తెలంగాణం

చిన్నారిని కాటేసిన పాము.. ట్రీట్ మెంట్ కు తీసుకెళ్తుండగా మార్గమధ్యలో మృతి

రాజన్న సిరిసిల్ల జిల్లా ఆసిరెడ్డి పల్లెలో విషాదం  చందుర్తి, వెలుగు: ఇంటి ముందు ఆడుకునే చిన్నారిని పాము కాటు వేయడంతో చనిపోయిన ఘటన రాజ

Read More

బస్సు ట్రావెల్ మాఫియాపై చర్యలు లేకనే..!

కావేరి వోల్వో బస్సు ప్రమాదం జరిగిన తర్వాత  అసలు ఇలాంటి ప్రమాదాలకు ప్రధానంగా కారకులు ఎవరు? ఈమధ్య నేను దైవదర్శనం కోసం నా బైక్ మీద సిటీ ఔట్‌&zw

Read More

మావోయిజం ఈ దేశంలో ఎందుకు బతకదు?

మావోయిస్టులు వరుసగా చంపబడుతుండటం, ప్రభుత్వానికి సరెండర్​ అవుతుండటంతో ఆ ఉద్యమం ఇక బతుకుతుందా అని చర్చ జరుగుతోంది.  చాలాకాలం కిందనే ఈ దేశంలో మావోయి

Read More

మగవాళ్లలోనే స్పీడ్గా మెదడు క్షీణత..అల్జీమర్స్ ముప్పు మాత్రం మహిళల్లోనే అధికం : యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో రీసెర్చర్లు

యూనివర్సిటీ ఆఫ్ ఓస్లో రీసెర్చర్ల స్టడీలో వెల్లడి  ఓస్లో(నార్వే): మనుషులు వృద్ధాప్యంలోకి చేరుకున్నప్పుడు వారి మెదడు క్రమంగా క్షీణిస్తుంది.

Read More

మున్నేరుకు రిటైనింగ్ వాల్ పొడిగింపు అయ్యేనా!.. నదికి ఇరువైపులా17 కిలోమీటర్ల మేర నిర్మాణం

గొల్లపాడు నుంచి ప్రకాశ్ నగర్ వరకు పనులు ధంసలాపురం దాటించాలని కొత్తగా ప్లాన్  బోనకల్ రోడ్డు, దేవరపల్లి హైవే కారణంగా ఇబ్బందులు  మంత్ర

Read More

తాగి బండ్లు నడిపినోళ్లు టెర్రరిస్టులు ..కర్నూల్ లో జరిగింది సాధారణ బస్సు ప్రమాదం కాదు.. మారణహోమం

చూస్తూ వదిలేస్తే మరిన్ని ప్రాణాలు తీస్తరు..సీటీ సీపీ సజ్జనార్ ట్వీట్  హైదరాబాద్ సిటీ, వెలుగు: మద్యం తాగి వాహనాలు నడిపేవారిని టెర్రరిస్టుల

Read More

నిజాం పాలనను ఎదిరించిన ధీరుడు కుమ్రం భీం: మోదీ

ఆయన చరిత్రను దేశ యువత తెలుసుకోవాలి: ప్రధాని మోదీ 40 ఏండ్లే బతికినా.. ప్రజలపై చెరగని ముద్ర వేశారు జీఎస్టీ మార్పులతో  సామాన్యుల ఇంట పండుగ

Read More

టూత్ పేస్ట్ అనుకొని.. ఎలుకల మందు తిని చిన్నారి మృతి

ఖమ్మం జిల్లా కారేపల్లి మండలం గోవింద్ ​తండాలో విషాదం కారేపల్లి, వెలుగు: టూత్  పేస్ట్  అనుకొని ఓ చిన్నారి ఎలకల మందు తిని ఆసుపత్రిలో చి

Read More

పోలీస్ అమరుల స్మారకార్థం ‘సైక్లోథాన్’

పోలీసు స్మారక వారోత్సవాలను పురస్కరించుకుని ఆదివారం సెంట్రల్ జోన్ సైక్లోథాన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పీపుల్స్ ప్లాజా నుంచి టోలిచౌకిలోని సెవెన్ టాం

Read More

బస్సు ప్రమాద మృతుల ఫ్యామిలీలకు.. రూ.5 లక్షల చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేత

గద్వాల, వెలుగు: ఈ నెల 24న ఏపీలోని కర్నూల్​ జిల్లాలో జరిగిన ప్రైవేట్  ట్రావెల్  బస్సు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఆరుగురు చనిపోగా, వారి ఫ్యామి

Read More

బ్రెస్ట్ క్యాన్సర్ పై పింక్ పిక్నిక్

 వెలుగు, హైదరాబాద్ : బొటానికల్ గార్డెన్​లో ఆదివారం కిమ్స్ గచ్చిబౌలి ఆస్పత్రి ఆధ్వర్యంలో ‘పింక్ పిక్నిక్’ పేరుతో బ్రెస్ట్ క్యాన్సర్​పై

Read More

ఒకే వేదికపై 2,500 మంది శ్రీనివాసులు

సేవే లక్ష్యంగా, ధర్మ పరిరక్షణే ధ్యేయంగా ముందుకెళ్తాం శ్రీనివాసుల సేవా సమితి ఫౌండర్​ వూటుకూరి శ్రీనివాస్​రెడ్డి కొత్తపల్లి, వెలుగు: కరీంనగర

Read More

బాలికా సాధికారతే లక్ష్యం : పద్మశ్రీ లీలా పూనావాలా

హైదరాబాద్​సిటీ, వెలుగు: బాలికా సాధికారతే తమ లక్ష్యమని లీలా పూనావాలా ఫౌండేషన్ చైర్​పర్సన్, పద్మశ్రీ లీలా పూనావాలా తెలిపారు. ఫౌండేషన్ ఆధ్వర్యంలో హైదరాబా

Read More