తెలంగాణం

లిఫ్ట్ ఇరిగేషన్ పనులను త్వరగా పూర్తి చేయాలి : బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్

నేరడిగొండ , వెలుగు: రైతులకు ఇబ్బందులు కలగకుండా లిఫ్ట్ ఇరిగేషన్ పనులు త్వరగా పూర్తి చేయాలని బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ అన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్ర

Read More

జూలై 5, 6న వాయిస్ ఫర్ ది వాయిస్ లెస్’..ఎంసీహెచ్ఆర్డీలో రాష్ట్ర స్థాయి స్టేక్ హోల్డర్ల సదస్సు

హాజరుకానున్న సుప్రీంకోర్టు న్యాయమూర్తి సూర్యకాంత్, సీఎం రేవంత్ హైదరాబాద్, వెలుగు: బాలలను లైంగిక నేరాల నుంచి రక్షించడం, వారి హక్కులు -‘వా

Read More

తెలంగాణలో కొత్తగా 157 సర్కారీ స్కూళ్లు .. వెంటనే ప్రారంభించాలని డీఈఓలకు ప్రభుత్వం ఆదేశం

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో కొత్తగా బడులను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పిల్లలున్న చోట తొలి విడతలో 157 ప్రభుత్వ స్కూళ్లను ఓపెన్ &nb

Read More

గుంతలమయంగా కడెం ప్రాజెక్టు రోడ్డు

కడెం, వెలుగు: నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్టు నుంచి గేట్ల వరకు వెళ్లాలంటే పర్యాటకులకు చాలా ఇబ్బందికరంగా మారింది.  ప్రాజెక్టుపైన రోడ్డు గుంతలు పడి

Read More

జాప్యం లేకుండా సీఎంపీఎఫ్ సేవలు : సీఎంపీఎఫ్ రీజినల్ కమిషనర్ హరిపచౌరి

కోల్​బెల్ట్, వెలుగు: సింగరేణి ఉద్యోగులకు ఎలాంటి జాప్యం లేకుండా సీఎంపీఎఫ్​(కోల్​మైన్స్​ ప్రావిడెంట్​ ఫండ్​)ను త్వరగా చెల్లించడానికి కృషి చేయనున్నట్లు స

Read More

కొడుకు కడసారి చూపుకోసం అప్పుచేసి విమానమెక్కి..పశ్చిమ బెంగాల్ నుంచి హైదరాబాద్కు వచ్చిన తండ్రి

సంగారెడ్డి, వెలుగు: ఉబికి వస్తున్న కన్నీళ్లను ఆపుకుంటూ ఓ తండ్రి తన కొడుకు కడసారి చూపు కోసం పాశమైలారం వచ్చాడు. డీఎన్​ఏ పరీక్షలకోసం వెంటనే రావాలని అధికా

Read More

కేటీఆర్‌‌‌‌‌‌‌‌కు మరోసారి ఈడీ పిలుపు .. త్వరలోనే నోటీసులిచ్చే యోచన

అర్వింద్‌‌‌‌ కుమార్‌‌‌‌‌‌‌‌, బీఎల్‌‌‌‌ఎన్‌‌‌‌ ర

Read More

బీసీలకు అన్యాయం చేసింది కాంగ్రెస్సే : ఎమ్మెల్యే పాయల్ శంకర్

ఆదిలాబాద్​టౌన్​, వెలుగు: కొన్ని దశాబ్దాలుగా కాంగ్రెస్​ బీసీలకు అన్యాయం చేస్తోందని ఎమ్మెల్యే పాయల్ శంకర్​ విమర్శించారు. శుక్రవారం స్థానిక ఎమ్మెల్యే క్య

Read More

చట్ట ప్రకారమే హైడ్రా నడుచుకోవాలి

సున్నం చెరువు కూల్చివేతలపై హైకోర్టు మధ్యంతర స్టే విచారణ ఈ నెల 17కు వాయిదా హైదరాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం గుట్టల బ

Read More

ప్రత్యేక అంబులెన్స్లలో స్వస్థలాలకు ‘సిగాచి’ కార్మికుల మృతదేహాలు

ఫ్రీజర్లలో పెట్టి.. ఎస్కార్ట్​నుతోడుగా పంపిస్తున్న ప్రభుత్వం ఇప్పటివరకూ కుటుంబ సభ్యులు గుర్తించిన, డీఎన్ఏ సరిపోలిన 34 డెడ్​బాడీల అప్పగింత ప్రమా

Read More

జనగామ జిల్లాలో 3 నెలల్లో భూ వివాదాన్ని పరిష్కరించాలి : హైకోర్టు

ఆలస్యం చేసినందుకు సైనిక సంక్షేమ నిధికి రూ. 50 వేలు జరిమానా చెల్లించండి అధీకృత అధికారికి ఆదేశం హైదరాబాద్, వెలుగు: జనగామ జిల్లాలోని కాందిశీకుల

Read More

ప్రకృతి, ప్రజల సమన్వయంతో సుస్థిర మైనింగ్‌‌‌‌ సాధ్యం : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

వరల్డ్ మైనింగ్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో హైదరాబాద్‌‌‌‌లో అంతర్జాతీయ సదస్సు  రేర్​ ఎర్త్​ ఎలిమెంట్స్ ఉత్పత్తిలోకి సింగరేణి అడు

Read More