తెలంగాణం

రేపు, ఎల్లుండి ఉప్పల్ లో ప్రజాసంగ్రామ యాత్ర

మోస్ట్ బ్యాక్ వర్డ్ క్లాసెస్ (ఎంబీసీ) కార్పొరేషన్ కు రూ.1000 కోట్లను కేటాయించినా ఇప్పటివరకు కనీసం రూ.50 కోట్లు కూడా ఖర్చు పెట్టలేదని ఉప్పల్ బీజేపీ మాజ

Read More

కేంద్ర పథకాల పేరు మార్చి తప్పుదోవ పట్టిస్తున్రు

మాజీ మంత్రి, బీజేపీ నేత బాబు మోహన్ జయశంకర్ భూపాలపల్లి జిల్లా: ముఖ్యమంత్రి కేసీఆర్ కు అధికారం మీద ఉన్న ఆసక్తి ప్రజా సమస్యల మీద లేదని మాజీ మంత్ర

Read More

మునుగోడు ప్రజలు డబ్బుకు లొంగరు

సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మునుగోడు, (నల్గొండ జిల్లా) : మునుగోడు ప్రజలు సిద్ధాంతాలకు, భావజాలాలకే తప్ప డబ్బుకు లొంగరని సీఎల్పీ నేత భట్టి

Read More

50 శాతానికి మించి రిజర్వేషన్ ఇవ్వకూడదని ఎక్కడా లేదు 

కరీంనగర్:  సీఎం కేసీఆర్ గిరిజనులకు కల్పిస్తానన్న 10 శాతం రిజర్వేషన్ కేవలం రాష్ట్ర స్థాయిలోనే వర్తిస్తుందని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దీన్ని

Read More

కేసీఆర్ జాతీయ పార్టీపై గందరగోళం?

ఇదుగో వచ్చేసింది.. అదుగో వచ్చేస్తోంది.. ఈ పండక్కి వస్తుంది.. ఆ ముహుర్తానికి వస్తుందని ఎదురుచూపులే తప్ప అది ఎప్పుడొస్తుందో క్లారిటీ మాత్రం రావడం లేదు.

Read More

వైఎస్ పేరును రాజకీయంగా వాడుకుంటున్రు

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ హైదరాబాద్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆస్తి అని కాం

Read More

పేదల రాజ్యం రావాలంటే కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొట్టాలె

సీఎం కేసీఆర్ నయా నిజాంలా వ్యవహరిస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శించారు. మల్కాజ్గిరి ప్రజల బాధలు, కష్టాలు తెలుసుకునేందుకు పాదయా

Read More

తెలంగాణ, ఏపీలో NIA సోదాలు

పీఎఫ్ఐ (PFI) సంస్థకు చెందిన పలువురు క్యాడర్ పై తెలంగాణ పోలీసులు నమోదు చేసిన కేసులకు సంబంధించి.. ఏపీ, తెలంగాణల్లోని అనేక ప్రాంతాల్లో ఎన్ఐఏ సో

Read More

ఒకరిద్దరికి అధికారులు ఊడిగం చేయొద్దు

ఖమ్మం జిల్లాలో అధికార పార్టీలో ప్లెక్సీల వార్ నెలకొంది.  పాలేరు రిజర్వాయర్ లో చేప పిల్లల విడుదల కార్యక్రమంలో ఫ్లెక్సీల ఏర్పాటు వివాదానికి కారణమైం

Read More

నేను పులి బిడ్డను... దమ్ముంటే అరెస్ట్ చేయండి

ఉమ్మడి  మహబూబ్ నగర్  జిల్లాలో  ప్రజా ప్రస్థానం  పాదయాత్రలో వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల హాట్ కామెంట్స్ చేశారు. తన తండ్ర

Read More

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం

రంగారెడ్డి జిల్లా శంషాబాద్ లో విషాదం జరిగింది. బైక్ పై వెళ్తున్న ఓ వ్యక్తి అదుపుతప్పి పిల్లోనీగుడా వాగులో పడి మృతి చెందాడు. కొత్తూరు మండలం మద్దూరు రాం

Read More

యాదాద్రిలో సర్వ దర్శనానికి 2 గంటలు

యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహ స్వామి ఆలయం భక్తులతో కిక్కిరిసింది. ఆదివారం, వరుస సెలవులు ఉండటంతో పెద్ద సంఖ్యలో ఆలయానికి భక్తులు క్యూకట్టారు. ఆలయ పరిసరాలు

Read More

ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

సమైక్యతా సంబురాలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ఘనంగా జరిగాయి. అన్ని ప్రభుత్వ ఆఫీసులు, స్కూల్స్, కాలేజీలు, పార్టీ ఆఫ

Read More