తెలంగాణం
యువతకు ఉద్యోగావకాశాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం.. హుజూర్నగర్ జాబ్ మేళాలో మంత్రి ఉత్తమ్
సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో సింగరేణి కాలరీస్ కంపెనీ, తెలంగాణ డిజిటల్ ఎంప్లాయ్మెంట్ ఎక్సేంజ్ సహకారంతో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాను
Read Moreహైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డుపై NueGo ట్రావెల్స్ బస్సు బోల్తా.. మియాపూర్ నుంచి వెళ్తున్న బస్సు
హైదరాబాద్: హైదరాబాద్లో మరో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర నియో గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మియాపూర్ నుంచి
Read MoreV Kaveri బస్సు ప్రమాదం.. నకిలీ టెన్త్ సర్టిఫికెట్తో హెవీ లైసెన్స్.. డ్రైవర్ లక్ష్మయ్య అరెస్ట్
హైదరాబాద్: కర్నూలులో ఘోర రోడ్డు ప్రమాదానికి కారణమైన బస్సును నడిపిన డ్రైవర్ మిరియాల లక్ష్మయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. 5వ తరగతి వరకే చదువుకుని, నకిలీ
Read Moreబీఆర్ఎస్, బీజేపీ ఢిల్లీలో దోస్తీ, గల్లీలో కుస్తీ.. జూబ్లీహిల్స్ ప్రజలు కాంగ్రెస్తోనే ఉన్నారు: మంత్రి వివేక్
జూబ్లీహిల్స్ పరిధిలోని షేక్ పేట్ డివిజన్ లో డోర్ టు డోర్ ప్రచారంలో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. శనివారం ( అక్టోబర్ 25 ) నిర్వహించిన ఈ కార్య
Read Moreతెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే !
తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. పరీక్షల తేదీలను విడుదల చేసింది ఇంటర్మీడియట్ బోర్డు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు ఇంటర్ పరీక్షల నిర్వహణక
Read Moreసస్పెండ్ ఉద్యోగి నుంచి రూ.2 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన రాథోడ్ బిక్కు
మంచిర్యాల జిల్లాలో సోదాలు నిర్వహించారు ఏసీబీ అధికారులు. శనివారం ( అక్టోబర్ 25 ) నిర్వహించిన ఈ సోదాల్లో డిస్ట్రిక్ట్ కోఆపరేటివ్ ఆఫీసర్ ను పట్టుకున్నారు
Read Moreపెద్ద ప్రమాదమే తప్పింది.. సంగారెడ్డి జిల్లాలో స్కూల్ బస్ పైన తెగిపడ్డ కరెంటు వైర్లు.. బస్సులో 25 మంది చిన్నారులు
సంగారెడ్డి జిల్లాలో పెద్ద ప్రమాదం తప్పింది. ప్రైవేట్ స్కూల్ బస్సుపైన కరెంటు తీగలు తెగిపడిన ఘటన కలకలం రేపింది. తీగలు తెగిపడిన సమయంలో కరెంటు లేకపోవడంతో
Read Moreఎలుకలు కరవడంతో స్టూడెంట్లకు గాయాలు.. మెదక్ జిల్లా నారాయణపూర్ గురుకులంలో ఘటన
నర్సాపూర్, వెలుగు: ఎలుకలు కరవడంతో ఎనిమిది మంది స్టూడెంట్లకు గాయాలు అయ్యాయి. ఈ ఘటన మెదక్ జిల్లా నర్సాపూర్&zwn
Read Moreబెల్లంపల్లి మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం!
భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వెలుగులోకి ఘటన బెల్లంపల్లి, వెలుగు: మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో మాజీ ఎంపీపీ కిడ్నాప్ కలకలం రేప
Read Moreవ్యవసాయానికి టెక్నాలజీ జోడించాలి: గవర్నర్ జిష్ణు దేవ్వర్మ
గజ్వేల్/వర్గల్, వెలుగు: వ్యవసాయానికి సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్పత్తి పెంచేలా పరిశోధనలు, చదువులు సాగాలని గవర్నర్ జిష్ణు
Read Moreజోగులాంబ ఆలయ ఈవోపై పోలీసులకు ఫిర్యాదు
అలంపూర్, వెలుగు: గద్వాల జిల్లా జోగులాంబ అమ్మవారి ఆలయ ఈవోపై ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆలయంలో గత నెల నిర్వహించిన కూరగాయల పట్టణానికి చెందిన వై.శ
Read Moreగర్భిణిని మంచంపై మోసుకొచ్చిన 108 సిబ్బంది.. రోడ్డు సరిగా లేక గ్రామానికి చేరుకోలేని అంబులెన్స్
మంచంపై కిలోమీటర్ దూరం తీసుకొచ్చి హాస్పిటల్కు తరలింపు ఏటూరు నాగారం, వెలుగు: అంబులెన్స్&zw
Read Moreసిద్దాపూర్ రిజర్వాయర్ సరిహద్దులను నిర్ధారించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి
వర్ని, వెలుగు : సిద్దాపూర్ వద్ద నిర్మిస్తున్న రిజర్వాయర్ బండ్ నిర్మాణానికి సరిహద్దులను నిర్ధారించాలని కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి అన్నారు
Read More












