తెలంగాణం

బస్సును ఢీకొట్టిన లారీ.. తప్పిన పెను ప్రమాదం

బస్సు డ్రైవర్తోపాటు 10 మంది ప్రయాణికులకు స్వల్ప గాయాలు కామారెడ్డి జిల్లా: ఆర్టీసీ బస్సు యూ టర్న్ తీసుకుంటుండగా.. వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొ

Read More

‘గిరిజన బంధు’ ఇస్తం

హైదరాబాద్: వారం రోజుల్లో రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్లు అమలయ్యేలా జీవో రిలీజ్ చేస్తామని, అలాగే ‘గిరిజన బంధు’ ఇస్తామని స

Read More

ఏకపక్షంగా విమోచన దినోత్సవాన్ని నిర్వహించారు

రాష్ట్ర ప్రభుత్వాన్ని సంప్రదించకుండానే ఏకపక్షంగా.. తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర సర్కారు నిర్వహించిందని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ‘&lsquo

Read More

చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారు

విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి యాదాద్రి భువనగిరి జిల్లా: తెలంగాణ విలీనం పైన కొందరు చరిత్రను వక్రీకరించే ప్రయత్నాలు చేస్తున్నారని విద్యుత్ శ

Read More

టీఆర్ఎస్ కార్యకర్తనే... కానీ ఇంటెన్షనల్గా చేయలేదు

తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకల్లో పాల్గొనేందుకు హైదరాబాద్కు వచ్చిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా కాన్వాయ్ కు టీఆర్ఎస్ లీడర్ కారు అడ్డు రావడం కలకలం ర

Read More

కమ్యూనిస్టుల రాజ్యం వస్తదని భూస్వాములు భయపడ్డరు

తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితోనే గతంలో కేంద్ర ప్రభుత్వం భూ సంస్కరణలను తీసుకొచ్చిందని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు.  తెలంగాణ విమో

Read More

రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన రాహుల్ 

కేరళ: సెప్టెంబర్ 17ను పురస్కరించుకొని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రాష్ట్ర  ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన ఫేస్ బుక్ లో పోస్ట్ పెట

Read More

జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయాలి

బంజారా బంగ్లాలు కాదు... రిజర్వేషన్లు ఇవ్వాలంటూ బంజారా ఆదివాసీల సంఘాలు ఆందోళనకు దిగాయి.  బంజారా, ఆదివాసీ భవనాలను ప్రారంభించి సీఎం కేసీఆర్ బయట

Read More

కేసీఆర్ ఆధ్వర్యంలో ఘనంగా సమైక్యతా వజ్రోత్సవాలు

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా: సెప్టెంబర్ 17 అనేది నిజాం రాజరిక పాలన నుంచి ప్రజలకు విముక్తి కలిగిన గొప్ప రోజు అని మంత్రి మల్లారెడ్డి అన్నారు. జాతీయ సమైక్

Read More

ఈటల నివాసానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా

హైదరాబాద్: కేంద్ర హోం మంత్రి అమిత్ షా శామీర్ పేటలో ఉన్న మాజీ మంత్రి, హుజూరాబాద్ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ నివాసానికి వచ్చారు. ఇటీవల ఈటల రాజేందర్ త

Read More

వాళ్ల పోరాటాలతోనే తెలంగాణ సిద్ధించింది

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్‌ అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగ

Read More

ఓయూ వీసీపై కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్ల ఆగ్రహం

బాండ్ అగ్రిమెంట్తో ఉద్యోగ భద్రతకు ప్రమాదం: కాంట్రాక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్లు  హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో పనిచేస్తున్న కాంట్రాక్

Read More

మోడీ జన్మదిన వేడుకల్లో అమిత్ షా

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా అనేక సేవా కార్యక్రమాలు చేపట్టామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అన్నారు.  మోడీ జన్మదినం సందర్భంగా సి

Read More