

Read More

ప్రజల ఆరోగ్యానికే ప్రాధాన్యత..జన ఔషధి కేంద్రాల ద్వారా తక్కువ ధరకే మెడిసిన్స్: గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

రాష్ట్రంలో ఆయుష్మాన్ భారత్​అమలు చేయాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఉప్పల్​లో జన ఔషధి వేర్ హౌస్ ప్రారంభం ఉప్పల్, వెలుగు: జన ఔషధి కేంద్రాల ద్వ

Read More

ములుగు జిల్లాకు దేవాదుల నీళ్లివ్వాలి : మంత్రి సీతక్క

సాగునీటిపారుదల శాఖ మంత్రిని కోరిన మంత్రి సీతక్క, ఎమ్మెల్యేలు. ఏటూరునాగారం, వెలుగు: ములుగు జిల్లా కన్నాయిగూడెం మండలం లక్ష్మీపురంలోని గోదావరి వద

Read More