తెలంగాణం

చదువు మానేసిన యూత్పై సర్కారు ఫోకస్..ఓపెన్ టెన్త్, ఇంటర్లో లక్ష మందిని చేర్పించాలని టార్గెట్

మహిళా సంఘాల సహకారంతో అడ్మిషన్లు ఇప్పటికే 35 వేల వరకు అడ్మిషన్లు పూర్తి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వివిధ కారణాలతో చదువు మధ్యలో ఆపేసిన

Read More

ఇండ్లు కట్టిస్తే కమీషన్లు రావనే.. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన్రు : మంత్రి పొంగులేటి

బీఆర్ఎస్​ను అసహ్యించుకుంటున్నా సర్కారుపై విమర్శలు చేస్తున్నరు: మంత్రి పొంగులేటి పైసా కమీషన్ లేకుండా పేదోడి సొంతింటి కల నెరవేరుస్తం  డ్లు పంప

Read More

రూ.500 లంచం కేసులో.. 20 ఏండ్ల తర్వాత నిందితుడికి విముక్తి

హైదరాబాద్, వెలుగు:2005లో అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) నమోదు చేసిన రూ.500 లంచం కేసులో ఆరోపణలు ఎదుర్కొన్న ఒక వ్యక్తికి 20 ఏండ్ల తర్వాత కేసు నుంచి విముక్తి

Read More

దుబ్బాక మండలంలో యూరియా కోసం రైతుల తిప్పలు

దుబ్బాక, వెలుగు: దుబ్బాక మండలంలోని పలు గ్రామాల రైతులు యూరియా కోసం పడరాని పాట్లు పడుతున్నారు. మండల పరిధిలోని తిమ్మాపూర్​ గ్రామ ఫర్టిలైజర్​ షాపు వద్ద శు

Read More

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే !..సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ కామెంట్స్

దేశాన్ని మత ప్రాతిపదికన విభజించేందుకు బీజేపీ కుట్ర    సూర్యాపేట, వెలుగు : రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల్లో  బీసీలకు 42

Read More

సీజనల్ వ్యాధులు ప్రబలకుండా చర్యలు చేపట్టాలి : కలెక్టర్ కుమార్ దీపక్

కోటపల్లి, వెలుగు: వర్షాకాలం నేపథ్యంలో సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించ

Read More

మూసీ పరీవాహక ప్రజలు అలర్ట్గా ఉండాలి : కలెక్టర్ హరిచందన సూచన

హైదరాబాద్ సిటీ, వెలుగు: వర్షాలు అధికంగా కురుస్తున్న నేపథ్యంలో మూసీ పరీవాహక ప్రాంత ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేయాలని కలెక్టర్ హరి చందన అధికారులను

Read More

ఆఫీసర్లకు రెండు రోజులు సెలవుల్లేవ్ : కలెక్టర్ సి.నారాయణరెడ్డి

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: భారీ వర్షాల నేపథ్యంలో ఆస్తి, ప్రాణ నష్టం జరగకుండా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని రంగారె

Read More

పట్టాల కోసం పట్నం బాట..మంచిర్యాలకు చేరుకున్న పోడు రైతుల పాదయాత్ర

కోల్​బెల్ట్, వెలుగు: తమ భూములకు పట్టాలు ఇవ్వాలని రైతులు పట్నం బాట పట్టారు. ఆసిఫాబాద్​ జిల్లా చింతల మానేపల్లి మండలం దిందా గ్రామ పోడు రైతులు చేపట్టిన ఛల

Read More

పెరుగుతున్న మిర్చి ధరలు

క్వింటాల్ రేటు రూ.10 వేల నుంచి రూ.14,500 వరకు ఇంటర్నేషనల్ మార్కెట్ నుంచి జోరుగా ఆర్డర్లు సాగు విస్తీర్ణం పావు వంతుకు పడిపోవడంతో రేట్లు పైపైకి

Read More

ఎములాడ మహాలక్ష్మి ఆలయానికి పోటెత్తిన మహిళా భక్తులు

అమ్మవారికి మొక్కులు చెల్లించి, ఒడి బియ్యం సమర్పణ వేములవాడ, వెలుగు : శ్రావణమాసంలో వరలక్ష్మి వ్రతం పండుగ సందర్భంగా వేములవాడ టౌన్ లోని మహాలక్ష్మి

Read More

గర్భిణి మృతి కేసులో ఆర్‌ఎంపీ అరెస్టు

నిందితుడి వద్ద అల్ట్రా సౌండ్‌ స్కానింగ్ మెషీన్, సెల్‌ ఫోన్‌ సీజ్‌  సూర్యాపేట, వెలుగు : లింగ నిర్ధారణ టెస్ట్ చేసి

Read More

ఎంపీ రఘునందన్ రావుకు మళ్లీ బెదిరింపు కాల్

చంపేస్తామని వార్నింగ్ ఇచ్చిన దుండగులు హైదరాబాద్ సిటీ, వెలుగు: బీజేపీ ఎంపీ రఘునందన్ రావుకు మరోమారు గుర్తుతెలియని వ్యక్తుల నుంచి బెదిరింపు

Read More