తెలంగాణం

జనవరి 28 నుంచి మేడారం జాతర

  అదేరోజు గద్దెకు చేరనున్న సారలమ్మ, గోవిందరాజు, పగిడిద్దరాజు 29న గద్దెలపైకి సమ్మక్క.. 30న మొక్కులు 31న అమ్మవార్ల వన ప్రవేశం  

Read More

కటకటాల్లోకి కబ్జాదారులు .. కొనసాగుతున్న దర్యాప్తు, వరుస అరెస్టులు

ఏండ్ల తరబడి కబ్జాలో ఉన్న భూముల చెరవీడుతోంది బయటపడుతున్న కబ్జాదారుల బాగోతం నెల రోజుల్లో 25 మందిపై కేసులు ఆదిలాబాద్, వెలుగు : ఆదిలాబాద్ జిల్

Read More

తెలంగాణలో మరో ఐదు రోజుల పాటు వర్షాలు

రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు మరో ఐదు రోజుల పాటు వర్షాలు: ఐఎండీ రాష్ట్రంలో కవరైన లోటు.. సాధారణ వర్షపాతం నమోదు  ఈ నెలలో 45

Read More

మద్యం అమ్మితే రూ.లక్ష జరిమానా .. కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాల్లో తీర్మానం

కామారెడ్డి, వెలుగు : కామారెడ్డి జిల్లాలోని ఐదు గ్రామాలు మద్యాన్ని నిషేధించి ఆదర్శంగా నిలుస్తున్నాయి. మద్యం మత్తులో గొడవలు జరిగి కుటుంబాలు ఆగమవుతు

Read More

హైదరాబాద్ సిటీలో నల్లాలకు స్మార్ట్ మీటర్లు .. ఆటోమెటిక్గా బిల్లులు జారీ  

అల్ట్రాసోనిక్​ జీఎస్ఎం టెక్నాలజీతో  పని చేయనున్న మీటర్లు  నెలకు రూ.100 కోట్లు వస్తే.. ఐటీ కారిడార్ నుంచే రూ. 80 కోట్లు   అందుకే

Read More

ముందు నీతులు.. వెనుక గోతులు!..నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు

నీటి వాటాల నుంచి ప్రాజెక్టుల అప్పగింత దాకా ఏపీది ఇదే తీరు తెలంగాణ నీటి హక్కులపై కుట్రలు.. సహకరించుకుందామంటూనే అడ్డంకులు 2015లోనే సంతకాలతో నీటి

Read More

నార్సింగిలో కోటిన్నర విలువ చేసే డ్రగ్స్‌ పట్టివేత

రంగారెడ్డి జిల్లా నార్సింగిలో మరోసారి భారీ‎గా డ్రగ్స్‌ పట్టుబడ్డాయి. కోటిన్నర విలువ చేసే 650 గ్రాముల హెరాయిన్‎ను బుధవారం (జూలై 2) శంషాబాద

Read More

హైదరాబాద్ మాదాపూర్ లో దారుణం: బెట్టింగ్ వద్దన్నందుకు తండ్రిని చంపిన కొడుకు...

ఆన్ లైన్ బెట్టింగ్ సామాన్యుల పాలిట యమపాశంగా తయారవుతోంది. ముఖ్యంగా యువత బెట్టింగ్ యాప్స్ బారిన పడి తమ ప్రాణాల మీదకు తెచ్చుకోవడమే కాకుండా కుటుంబాలను రోడ

Read More

టెన్త్ చదివిన ప్రతి స్టూడెంట్ ఇంటర్ చదవాల్సిందే: సీఎం రేవంత్

హైదరాబాద్: ప‌దవ త‌ర‌గతి పాస్ అయిన ప్రతి విద్యార్థి త‌ప్పనిస‌రిగా ఇంట‌ర్మీడియ‌ట్ పూర్తి చేసేలా అవసరమైన చర్యలు తీసుకో

Read More

బిల్డింగ్ మాత్రమే పాతది.. ఎక్విప్మెంట్ కొత్తదే: సిగాచి కంపెనీ ప్రతినిధి అమిత్ రాజ్‎సింహ క్లారిటీ

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర చరిత్రలో పెను విషాదాల్లో ఒకటిగా నిల్చిన పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ పేలుడు ఘటనపై సిగాచి కంపెనీ యాజమాన్యం స్పందించింది. ఈ మ

Read More

బనకచర్లను అడ్డుకుంటాం.. తెలంగాణకు అన్యాయం చేస్తే ఊరుకోం: MP వంశీ

జగిత్యాల: బనకచర్ల ప్రాజెక్ట్‎పై పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ నిర్మించ తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును ఎట్టి పరిస్థితులత్లో

Read More

పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

హైదరాబాద్: పాశమైలారం పేలుడు ఘటనపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. సిగాచీ ఫ్యాక్టరీలో జరిగిన పేలుడు ఘటనపై విచారణకు నలుగురు నిపుణులతో కమిటీ ఏర్ప

Read More

డెడ్‎బాడీలు అప్పగించే వరకు కదిలేదే లేదు.. సిగాచి కంపెనీ ముందు బాధితుల ఆందోళన

హైదరాబాద్: సంగారెడ్డి జిల్లా పాశమైలారంలోని సిగాచి పరిశ్రమ దగ్గర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. తమ కుటుంబ సభ్యులను తమకు అప్పగించాలని డిమాండ్ చేస్తూ బాధిత

Read More