తెలంగాణం
అధికారంలోకి వస్తం.. ఎగిరిపడుతున్నోళ్ల బెండు తీస్తం! : కేటీఆర్
రెండేండ్లలో కేసీఆర్ మళ్లీ సీఎం అవుతరు: కేటీఆర్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో రెండేండ్లలో అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ పార్టీయేనని..
Read Moreతెలంగాణ ప్రజలకు సీఎం దీపావళి శుభాకాంక్షలు
హైదరాబాద్, వెలుగు: సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు దీపావళి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. రెండేండ్ల ప్రజా పాలనలో ప్రజల జీవితాల్లో చీకట్లు తొలగిపోయాయన
Read Moreతెలంగాణ బంద్తో చరిత్ర సృష్టించాం : జాజుల
ఓయూ, వెలుగు: బీసీ రిజర్వేషన్ల కోసం జేఏసీ తలపెట్టిన తెలంగాణ బంద్ విజయవంతం అయ్యిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, బీసీ జేఏసీ వర్కింగ్ చైర్మన్ జాజ
Read Moreబిహార్ ఎన్నికల్లో.. ఎంఐఎం నుంచి మాజీ క్రికెటర్ కైఫ్ పోటీ
మొత్తం 25 మందితో తొలి లిస్ట్ న్యూఢిల్లీ, వెలుగు: బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో ఎంఐఎం పార్టీ అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ మేరకు 25 మంది అభ
Read Moreకరీంనగర్ కో–ఆపరేటివ్ అర్బన్ బ్యాంకులో పొలిటికల్ వార్.. ఎన్నికల బరిలో రెడీ అవుతున్న కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ప్యానెల్స్
ఈనెల 21 నుంచి 23 వరకు నామినేషన్ల స్వీకరణ నవంబర్ 1న పోలింగ్ ఎలక్షన్స్ పై కేంద్ర మంత్రి
Read Moreబీసీలు రాజ్యాధికారం సాధించాలి : చిరంజీవులు
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు: బీసీలు రాజ్యాధికారం సాధించాలని బీసీ ఇంటలెక్చువల్ ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చిరంజీవులు పేర్కొన్నారు. ఆదివారం నాగర్ కర్న
Read Moreఉమ్మడి నల్గొండ జిల్లాలో డీసీసీ పదవులు ఎవరికి దక్కేనో.. !
సూర్యాపేటకు ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి..? యాదాద్రికి ప్రస్తుత అధ్యక్షుడు సంజీవరెడ్డి..?  
Read Moreబైక్ను ఢీకొట్టిన కారు.. ముగ్గురు మృతి.. ఆసిఫాబాద్ జిల్లా కేంద్రం సమీపంలో ప్రమాదం
ఆసిఫాబాద్, వెలుగు: బైక్ను వెనుక నుంచి కారు ఢీకొట్టడంతో ఓ యువకుడితో పాటు అతడి అక్క, మేనల్లుడు చనిపోగా, మేనకోడలి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప
Read Moreఎడ్యుకేషన్ విషయంలో రాజీ పడేది లేదు: డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క
మధిర, వెలుగు: తెలంగాణ స్టూడెంట్లకు అంతర్జాతీయ స్థాయి విద్యను అందించాలన్న సంకల్పంతోనే రాష్ట్ర ప్రభుత్వం ఇంటిగ్రేటెడ్ స్కూళ్లకు శ్రీకారం చుట
Read Moreరైతుల ప్రయోజనాలే ప్రజాప్రభుత్వ లక్ష్యం: మంత్రి తుమ్మల
వ్యవసాయ పథకాలను ఒక్కొక్కటిగా మళ్లీ తెస్తున్నాం గత ప్రభుత్వం వాటా ఇవ్వకపోవడంతో రైతులకు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందని ఫైర్ హైదరాబాద్, వెలుగు:
Read More2026 మార్చి 31 నాటికి నక్సలిజం ముగుస్తది: కిషన్ రెడ్డి
నక్సల్స్ ప్రభావిత జిల్లాలు తగ్గినయ్: కిషన్ రెడ్డి హైదరాబాద్, వెలుగు: పదేండ్ల కింద దేశంలో 125కు పైగా ఉన్న నక్సల్ ప్రభావిత జిల్లాలు.. క
Read Moreవేములవాడ అభివృద్ధికి సహకరించాలి: శృంగేరి జగద్గురు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీ మహాస్వామి
వేములవాడ, వెలుగు: ‘వేములవాడ రాజన్న క్షేత్రం కోట్లాది మంది భక్తుల నమ్మకం, ఆలయ అభివృద్ధికి ప్రతిఒక్కరూ సహకరించాలి, ఈశ్వరుడి అజ్ఞతోనే అభివృద్ధి పను
Read Moreమెకానిక్ షెడ్ పెట్టుకునేందుకు డబ్బులు ఇవ్వలేదని ప్రాణం తీసుకున్నడు !
జైపూర్ (భీమారం) వెలుగు: మెకానిక్ షెడ్ ఏర్పాటు చేసుకునేందుకు డబ్బులు ఇవ్వలేదన్న మనస్తాపంతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘ
Read More












