దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన ఏడాదికి తెలంగాణకి స్వాతంత్ర్యం వచ్చిందని తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర్యరాజన్ అన్నారు. నిజాం పాలనకు వ్యతిరేకంగా ప్రజలు వీరోచిత పోరాటం చేశారని తమిళిసై వెల్లడించారు. 1948 ఆగస్ట్ 28వ తేదీ తెలంగాణకి చాలా ముఖ్యమైన రోజని పేర్కొన్నారు. వీర బైరాన్పల్లి వీరుల త్యాగాలు, పోరాటాలను ప్రభుత్వం గుర్తించడం లేదని, ఇప్పటికైనా వారిని గుర్తించాలని తమిళిసై డిమాండ్ చేశారు. వాళ్లు చేసినా పోరాటాల వల్లే తెలంగాణ సిద్ధించిందని గవర్నర్ తెలిపారు. హైదరాబాద్ లిబరేషన్ డే సందర్భంగా నిర్వహించిన పోటీల్లో స్టేట్ వైడ్ గా విద్యార్థుల నుంచి మంచి స్పందన వచ్చిందని తమిళిసై వెల్లడించారు. బహుమతులు గెలుచుకోవడం ముఖ్యం కాదని, అందులో పార్టిసిపేట్ చేయడం ముఖ్యమని అన్నారు.
వాళ్ల పోరాటాలతోనే తెలంగాణ సిద్ధించింది
- హైదరాబాద్
- September 17, 2022
లేటెస్ట్
- రికార్డుస్థాయిలో వాహన అమ్మకాలు
- హాలీవుడ్ సిరీస్లో..
- తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించండి
- వరి కొయ్యకాలను తగలబెట్టకుండా చర్యలు చేపట్టండి
- రియలిస్టిక్గా రాజు యాదవ్
- రెమ్యూనరేషన్ చెల్లింపులో తేడాలొద్దు.. ఈసీకి టీఆర్టీఎఫ్, సీపీఎస్ఈయూ వినతి
- థాయ్లాండ్ ఓపెన్ నుంచి సుమీత్–సిక్కి జోడీ ఔట్
- కేసీఆర్ బస్సు యాత్రతో జాతీయ పార్టీల్లో వణుకు : కేటీఆర్
- స్ట్రాంగ్ రూమ్స్ వద్ద టైట్ సెక్యూరిటీ.. సీసీ కెమెరాలతో నిఘా 24/7 నిఘా
- మనికకు కెరీర్ బెస్ట్ ర్యాంక్
Most Read News
- పేరెంట్స్, స్టూడెంట్లకు ఇంటర్ బోర్డు పరీక్ష!
- ఈ ఏడాది రోహిణి కార్తెలోనే నైరుతి రుతుపవనాలు వచ్చేస్తున్నాయి...
- తెలంగాణలో రాబోయే ఏడు రోజులు వర్షాలు
- Ananya Nagalla: అందాల ఆరబోత కాదు.. అందమైన రాత కూడా.. అనన్యలో ఈ టాలెంట్ కూడా ఉందా!
- హైదరాబాద్ ఎల్బీనగర్ మెట్రో కిటకిట.. టికెట్ కోసం క్యూ
- PF Withdraw: ఇకపై రెండు నిమిషాల్లో పీఎఫ్ విత్ డ్రా
- సీమా హైదర్ గురించి సంచలన విషయాలు
- Good Health : జ్వరం వచ్చినప్పుడు చికెన్ తినొచ్చా లేదా.. ఎందుకు తినకూడదు అంటే..!
- దంపతులు సంతోషంగా ఉండాలంటే చేయాల్సిన వ్రతం ఇదే... ఎప్పుడంటే..
- Ester Noronha: ఒంటరిగా ఉండలేకపోతున్నా.. నాకు పెళ్లి చేసుకోవాలనుంది!