తెలంగాణం
ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వాలి : కలెక్టర్ జితేశ్
భద్రాద్రికొత్తగూడెం కలెక్టర్ జితేశ్ భద్రాద్రికొత్తగూడెం, వెలుగు : ప్రజలు కోరిన సమాచారాన్ని సకాలంలో ఇవ్వడంతో విశ్వసనీయత మరింతగా పెరుగు
Read Moreజాగృతిలో చేరడమంటే బతుకమ్మ ఆడినట్టు ఉంటది..జాగృతి అంటే పోరాటాల జెండా: కవిత
హైదరాబాద్, వెలుగు: కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతూనే ఉంటామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కవిత అన్నారు. పలువురు బీసీ నేత లు శుక్రవా
Read Moreజోర్డాన్లో చిక్కుకున్నవారిని ఆదుకోవాలి..12 మంది కార్మికులు ఇబ్బందుపడ్తున్నరు: హరీశ్ రావు
హైదరాబాద్, వెలుగు: ఉపాధి కోసం జోర్డాన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన 12 మంది కార్మికుల ఆవేదనను ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల
Read Moreసైబర్ నేరాలపై అవేర్నెస్ కల్పించాలి : ఎస్పీ డి. జానకి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: సైబర్ నేరాలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఎస్పీ డి. జానకి సూచించారు. వార్షిక తనిఖీలో భాగంగ
Read Moreయువత స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి
మహబూబ్ నగర్ అర్బన్, వెలుగు: మారుతున్న కాలానికి అనుగుణంగా యువత తమ నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని మహబూబ్ నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ ర
Read Moreపౌష్టికాహార లోపంతోనే ఆరోగ్య సమస్యలు : కలెక్టర్ విజయేందిర బోయి
మహబూబ్ నగర్ కలెక్టరేట్, వెలుగు: పౌష్టికాహార లోపంతోనే పిల్లల్లో ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయని కలెక్టర్ విజయేందిర బోయి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్
Read Moreట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి : ఎస్పీ నరసింహ
ఎస్పీ నరసింహ సూర్యాపేట, వెలుగు: ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని, ప్రజలు కూడా సహకరించాలని ఎస్పీ నరసింహ కోరారు. సూర్యాపేట జిల్ల
Read Moreఎమ్మెల్యే భూపతిరెడ్డి తల్లికి సీఎం శ్రద్ధాంజలి
నిజామాబాద్, వెలుగు:నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి తల్లి రేకులపల్లి లక్ష్మి నర్సమ్మ (94)కు సీఎ
Read Moreరాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు ఎంపిక
కోదాడ, వెలుగు: ఈ నెల 17,18వ తేదీల్లో హైదరాబాద్లో జరిగే రాష్ట్రస్థాయి సైన్స్ పోటీలకు కోదాడ పట్టణంలోని పీఎం శ్రీ బాయ్స్ హైస్కూల్ విద్యార్థులు ఎంపికయ్యా
Read Moreబీసీ బిల్లును గవర్నర్ ఆమోదించాలి : సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్
హుజూర్ నగర్, వెలుగు: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేస్తేనే వారి అభివృద్ధి సాధ్యమవుతుందని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గన్నా చంద్రశేఖర్ అన్నారు.
Read Moreప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ అమలు చేయాలి : టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు శ్రీనివాస్ రావు
పాపన్నపేట, వెలుగు: ప్రభుత్వ ఉద్యోగులకు 42 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీని అమలు చేయాలని తెలంగాణ గెజిటెడ్ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీన
Read More‘రష్యన్ ఎనర్జీ వీక్’ సదస్సుకు కిషన్ రెడ్డికి ఆహ్వానం
న్యూఢిల్లీ, వెలుగు: రష్యాలోని మాస్కోలో జరగనున్న ‘రష్యన్ ఎనర్జీ వీక్’ 8వ అంతర్జాతీయ సదస్సుకు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికి ఆహ్వానం అందింది.
Read Moreహుస్నాబాద్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల్లో వేగం పెంచండి : కలెక్టర్ హైమావతి
హుస్నాబాద్, వెలుగు: అభివృద్ధి పనుల్లో వేగం పెంచాలని కలెక్టర్ హైమావతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం హుస్నాబాద్ నియోజకవర్గంలో జరుగుతున్న పలు అభివృద్ధ
Read More












