
తెలంగాణం
కరీంనగర్ లో ఆర్టీసీ హైర్ బస్సు ఓనర్స్ వెల్ఫేర్ యూనియన్ ఏర్పాటు
కరీంనగర్ టౌన్,వెలుగు: కరీంనగర్ 1,2 డిపోలతో పాటు హుజురాబాద్ డిపో అద్దె బస్సు యజమానుల సంక్షేమ సంఘం నూతన కమిటీని బుధవారం ఏకగ్రీవంగా నియమించుకున్నారు. కరీ
Read Moreవెల్దుర్తి మండలంలో కొనుగోలు ప్రారంభించాలని రైతుల ఆందోళన
వెల్దుర్తి, వెలుగు: ధాన్యం కొనుగోలులో జాప్యాన్ని నిరసిస్తూ బుధవారం మండలంలోని కుకునూరు వద్ద రైతులు ఆందోళన చేపట్టారు. గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్య
Read Moreమంథనిలో రోడ్డుపై కూలిన భారీ వృక్షం
మంథని, వెలుగు: మంథనిలో కురిసిన అకాల వర్షానికి దుబ్బపల్లి గ్రామంలోని చికెన్ సెంటర్ పై భారీ వృక్షం కూలిపోయింది. చికెన్ సెంటర్ పూర్తిగా ధ్వంసం అయింది. &n
Read Moreలక్సెట్టిపేట మండలంలో తల్లిదండ్రులను వేధించిన..మాజీ విలేకరి అరెస్ట్
లక్సెట్టిపేట, వెలుగు: తల్లిదండ్రులను వేధించిన కేసులో లక్సెట్టిపేట మండలంలోని శాంతాపూర్ కు చెందిన మాజీ విలేకరి శశిధర్ రెడ్డిని బుధవారం అరెస్ట్ చేసినట్లు
Read Moreజన్నారంలో ముగ్గురు దొంగల అరెస్ట్..12 బైకులు స్వాధీనం
జన్నారం, వెలుగు: బైక్ దొంగతనాలకు పాల్పపడుతున్న ముగ్గురిని అరెస్ట్ చేసినట్లు మంచిర్యాల డీసీపీ ఎ.భాస్కర్ తెలిపారు. బుధవారం జన్నారం పోలీస్ స్టేషన్లో మంచ
Read Moreఎమ్మెల్యే వివేక్పై దుష్ప్రచారం చేస్తే ఊరుకోం :కాంగ్రెస్ నేతలు
చెన్నూరు, వెలుగు: చెన్నూర్ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిపై కొందరు కావాలనే తప్పుడు ప్రచారం చేస్తున్నారని, అలాంటి వాటిని నమ్మొద్దని కాంగ్రెస్నేతలు కోరా
Read More150 ఎకరాల్లో నేలరాలిన మామిడి..రైతులకు తీరని నష్టం
బెల్లంపల్లి, వెలుగు: బెల్లంపల్లి డివిజన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం భీభత్సం సృష్టించింది. తాళ్లగ
Read Moreకెనడాలో బొప్పాపూర్వాసి మృతి
దుబ్బాక, వెలుగు: సిద్దిపేట జిల్లా అక్భర్పేట, భూంపల్లి మండలం బొప్పాపూర్ గ్రామానికి చెందిన ములుగు లక్ష్మిబాయి రాజేశ్వరావు దంపతుల కుమారుడు ప్రవీణ్రావు
Read Moreప్రతి రూపాయి ప్రజలకు చేరాలి .. దిశ మీటింగ్ లో ఎంపీ సురేశ్ షెట్కార్
సంగారెడ్డి, వెలుగు: ప్రభుత్వం ఖర్చు చేస్తున్న ప్రతి రూపాయి ప్రజలకు చేరాలని ఎంపీ, దిశా కమిటీ అధ్యక్షుడు సురేశ్ షెట్కార్ సూచించారు. వివిధ శాఖల అధికారులు
Read Moreసుందరాంగులతో కళకళలాడుతున్న హైదరాబాద్.. భాగ్యనగరంలో అందాల భామలు
మిస్ వరల్డ్ పోటీలకు హైదరాబాద్ సిద్దమైంది. తెలంగాణ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 10 వ తేదీనుంచి హైదరాబాద్ లో మిస్ వరల్డ్ పోటీలు
Read Moreమహబూబ్ నగర్ లో ప్రత్యేక ప్రజావాణికి అర్జీల వెల్లువ
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: వృద్ధులు, దివ్యాంగుల సమస్యల పరిష్కారం కోసం బుధవారం ప్రారంభమైన ప్రత్యేక ప్రజావాణికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. పట్టణంలో
Read Moreతడిసిన ధాన్యాన్ని కొంటున్నాం : కలెక్టర్ మనుచౌదరి
సిద్దిపేట రూరల్, వెలుగు: కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యం తరలించేందుకు లారీల కొరత లేకుండా చూడాలని కలెక్టర్ మనుచౌదరి తహసీల్దార్సలీం మియాను ఆదేశించ
Read Moreఎయిర్ స్ట్రైక్తో దేశమంతా గర్విస్తోంది : బీజేఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి
హైదరాబాద్, వెలుగు: భారతీయులకు హాని చేయాలని చూసే దుష్ట శక్తుల అంతు మోదీ సర్కార్ చూస్తుందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి అన్నారు. ఉగ్రవాదానికి స&
Read More