తెలంగాణం
కాశ్మీర్ యాత్రలో గుండెపోటుతో యువకుడు మృతి.. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్
కాశీబుగ్గ, వెలుగు: కాశ్మీర్ యాత్రకు వెళ్లిన యువకుడు గుండెపోటుతో మృతిచెందాడు. వరంగల్ జిల్లా మట్టెవాడకు చెందిన మామిడి విశాల్(29), కొందరు కాలనీవాసులతో కల
Read Moreకాళేశ్వరం పేరుతో 1.20 లక్షల కోట్లు గంగపాలు..రాముడి పేరుతో రాజకీయం చేస్తున్న బీజేపీ : టీపీసీసీ ప్రెసిడెంట్ మహేశ్గౌడ్
నిజామాబాద్, వెలుగు : బీఆర్ఎస్ సర్కార్ కాళేశ్వరం పేరుతో రూ. 1.20 లక్షల కోట్లను గోదావరి నదిలో పోసిందని ట
Read Moreవాయిదాపడ్డ ఫార్మసీ పరీక్షల నిర్వహణకు సర్కారు గ్రీన్ సిగ్నల్
ప్రపోజల్స్ పంపాలని జేఎన్టీయూకు శ్రీదేవసేన ఆదేశం హైదరాబాద్, వెలుగు: ప్రైవేటు కాలేజీల మేనేజ్మెంట్ల సమ్మె కారణంగా వ
Read Moreఢిల్లీ పేలుడు ఎఫెక్ట్..సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో తనిఖీలు
సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో.. ముమ్మర తనిఖీలు పద్మారావునగర్,వెలుగు: ఢిల్లీలోని ఎర్రకోటలో ఇట
Read Moreబొందలపల్లిలో మటన్ బొక్క గొంతులో ఇరుక్కుని వ్యక్తి మృతి
నాగర్కర్నూల్ జిల్లా బొందలపల్లిలో ఘటన నాగర్కర్నూల్ టౌన్, వెలుగు : మటన
Read Moreమంత్రి కొండా సురేఖపై కేసు వెనక్కి తీసుకున్న నాగార్జున
బషీర్బాగ్, వెలుగు: మంత్రి కొండా సురేఖపై దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసును సినీ నటుడు అక్కినేని నాగార్జున ఉపసంహరించుకున్నారు. నాగచైతన్య-సమంత విడాకుల
Read Moreనింబోలి అడ్డలో భయపెట్టిన కారు.. బాంబులు ఉన్నాయేమోనని స్థానికుల భయాందోళన
రైల్వే బ్రిడ్జి కింద అడ్డంగా పార్క్ చేసి వెళ్లిన వ్యక్తి బాంబు స్క్వాడ్ బృందాల తనిఖీ ఏమీ లేదని తేలడంతో ఊపిరి పీల్చుకున్న జన
Read Moreటెన్త్ ఎగ్జామ్ ఫీజు గడువు 20 వరకు పెంపు
హైదరాబాద్, వెలుగు: వచ్చే ఏడాది మార్చిలో జరిగే టెన్త్ పబ్లిక్ పరీక్షల ఎగ్జామ్ ఫీజు గడువును ప్రభుత్వ పరీక్షల విభాగం పొడిగించింది. ఎలాం
Read Moreబొగ్గు ఉత్పత్తి, రెవెన్యూలో రాజీ పడొద్దు : కేంద్రమంత్రి కిషన్ రెడ్డి
ప్రత్యేక కార్యాచరణతో లక్ష్యాన్ని సాధించాలి: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి న్యూఢిల్లీ, వెలుగు: గతేడాది బొగ్గు రంగం గణనీయమైన ప్రగతిని నమోదు చే
Read Moreప్రజల పక్షాన పోరాటం చేసిన ‘కాళోజీ’ : అంపశయ్య నవీన్
కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీత అంపశయ్య నవీన్ హనుమకొండ, వెలుగు : కాళోజీ నారాయణరావు ప్రజల పక్షాన నిలబడేవారని కేంద్ర సాహిత్య పురస్కార గ్రహీ
Read Moreబిర్సాముండా జీవితగాథ ప్రతి భారతీయుడు తెలుసుకోవాలి : ఎన్.రాంచందర్రావు
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్రావు హైదరాబాద్, వెలుగు: బిర్సాముండా జీవితగాథని ప్రతీ భారతీయుడు తెలుసుకోవాలని బీజేపీ రాష్ట్ర అధ్యక
Read Moreఆత్మకూరు మండలంలో కారు అదుపుతప్పి ఇద్దరు మృతి
మరో ఇద్దరికి గాయాలు హనుమకొండ జిల్లా ఆత్మకూరు మండలంలో ప్రమాదం మంచిర్యాల జిల్లాలో బైక్&
Read Moreహైదరాబాద్ ORR చుట్టూ ఆర్టీసీ బస్సులు.. ఎగ్జిట్ పాయింట్స్ వరకూ నడిపే యోచన
ఇప్పటికే ఔటర్ పరిసర ప్రజల నుంచి డిమాండ్ ఫీజుబులిటీ స్టడీ పూర్తి.. త్వరలో నిర్ణయం బస్సుల సంఖ్య పెరిగితే పర్యాటక ప్రాంతాలకు తాకిడి
Read More












