తెలంగాణం
మేడారంలో భక్తుల సందడి
తాడ్వాయి, వెలుగు : ములుగు జిల్లా తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క సారలమ్మ దేవతలను దర్శనం చేసుకోవడానికి భక్తులు భారీగా తరలివచ్చారు. ఆదివారం సెలవురోజు కావడ
Read Moreపొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో ఎల్లిపాయ కారంతో భోజనమా ?
కొత్తగూడ, వెలుగు: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం పొగుళ్లపల్లి ఏకలవ్య మోడల్ స్కూల్లో స్టూడెంట్లకు ఎందుకు ఎల్లిపాయకారంతో భోజనం పెడుతున్నారని శనివార
Read Moreఅక్రమ మట్టి తరలింపుపై చర్యలు తీసుకోవాలి
రఘునాథపల్లి, వెలుగు: జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం ఆశ్వరావుపల్లిలోని సర్వే నెంబర్ 241 లోని ఎర్రబోడు గుట్ట నుంచి కొన్ని రోజులుగా రియల్ ఎస్టేట్ వ్యాపార
Read More105 మందికి కంటి వైద్యపరీక్షలు
లింగంపేట, వెలుగు: లింగంపేట మండలం పర్మల్ల గ్రామంలో ఆదివారం గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఉచిత కంటివైద్య శిబిరం నిర్వహించినట్లు వీడీసీ కమిటీ సభ్యులు త
Read Moreకార్యకర్త పాడె మోసిన ఎమ్మెల్యే
తాడ్వాయి, వెలుగు: తాడ్వాయి మండలం కాంగ్రెస్ పార్టీ యూత్ ఉపాధ్యక్షుడు సతీశ్ ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం దేవయపల్లి గ్రామంలో సత
Read Moreలింగంపేటలో మూడు ఇసుక ట్రాక్టర్ల సీజ్
లింగంపేట,వెలుగు: లింగంపేట పెద్దవాగు నుంచి అక్రమంగా ఇసుకను తరలిస్తున్న మూడు ట్రాక్టర్లను ఆదివారం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్ఐ దీపక్కుమార్తెలి
Read Moreసౌదీ ప్రమాదంలో రెండు హైదరాబాద్ కుటుంబాలు బలి.. ఒక ఫ్యామిలీ నుంచి ఏడుగురు.. మరో కుటుంబం నుంచి 8 మంది..
సౌదీ బస్సు ప్రమాదం తెలుగు రాష్ట్రాల్లోల విషాదాన్ని మిగిల్చింది. హైదరాబాద్ కు చెందిన రెండు కుటుంబాలు చనిపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఉమ్రా యాత్రకు
Read Moreగన్నేరువరం డబుల్ రోడ్డు కోసం..హైవేపై యువజన సంఘాల మహా ధర్నా
గన్నేరువరం, వెలుగు: గన్నేరువరం మండలం గుండ్లపల్లి స్టేజీ నుంచి పొత్తూరు వరకు నిలిచిపోయిన డబుల్ రోడ్డు పనులను మొదలుపెట్టాలని యువజన సంఘాల లీడర్లు డ
Read Moreకొడిమ్యాల మండల రైతులు కటింగ్ లేకుండా వడ్లు కొనాలని ధర్నా
కొడిమ్యాల, వెలుగు: కటింగ్ లేకుండా వడ్లు కొనాలని కొడిమ్యాల మండల రైతులు పూడూరు హైవేపై ఆదివారం ధర్నాకు ది
Read Moreగంగాధర మండలంలో సీఎం, ఎమ్మెల్యే చిత్రపటాలకు క్షీరాభిషేకం
గంగాధర, వెలుగు: గంగాధర మండలం నారాయణపూర్భూ నిర్వాసితులకు రూ.23.50 కోట్లు మంజూరు చేసినందుకు కృతజ్ఞతగా సీఎం రేవంత్రెడ్డి, ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్క
Read Moreఇక ఇతనికి దిక్కెవరు..? సౌదీ ప్రమాదంలో కుటుంబాన్ని కోల్పోయి.. ప్రాణాలతో బయటపడ్డ మృత్యుంజయుడు
సౌదీలో జరిగిన బస్సు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు చనిపోవడం కన్నీళ్లను తెప్పిస్తున్న ఘటన. దైవ దర్శనానికి వెళ్లి తిరిగిరాని లోకాలకు వెళ్లిన మ
Read Moreనిత్యజీవితంలో యోగాను భాగం చేసుకోవాలి : ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం
చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం రామడుగు, వెలుగు: యోగాను దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని, తద్వారా శారీరక, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుందని
Read Moreవేములవాడ భీమేశ్వర ఆలయానికి పోటెత్తిన భక్తులు
రాజన్న సన్నిధిలో కోడె మొక్కుల కోసం బారులుదీరిన భక్తులు వేములవాడ, వెలుగు: కార్తీక మాసం, సెలవు రోజు కావడంతో వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామ
Read More












