తెలంగాణం

ఏడాదిలో నెల రోజులు ప్రభుత్వ ఆస్పత్రుల్లో పని చేయండి : కార్పొరేట్ ఆస్పత్రి డాక్టర్లకు సీఎం రేవంత్ పిలుపు

కార్పొరేట్ ఆసుపత్రుల్లో పని చేసే డాక్టర్లకు కీలక  పిలుపునిచ్చారు సీఎం రేవంత్. ఏడాదిలో కనీసం నెలరోజులు అయినా ప్రభుత్వ ఆసుపత్రిలో పని చేయాలని పిలుప

Read More

UPI Alert: HDFC కస్టమర్లకు అలర్ట్.. ఆ 2 రోజులు యూపీఐ సేవలు పనిచేయవ్..

HDFC Bank: దేశంలోని ప్రైవేటు బ్యాంకింగ్ దిగ్గజం హెచ్‌డిఎఫ్‌సి తన కస్టమర్లకు కీలక అలర్ట్ జారీ చేసింది. 2025లో కొన్ని గంటల పాటు తన కస్టమర్లకు

Read More

ఫార్ములా ఈ కార్ రేసు కేసులో IAS అరవింద్ కుమార్‎కు మరోసారి ఏసీబీ నోటీసులు

హైదరాబాద్: ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో మరో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‏కు ఏసీబీ మర

Read More

హైదరాబాద్ సిటీ శివార్లలో ఆలయాలను టార్గెట్ చేసిన ముఠా : విగ్రహాల దోపిడీనే వీళ్ల పని

ఇటీవల ఇళ్ళు, గుళ్ళు అన్న తేడా లేకుండా రెచ్చిపోయి చోరీలకు పాల్పడుతున్నారు దొంగలు. ఇళ్లలో బంగారం దగ్గర నుంచి బయట వదిలిన షూస్, చెప్పులు కూడా వదిలిపెట్టకు

Read More

రూ.100 కోట్ల అక్రమాస్తుల కేసు: HMDA మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు

హైదరాబాద్:హెచ్ఎండీఏ టౌన్‌ప్లానింగ్ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. శివబాలకృష్ణతో పాటు ఆయన సోదరుడు నవీన్ కుమార్, కుటు

Read More

రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదు.. అన్ని రకాల బీమా క్లైమ్లను చెల్లిస్తాం: సిగాచి కంపెనీ ప్రకటన

సంగారెడ్డి జిల్లా పఠాన్ చెరు పాశమైలారంలోని సిగాచి కంపెనీ ప్రమాదంపై ఎట్టకేలకు కంపెనీ యాజమాన్యం స్పందించింది. రియాక్టర్ పేలుడు వలన ప్రమాదం జరగలేదని.. కా

Read More

భారత్ ప్రతిష్టను తాకట్టు పెట్టారు..అమెరికా కాన్సులేట్ను ముట్టడించిన ఏఐవైఎఫ్

హైదరాబాద్:భారత ప్రతిష్టను ప్రధాని మోదీ అమెరికాకు తాకట్టు పెట్టారని హైదరాబాద్​ లోని అమెరికా కాన్సులేట్​ను ముట్టడించారు ఏఐవైఎఫ్ నేతలు.హిమాయత్​నగర్​ ఏఐటీ

Read More

AIG తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులు.. 2025 నాటికి 7 వేల బెడ్స్తో నిర్మిస్తాం: సీఎం రేవంత్

AIG  హాస్పిటల్ తో పోటీ పడేలా ప్రభుత్వ ఆస్పత్రులను తీర్చి దిద్దుతామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.  2025 చివరి నాటికి 7 వేల బెడ్స్తో ఆస్పత్రు

Read More

తెలంగాణ ఆర్టీసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సేవలు.. బోర్ కొట్టకుండా సినిమాలు, పాటలు చూసుకోవచ్చు !

హైదరాబాద్, వెలుగు: ఆర్టీసీ యాజమాన్యం అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకొని ప్రయాణికులు బస్సు ప్రయాణాన్ని, బస్సుల కోసం స్టేషన్లలో నిరీక్షించే సమయాన్ని ఇక

Read More

కామారెడ్డి జిల్లాలో తగ్గిన రోడ్డు ప్రమాదాలు : ఎస్పీ రాజేశ్చంద్ర

కామారెడ్డి, వెలుగు : జిల్లాలో రోడ్డు ప్రమాదాలు తగ్గాయని ఎస్పీ రాజేశ్​చంద్ర తెలిపారు.  మంగళవారం ఈ ఏడాది 6 నెలల వివరాలు వెల్లడించారు. గతేడాది కంటే

Read More

కోతుల సమస్యకు చెక్.. బంధించి అడవుల్లో వదిలేస్తున్న వరంగల్ అధికారులు

వెలుగు, వరంగల్​ ఫొటోగ్రాఫర్​: గ్రేటర్​ వరంగల్​ పరిధిలో భీభత్సం సృష్టిస్తున్న కోతుల సమస్య బల్దియా అధికారులు స్పందించారు. కోతులను పట్టేందుకు చర్యల్లో భా

Read More

విద్యారంగ అభివృద్ధికి రూ.5 వేల కోట్లు  :  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

ఎడపల్లి, వెలుగు : విద్యారంగ అభివృద్ధికి ప్రభుత్వం రూ.5 వేల కోట్లు కేటాయించిందని  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని గుర

Read More

లింగంపేట మండలంలో అటవీ భూముల ఆక్రమణలపై ఉక్కుపాదం

15 ఎకరాల అటవీ భూమి స్వాధీనం  రేంజ్ ఆఫీసర్ వరుణ్​తేజ్​ లింగంపేట, వెలుగు : ఫారెస్ట్​భూముల ఆక్రమణలపై మంగళవారం అటవీ శాఖ ఆఫీసర్లు ఉక్కుపాదం

Read More