తెలంగాణం
కొండగట్టు ఆలయంలో కరెంట్ షాక్ : అంజన్న దర్శనానికి వచ్చి వృద్ధురాలు మృతి
జగిత్యాల జిల్లా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయంలో అనుకోని ఘటన జరిగింది. ఊహించని ఈ ఘటనలో ఆంజనేయ స్వామి దర్శనానికి వచ్చిన ఓ వృద్ధురాలు మృతి చెందటం విషాదాన్న
Read Moreరవాణా శాఖ సర్వర్ డౌన్.. రాష్ట్రవ్యాప్తంగా నిలిచిన RTA సేవలు
హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఆర్టీఏ సేవలకు అంతరాయం ఏర్పడింది. టెక్నికల్ ఇష్యూ కారణంగా రవాణా శాఖ సర్వర్ డౌన్ కావడంతో ఆర్టీఏ ఆన్లైన్ సేవలు నిలిచిపోయాయి.
Read Moreఅప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలి : ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ
వర్ని, వెలుగు : అప్పుడే పుట్టిన బిడ్డకు ముర్రుపాలు పట్టాలని ఐసీడీఎస్ సీడీపీవో పద్మజ పేర్కొన్నారు. మోస్రా మండల కేంద్రంలో బుధవారం వర్ని, చందూరు,
Read Moreమొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిర పోస్టర్ ను ఆవిష్కరించిన కలెక్టర్
ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారంలో ఈ నెల 22 నుంచి 30 వరకు నిర్వహించే మొబైల్ కంటి శస్త్రచికిత్స శిబిరం పోస్టర్ ను ములుగు కలెక్టర్ దివాకర్ క
Read Moreధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణ సజావుగా జరగాలి : మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు
గ్రేటర్ వరంగల్/ జనగామ అర్బన్, వెలుగు: ధాన్యం కొనుగోలు నిర్వహణ సజావుగా జరగాలని మంత్రులు ఉత్తమ్ కుమార్రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు సూచించారు. ధాన్యం వ
Read Moreకల్దుర్కిలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం : సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్
బోధన్,వెలుగు: మండలంలోని కల్దుర్కిలో బుధవారం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సొసైటీ చైర్మన్ గింజుపల్లి శరత్ ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడు
Read Moreస్టేషన్ ఘన్పూర్ పరిధిలోని దేవాలయ భూములను కాపాడాలి : ఎమ్మెల్యే కడియం శ్రీహరి
జనగామ, వెలుగు: స్టేషన్ ఘన్పూర్ పరిధిలోని దేవాలయాల భూములను పరిరక్షించాలని ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. ఎండోమెంట్ జాయింట్ కమిషనర్ రామకృష్ణారావు, కల
Read Moreపోలీసులు సేవాభావంతో పని చేయాలి : ఎస్పీ రాజేశ్చంద్ర
కామారెడ్డిటౌన్, వెలుగు : బాధ్యత, సేవా భావంతో కూడినది పోలీస్ఉద్యోగమని ఎస్పీ రాజేశ్చంద్ర పేర్కొన్నారు. బుధవారం కామారెడ్డి రూరల్ సర్కిల్ను ఎస్పీ తనిఖీ
Read Moreఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకునేలా చూడాలి : కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్
కామారెడ్డిటౌన్, వెలుగు : ఇందిరమ్మ ఇండ్లను లబ్ధిదారులు నిర్మించుకునేలా చూడాలని కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పంచాయతీ సెక్రటరీలకు సూచించారు. బుధవారం వీడియో
Read Moreఅధిష్టాన నిర్ణయానికి కట్టుబడి ఉండాలి : ఏఐసీసీ పరిశీలకులు రిజ్వాన్ హర్షద్
నందిపేట, వెలుగు : డీసీసీ ప్రెసిడెంట్ ఎంపికలో కాంగ్రెస్ అధిష్టాన నిర్ణయానికి పార్టీ శ్రేణులు కట్టుబడి ఉండాలని ఏఐసీసీ పరిశీలకులు, బెంగులూరు ఎమ్మెల్యే
Read Moreచౌటుప్పల్ లో దివిస్ లాబొరేటరీస్ ను కాపాడేందుకు ట్రిపుల్ ఆర్ అలైన్మెంట్ మార్పు : ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం
ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం, సీపీఐ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి చౌటుప్పల్, వెలుగు: చౌటుప్పల్ మున్సిపాలిటీ కేంద్రంలో
Read Moreగోశాల షెడ్నిర్మించాలని ఎంపీకి వినతి
నవీపేట్, వెలుగు : మండలంలోని ఫాకిరాబాద్, కోస్లీ లో గోశాల షెడ్నిర్మించాలని గోశాల ప్రతినిధులు ఎంపీ అర్వింద్ కు వినతిపత్రం అందజేశారు. బుధవారం బీజేప
Read Moreకష్టపడే లీడర్కే డీసీసీ పీఠం : రాజ్యసభ ఎంపీ రాజ్ పాల్ కరోల
ఎల్లారెడ్డి ,వెలుగు : కాంగ్రెస్ బలోపేతానికి కష్టపడే లీడర్కే డీసీసీ ప్రెసిడెంట్పదవి దక్కుతుందని, అందుకే అభిప్రాయ సేకరణ చేపట్టామని ఏఐసీసీ అబ్జర
Read More












