తెలంగాణం

ఆరోగ్య తెలంగాణే ప్రభుత్వ లక్ష్యం : ఆది శ్రీనివాస్

విప్​ ఆది శ్రీనివాస్​ వేములవాడ, వెలుగు: ఆరోగ్య తెలంగాణే సర్కార్‌‌‌‌ లక్ష్యమని విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. శుక్రవారం వేముల

Read More

పెన్షన్లతో సామాజిక భద్రత :  కలెక్టర్  సంతోష్  

గద్వాల, వెలుగు: పెన్షన్లు సామాజిక భద్రత కలిగిస్తాయని, వాటి అమలు పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్  సంతోష్  ఆఫీసర్లను ఆదేశించారు. శుక్రవారం క

Read More

నీళ్లివ్వాలి.. బెల్ట్షాపులు బంద్ చేయాలి..బట్టుపల్లి, చింతగూడ, కోయవాగు మహిళల ధర్నా

కాగ జ్ నగర్, వెలుగు: నీళ్లు రావడం లేదని, అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని, గ్రామాల్లో బెల్ట్ షాపుల వల్ల కుటుంబాలు నాశనం అవుతున్నాయన

Read More

నిజామాబాద్ లో కనుల పండుగగా జగన్నాథుడి రథోత్సవం

నిజామాబాద్ నగరంలోని గంజి మార్కెట్లో ఇస్కాన్ ఆధ్వర్యంలో జగన్నాథ రథయాత్ర కన్నుల పండుగగా జరిగింది. ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్​పాల్ సూర్యనారాయ

Read More

బీజేపీతోనే అవినీతి రహిత సమాజం : ఎంపీ ధర్మపురి అర్వింద్

నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్  బాల్కొండ, వెలుగు : దేశంలో అవినీతి రహిత సమాజ నిర్మాణం బీజేపీతోనే సాధ్యమని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వ

Read More

ముమ్మరంగా అమిత్షా సభా ఏర్పాట్లు

నిజామాబాద్ నగరంలోని ఈనెల 29 న జాతీయ పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభోత్సవానికి వస్తున్న  కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా సభకు పాలిటెక్నిక్ మైదానంలో ఏ

Read More

థర్మల్ ప్లాంట్ ఉద్యోగుల నూతన కమిటీ ఎన్నిక

జైపూర్, వెలుగు: మండల కేంద్రంలోని సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ఉద్యోగుల నూతన కమిటీని శుక్రవారం ఎన్నుకున్నారు. ఎస్టీపీపీ ఎస్సీ లైజన్ ఆఫీసర్ గా వెంకటయ్య,

Read More

కన్నెపల్లి మండలంలో ఉపాధిహామీ వర్క్నేమ్ బోర్డులు పెట్టకుండానే బిల్లుల చెల్లింపు

కన్నెపల్లి సామాజిక తనిఖీ ప్రజావేదికలో వెలుగులోకి  బెల్లంపల్లిరూరల్, వెలుగు: కన్నెపల్లి మండలంలో చేపట్టిన ఉపాధిహామీ పనులకు సంబంధించి పని ప్

Read More

సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు తీసుకోవాలి : డీఎంవో తుకారాం రాథోడ్

డీఎంవో తుకారాం రాథోడ్ ఆర్మూర్​, వెలుగు : సీజనల్ వ్యాధులు రాకుండా  చర్యలు తీసుకోవాలని డీఎంవో తుకారాం రాథోడ్​ సూచించారు. ఆర్మూర్​లోని ఏరియా

Read More

ప్రభుత్వ భూములను రక్షించాలి : ఎమ్మెల్యే రాకేశ్రెడ్డి

ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేశ్​రెడ్డి  నందిపేట, వెలుగు : చెరువులు, ప్రభుత్వ భూములు కబ్జా కాకుండా రక్షించాలని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేశ్​రెడ్

Read More

సింగరేణి సూపర్ బజార్ మూసివేత?..సామగ్రి తరలించిన యాజమాన్యం

కోల్ బెల్ట్, వెలుగు: సింగరేణి అధికారులు, ఉద్యోగులు, కార్మికుల సౌకర్యం కోసం యాజమాన్యం 1979 మార్చి 29న రామకృష్ణాపూర్​లో సూపర్​బజార్​ఏర్పాటు చేసింది. రూ.

Read More

టెన్త్ పాసైనవారిని ఇంటర్లో చేర్పించాలి : కలెక్టర్ వినయ్కృష్ణారెడ్డి

కలెక్టర్ వినయ్​కృష్ణారెడ్డి  నిజామాబాద్​, వెలుగు: టెన్త్​  క్లాస్ పాసైన విద్యార్థులు పైచదువులకు వెళ్లేలా చూడాలని కలెక్టర్ వినయ్​కృష్

Read More

డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత : మంత్రి జూపల్లి కృష్ణారావు

నిర్మల్, వెలుగు:  రాష్ట్రంలో డ్రగ్స్ నిర్మూలన అందరి బాధ్యత అని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి, ఉమ్మడి జిల్లా ఇన్​చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్

Read More