తెలంగాణం

2047 నాటికి దేశంలో 6 కోట్ల గిగ్ వర్కర్లు.. తెలంగాణ సామాజిక భద్రత బిల్లు విశేషాలివే

గిగ్ వర్కర్ల సంక్షేమం, సామాజిక భద్రత లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బిల్లును తీసుకువస్తున్నది. ఈ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. త్వరలో కేబినెట్​ముందుకు రా

Read More

ఏఆర్ కానిస్టేబుల్ ఆత్మహత్య

కామారెడ్డి టౌన్, వెలుగు : కుటుంబ కలహాలతో ఏఆర్ కానిస్టేబుల్ తన ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డి మండలంలోని గర్గుల్​సమీపంలో జర

Read More

వరి కోతలు వాయిదా వేసుకోండి : కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి

కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ​ నిజామాబాద్, వెలుగు: తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో వరి కోతలు మూడు రోజులపాలు వాయిదా వేసుకుంటే మంచిదని కలెక్టర్ వినయ్​

Read More

మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటాం : ఎమ్మెల్యే పైడి రాకేశ్రెడ్డి

ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్డి ఆర్మూర్, వెలుగు :- - స్థానిక సంస్థల ఎన్నికల్లో జిల్లాలోని మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటామని ఎమ్మెల్యే పైడి రాకేశ

Read More

రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు

ములుగు, వెలుగు : ములుగు జిల్లాలో అంతర్గత రోడ్ల కోసం ప్రభుత్వం పంచాయతీరాజ్, రోడ్లు భవనాల శాఖకు నిధులు మంజూరు చేసింది. సుమారు 965 సీసీ రోడ్డు పనులు చేపడ

Read More

కుక్కలు, కోతుల నుంచి పిల్లల్ని కాపాడండి : మంద సంపత్

హనుమకొండ సిటీ, వెలుగు: గ్రేటర్ వరంగల్ నగరంలో కుక్కలు, కోతుల నుంచి చిన్నపిల్లల్ని కాపాడాలని సీపీఎం జిల్లా కమిటీ సభ్యుడు మంద సంపత్ డిమాండ్ చేశారు. హనుమక

Read More

విద్యార్థుల హాజరు శాతం పెంచాలి : సెక్రెటరీ భీమ్ సింగ్

సూర్యాపేట, వెలుగు:  ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచి, వచ్చే సంవత్సరం జరగనున్న పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించ

Read More

ప్రజావాణి ఫిర్యాదులను పరిష్కరించాలి : అడిషనల్ కలెక్టర్ శ్రీనివాస్

అడిషనల్ ​కలెక్టర్ ​శ్రీనివాస్​ నల్గొండ, వెలుగు: ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అడిషనల్​ కలెక్టర్ శ్రీనివాస్ సూచించా

Read More

హరీష్ రావు తండ్రి మృతికి MLC కవిత సంతాపం

హైదరాబాద్: మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణ మృతి పట్ల ఎమ్మెల్సీ కవిత సంతాపం వ్యక్తం చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా

Read More

గోదావరి కరకట్టను శుభ్రంగా ఉంచాలి : ఐటీడీఏ పీవో రాహుల్

ఐటీడీఏ పీవో రాహుల్​ భద్రాచలం, వెలుగు : దక్షిణ అయోధ్య భద్రాచలం సీతారామచంద్రస్వామి సన్నిధికి దేశ,విదేశాల నుంచి భక్తులు, టూరిస్టులు వస్తుంటారని,

Read More

పెండింగ్ బిల్లులు చెల్లించాలి : ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి

టీచర్స్​ ఎమ్మెల్సీ పింగిళి శ్రీపాల్ రెడ్డి  సూర్యాపేట, వెలుగు : ఉపాధ్యాయుల పెండింగ్ బిల్లులను చెల్లించాలని టీచర్స్​​ ఎమ్మెల్సీ  పింగ

Read More

ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలి : ఎమ్మెల్యే కోరం కనకయ్య

ఎమ్మెల్యే కోరం కనకయ్య  కామేపల్లి, వెలుగు : గ్రామీణ ప్రాంత ప్రజలు తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, చిన్న సమస్య అయినా నిర్లక్ష్యం చే

Read More

దేశ సేవకే బీజేపీ అంకితం : దేవకి వాసుదేవరావు

పార్టీ రాష్ట్ర కోశాధికారి దేవకి వాసుదేవరావు ఖమ్మం, వెలుగు: బీజేపీ కేవలం ఒక రాజకీయ పార్టీ కాదని, దేశ సేవకు అంకితమైన ఒక జాతీయ ఉద్యమం అని ఆ పార్ట

Read More