
తెలంగాణం
జీఆర్ఎంబీ కొత్త చైర్మన్గా బీపీ పాండే నియామకం .. కేంద్ర జలశక్తి శాఖ ఉత్తర్వులు
హైదరాబాద్, వెలుగు: గోదావరి రివర్ మేనే జ్మెంట్ బోర్డు (జీఆర్ఎంబీ)కు కేంద్ర ప్రభుత్వం కొత్త చైర్మన్ను నియమించింది. స
Read Moreనల్గొండలో గంజాయి అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
నల్గొండ అర్బన్, వెలుగు : ఈజీగా డబ్బు సంపాదించాలని గంజాయి అమ్ముతున్న ముగ్గురు నల్గొండ వన్ టౌన్ పోలీసులకు పట్టుబడ్డారు. సీఐ రాజశేఖర్ రెడ్డి మంగళవా
Read Moreసింగరేణిలో 35కి పైగా చిట్టడవులు సృష్టించాం..పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యం : సీఎండీ బలరాం
20 వేల మొక్కలు నాటి రికార్డ్ సృష్టించిన సీఎండీ భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు : సింగరేణిలో ఇప్పటివరకు 35కి పైగా చిట్టడవులు సృష్టించ
Read Moreనా పైనే కేసు పెడతారా..? అంటూ.. నల్గొండ వన్ టౌన్ స్టేషన్లో సూసైడ్ అటెంప్ట్
డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడిన వ్యక్తిపై కేసు నమోదు ఒంటిపై పెట్రోల్ పోసుకుని స్టేషన్ కు వెళ్లి హల్ చల్ లైటర్ తో అంటించుకోగా మంటలార్పిన పో
Read Moreకేసీఆర్ ఖజానా ఖాళీ చేసినా కాంగ్రెస్ సంక్షేమం ఆపలేదు..పేదల సొంతింటి కలను నెరవేరుస్తున్నది: మంత్రి వివేక్
గత బీఆర్ఎస్ సర్కార్ డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వలేదు మల్లన్నసాగర్ పేరిట ప్రజాధనం వృథా చేసింది రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేసిందని ఫైర్ సి
Read Moreజాతీయ యూత్ కాంగ్రెస్లో రాష్ట్రం నుంచి నలుగురు
హైదరాబాద్, వెలుగు: ఇండియన్ యూత్ కాంగ్రెస్ జాతీయ కార్యవర్గంలో తెలంగాణ నుంచి నలుగురికి చోటు దక్కింది. ప్రధాన కార్యదర్శిగా శ్రవణ్ రావు, కార్యదర్శులుగా మమ
Read Moreగురుకులాల్లో ఫుడ్పాయిజన్ ఘటనలపై ఏం చర్యలు తీసుకున్నరు : ఎన్హెచ్ఆర్సీ
నాలుగు వారాల్లో సమగ్ర నివేదిక అందించండి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ ఘటనలపై న
Read Moreతెలంగాణలో యూరియా పక్కదారి!..నిరూపిస్తే మంత్రి తుమ్మల రాజీనామా చేస్తారా?: రాంచందర్ రావు
ఖమ్మంలో బీజేపీ నేతలు, కార్యకర్తలతో ఆత్మీయ సమావేశం ఖమ్మం, వెలుగు: కేంద్రం సప్లై చేసిన యూరియా రాష్ట్రంలో పక్కదారి పట్టిందని బీజేపీ రాష్ట్ర అధ్యక
Read Moreడ్రామాలు ఆడేందుకే ఢిల్లీకి పోతున్నరు : ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్
రిజర్వేషన్లపై కేంద్రంపై నెపం మోపేందుకు సర్కారు కుట్ర హైదరాబాద్, వెలుగు: బీసీ రిజర్వేషన్లపై ఆగస్టు 5, 6, 7వ తేదీల్లో ఢిల్లీకి వెళ్తామని చెబుతు
Read Moreమీనాక్షి నటరాజన్ ని కలిసిన కాంగ్రెస్ నాయకులు
హనుమకొండసిటీ, వెలుగు: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్, రాష్ర్ట పీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ను హను
Read More18 గ్రామాలకు స్థానిక ఎన్నికలు లేనట్లే!
సంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలో విలీన గ్రామాలకు గెజిట్ విడుదల తగ్గనున్న ఎంపీటీసీ స్థానాలు హైదరాబాద్, వెలుగు: సంగారెడ్డి జిల
Read Moreవిపత్తుల సమయంలో ఎన్డీఆర్ఎఫ్ వెంటనే స్పందించాలి : కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్
మహబూబాబాద్, వెలుగు: ప్రకృతి విపత్తుల సమయంలో జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం చురకుగా పనిచేయాలని మహబూబాబాద్ కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కోరారు. మంగళ
Read Moreదేశ దశ దిశ మార్చేది చదువే : కలెక్టర్ దివాకర
ములుగు/ వెంకటాపూర్(రామప్ప), వెలుగు : దేశ దశదిశను మార్చేది విద్యనే అని ములుగు కలెక్టర్ దివాకర అన్నారు. తెలంగాణ మోడల్ స్కూల్ ములుగు జిల్లాలో ఉత్తమ పీఎం
Read More