తెలంగాణం
అయిజలో జిన్నింగ్ మిల్లులపై ఆఫీసర్ల తనిఖీలు
అయిజ, వెలుగు: పట్టణ శివారులోని రైస్, జిన్నింగ్ మిల్లులపై కార్మిక శాఖ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారు. ఓ జిన్నింగ్ మిల్లులో రెస్క్యూ ఆపరే
Read Moreపెన్షన్ పెంచాలని ఢిల్లీలో దీక్ష
వనపర్తి, వెలుగు: ప్రభుత్వరంగ సంస్థల్లో పని చేసి రిటైర్ అయిన ఆర్టీసీ ఉద్యోగులకు పీఎఫ్, పెన్షన్ పై డీఏ పెంచాలని రిటైర్డ్ ఆర్టీసీ ఉద్యోగులు శుక్రవా
Read Moreతెలంగాణ మంత్రుల శాఖలు ఇవే..
తెలంగాణలో కొత్త మంత్రులకు శాఖలు కేటాయించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డితో పాటు మరో 11 మంది మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు. అయ
Read Moreపర్మిషన్ లేని హాస్పిటల్స్పై చర్యలు తప్పవు : రవికుమార్
అచ్చంపేట, వెలుగు: ఎలాంటి అనుమతులు లేకుండా ప్రైవేట్ హాస్పిటల్స్ నడిపితే కఠిన చర్యలు తప్పవని డీఐవోడాక్టర్ రవికుమార్ హెచ్చరించారు. అచ్చంప
Read Moreరాజకీయ జోక్యం వల్లే సింగరేణిలో అవినీతి : జనక్ ప్రసాద్
నస్పూర్, వెలుగు: అనేక త్యాగాలు, పోరాటాలు చేసిన చరిత్ర గని కార్మికులదని ఐఎన్టీయూసీ జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ అన్నారు. శుక్రవారం శ్రీరాంపూర్ ఏరియాలో
Read Moreమంత్రి సీతక్కను కలిసిన ఎన్ఎస్యూఐ అధ్యక్షుడు
ఆదిలాబాద్ టౌన్, వెలుగు: ఎన్ఎస్ యూఐ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు రంగినేని శాంతన్ రావు శుక్రవారం రాష్ట్ర మంత్రి, ములుగు ఎమ్మెల్యే సీతక్కను హైదరాబాద్లో
Read Moreమార్కెట్లో ఇబ్బందుల్లేకుండా చూడాలె : రామారావు పటేల్
భైంసా, వెలుగు: వ్యవసాయ మార్కెట్ యార్డుకు వచ్చే రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ముథోల్ ఎమ్మెల్యే రామారావు పటేల్ పాలకవర్గంతో పాటు ఆఫీసర్లకు
Read Moreఅన్ని వర్గాల అభివృద్ధికి కృషి చేస్తా : సంజీవరెడ్డి
నారాయణ్ ఖేడ్, వెలుగు: ఖేడ్ నియోజకవర్గంలో అన్ని వర్గాల ప్రజల అభివృద్ధికి కృషి చేస్తానని ఎమ్మెల్యే సంజీవరెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం పట్టణంలో ఏర్పాటు
Read Moreచెరుకు రైతుల బకాయిలు వెంటనే చెల్లించాలి : చంద్రశేఖర్
జహీరాబాద్, వెలుగు: మండలంలోని కొత్తూర్ బి గ్రామ సమీపంలో ఉన్న ట్రైడెంట్ షుగర్ ఫ్యాక్టరీ కార్మికులకు, రైతులకు పెండింగ్బకాయిలు వెంటనే చెల్లించాలని మాజీ మ
Read Moreప్రభుత్వానికి పూర్తి సహకారం అందిస్తాం : జావిదలీ
సంగారెడ్డి టౌన్, వెలుగు: తెలంగాణలో నూతనంగా ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వానికి జిల్లా టీఎన్జీవోస్ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. శుక్రవారం కేంద్ర సంఘం రా
Read Moreప్రజా దర్బార్లో ఫిర్యాదుల వెల్లువ
తూప్రాన్, వెలుగు: కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శుక్రవారం నిర్వహించిన ప్రజాదర్బర్ లో పట్టణానికి చెందిన కమ్మరి శ్రీనివాసాచారి గజ్వేల్ లో బీఆర్ఎస
Read Moreబీజేపీ శాసనసభపక్ష సమావేశం ప్రారంభం
బీజేపీ స్టేట్ ఆఫీసులో కొత్తగా ఎన్నికైన 8 మంది పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశం అయ్యారు కిషన్ రెడ్డి. కాసేపట్లో అందరూ కలిసి భాగ్యలక్ష్మి అమ్మవారికి ఆల
Read Moreప్రొటెం స్పీకర్ గా అక్బరుద్దీన్ ప్రమాణం
రాష్ట్ర అసెంబ్లీ ప్రొటెం స్పీకర్ గా ప్రమాణం చేశారు MIM సీనియర్ MLA అక్బరుద్దీన్ ఒవైసీ. హైదరాబాద్ రాజ్ భవన్లో గవర్నర్ తమిళిసై అక్బరుద్దీన్ తో ప్రమాణం చ
Read More












