
తెలంగాణం
కామారెడ్డి జిల్లాలో ఉద్యాన సాగుపై ఫోకస్.. కూరగాయలు, పండ్లు, పూల తోటల పెంపకానికి సబ్సిడీలు
కామారెడ్డి జిల్లాలో ఈ ఏడాది 435 ఎకరాలకు నారు అందజేత కామారెడ్డి, వెలుగు: కామారెడ్డి జిల్లాలో ఉద్యానవన పంటల సాగు పెంపుపై అధికార
Read Moreబంధువుల ఫొటో వాట్సాప్ డీపీగా పెట్టి రూ.1.90 లక్షల కొట్టేసిన సైబర్ చీటర్స్
బషీర్బాగ్, వెలుగు: విదేశాల్లో ఉంటున్న తన బంధువుల ఫొటోను వాట్సాప్ డీపీగా పెట్టుకొని ఓ వ్యక్తిని సైబర్ చీటర్స్ మోసగించారు. హైదరాబాద్కు చెందిన 37 ఏ
Read Moreగాంధీ మెడికల్ కాలేజీలో ఉన్నతాధికారుల బృందం తనిఖీ
పద్మారావునగర్, వెలుగు: సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీలో శనివారం ఉన్నతాధికారుల బృందం తనిఖీలు నిర్వహించింది. రాష్ట్రంలోని 34 ప్రభుత్వ మెడికల్ కాలేజీ
Read Moreయాదాద్రి జిల్లాలో దర్జాగా మట్టి దందా.. ప్రభుత్వ ఆదాయానికి గండి
దర్జాగా మట్టి దందా ప్రభుత్వ ఆదాయానికి గండి అనుమతులు లేకుండా అక్రమ తవ్వకాలు టిప్పర్లతో వేల టన్నుల మట్టి తరలింపు తాజాగా 23 టిప్పర్లను పట్ట
Read More10 వేలకు పదో తరగతి విద్యార్థినిని అమ్మేశారు.. అక్రమ రవాణా చేసిన మహారాష్ట్ర దంపతులు
మైనర్పై రాజస్థాన్ యువకుడి లైంగికదాడి నిందితులను అరెస్ట్ చేసి వివరాలు వెల్లడించిన ఆదిలాబాద్ డీఎస్పీ ఆదిలాబాద్, వెలుగు: రూ.10 వేలకు పదో తర
Read More90 శాతం దాటిన బియ్యం పంపిణీ..మూణ్నెళ్ల రేషన్ సప్లై రేపటితో (జూన్ 30న) లాస్ట్
ఉమ్మడి జిల్లాలో 63,750 టన్నుల పంపిణీకి చర్యలు లబ్ధిదారుల్లో హర్షాతిరేకాలు జనగామ, వెలుగు : పేదలకు అందజేసే సన్నబియ్యం మూణ్నెళ్ల
Read More42 శాతం బీసీ రిజర్వేషన్లతోనే.. లోకల్ బాడీ ఎలక్షన్స్ నిర్వహించాలి: బీజేపీ ఓబీసీ జాతీయ అధ్యక్షుడు, ఎంపీ లక్ష్మణ్
నల్గొండ అర్బన్, వెలుగు: రాష్ట్రంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించి లోకల్బాడీ ఎన్నికలు నిర్వహించాలని స్థానిక సంస్థల ఎన్నికలను బీజేపీ ఓబీసీ జాతీయ
Read Moreఅవినీతి పాలనకు కాంగ్రెస్ పెట్టింది పేరు: కేంద్రమంత్రి భూపతి రాజు
శంషాబాద్, వెలుగు: దివంగత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విధించిన ఎమర్జెన్సీ గురించి దేశ ప్రజలకు వివరించాలని కేంద్రమంత్రి భూపతి రాజు శ్రీనివాస్ వర్మ అన్నారు.
Read Moreమంజీరా బ్యారేజీకి ముప్పులేదు.. పిల్లర్లకు పగుళ్లు వచ్చాయన్న వార్తలు ఫేక్
ఆధునికీకరణ కోసం రూ.600 కోట్లతో డీపీఆర్ ఇప్పటికే రూ. 3.52 కోట్లతో మరమ్మతులు చేస్తున్నం బ్యారేజీని సందర్శించిన వాటర్బోర్డు ఎండీ అశోక్ రెడ్
Read Moreసూర్యాపేటలో సుపారీ గ్యాంగ్ హల్చల్
సూర్యాపేట, వెలుగు: సూర్యాపేటలో సుపారీ గ్యాంగ్ ఒకరిని హత్య చేసేందుకు రెక్కీ నిర్వహించడం హల్చల్ చేసింది. వివరాలిలా ఉన్నాయి.. మోతే మండలం రాఘవపురం
Read Moreఉమ్మడి జిల్లాలో కొత్తగా 5 ఏటీసీలు..ఖమ్మంలో 3, భద్రాద్రిలో 2 అడ్వాన్స్డ్ టెక్నాలజీ సెంటర్లు మంజూరు
ఒక్కో కేంద్రం ఏర్పాటుకు రూ.45 కోట్లు కేటాయింపు ఆధునిక సాంకేతికతపై యువతకు శిక్షణ పెరగనున్న ఉద్యోగ, ఉపాధి అవకాశాలు టెన్త్ పాస్
Read Moreవరంగల్ జిల్లాలో దారుణం.. ఆస్తి కోసం కన్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన కొడుకు
పర్వతగిరి(సంగెం), వెలుగు: ఆస్తి ఇవ్వడం లేదని నిద్రపోతున్న తల్లిపై పెట్రోల్ పోసి నిప్పంటించిన ఘటన వరంగల్ జిల్లా సంగెం మండలం కుంటపల్లిలో శని
Read Moreఅప్పు ఇచ్చిన పైసలు అడిగినందుకు హత్య.. వడ్డీ వ్యాపారిని చంపిన రైల్వే ఎంప్లాయ్
హనుమకొండ/కాజీపేట, వెలుగు: వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురైన ఘటన కాజీపేటలో శనివారం వెలుగులోకి వచ్చింది. అప్పుగా ఇచ్చిన డబ్బులు అడుగుతున్నాడన్న ఉద్దేశంత
Read More