తెలంగాణం

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా సంక్షిప్త వార్తలు

మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి నిర్మల్,వెలుగు: మార్కెట్​ కమిటీ పాలకవర్గాలు రైతుల మేలు కోసం పనిచేయాలని మంత్రి ఇంద్రకరణ్​రెడ్డి కోరారు. రైతు సంక్షేమ పథకాల అ

Read More

మావోయిస్టుల సంచారంతో ఆదిలాబాద్​లో పోలీసుల కూంబింగ్

ఎప్పుడేం జరుగుతుందోనని గిరిజనుల ఆందోళన ఆసిఫాబాద్/నిర్మల్/బోథ్​, వెలుగు: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మావోయిస్టుల సంచారంలో పోలీసులు అలర్ట్​అయ

Read More

సాగులో వరి టాప్‌‌‌‌‌‌‌‌

సర్కారుకు వ్యవసాయశాఖ నివేదిక హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: రాష్ట్రంలో వానాకాలం సాగు, కోటి 28 లక్షల 20 వేల 698

Read More

సీపీఎం బృందం పర్యటన.. తెల్దారుపల్లిలో ఉద్రిక్తత

ఖమ్మం రూరల్​, వెలుగు : గత నెల 15న టీఆర్ఎస్​ నాయకుడు, ఆంధ్రాబ్యాంక్​ సొసైటీ డైరెక్టర్​ తమ్మినేని కృష్ణయ్య హత్యకు గురైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి గ్

Read More

ఆందోళన బాట పట్టిన మిడ్ డే మీల్స్ కార్మికులు

ఇంటి నుంచి లంచ్​ తెచ్చుకుంటున్న విద్యార్థులు ఏడు నెలలుగా బిల్లులు బకాయి ఆదిలాబాద్, వెలుగు: మధ్యాహ్న భోజనం పెట్టాలంటే అప్పులు చేయాల్సిన పరిస్

Read More

40 మందికి స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డులు

విద్యాశాఖ సెక్రటరీ కరుణ వెల్లడి హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర బెస్ట్ టీచర్ అవార్డు జాబితాను సర్కారు  ప్రకటించింది. స్కూల్ ఎడ్యుకేషన్​పరిధిలో 40 మ

Read More

2020 పంట నష్టంపై కేసులో తెలంగాణ సర్కార్‌‌‌‌కు సుప్రీం ప్రశ్న

న్యూఢిల్లీ, వెలుగు : 2020 అక్టోబర్‌‌‌‌లో తెలంగాణలో కురిసిన భారీ వర్షాలతో పంట నష్టపోయిన రైతులకు మేలు చేసేలా తీసుకున్న చర్యలేంటో చెప

Read More

ఈ ఆటోవాలా ఎంత మంచోడంటే..

ఎండ, వానతో సంబంధం లేదు. రాత్రి, పగలు తేడాలు లేవు. సాయం అంటూ ఏ  గర్భిణి ఇంటి నుంచి ఫోన్​ వచ్చినా పరుగున వెళ్తాడు  సాహెబ్​రావు. తన ఆటోలో హాస్ప

Read More

గ్రూప్-2, 3 నోటిఫికేషన్లు నెలాఖరులో?

ఏర్పాట్లు చేస్తున్న టీఎస్​పీఎస్సీ  హైదరాబాద్, వెలుగు : గ్రూప్ 2, గ్రూప్ 3 పోస్టుల భర్తీ కోసం తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్​పీఎస్స

Read More

కొత్తగూడెం జిల్లాలో రహదారులు అధ్వానం

రూ.100 కోట్లు కావాలని ప్రతిపాదనలు పంపిన అధికారులు బడ్జెట్​ లేదంటున్న ప్రభుత్వం.. ప్రయాణికుల తిప్పలు  భద్రాచలం, వెలుగు : గత జు

Read More

నాలుగు రోజుల్లో గ్రూప్​4 నోటిఫికేషన్

పది రోజుల్లో 28 వేల ఉద్యోగాల భర్తీకి అనుమతి సంగారెడ్డి టౌన్ / సదాశివపేట, వెలుగు : నాలుగు రోజుల్లో 9 వేల గ్రూప్​ 4 పోస్టుల భర్తీకి నోటిఫిక

Read More

కౌలుకు చేసేటోళ్లు రైతులు కారా?

అచ్చంపేట, వెలుగు:  సీఎం కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో మహిళలపై, అమ్మాయిలపై అత్యాచారాలు పెరిగాయని వైఎస్సార్ టీపీ ప్రెసిడెంట్ వైఎస్ షర్మిల మండిపడ్డారు.

Read More

ఆగస్టులో రూ.3,871 కోట్ల జీఎస్టీ రాబడి

న్యూఢిల్లీ, వెలుగు: రాష్ట్రంలో జీఎస్టీ వసూళ్లు పెరిగాయి. ఆగస్టులో రూ.3,871 కోట్ల రాబడి వచ్చింది. గతేడాది ఇదే నెలతో పోలిస్తే 10 శాతం గ్రోత్ ఉందని కేంద్

Read More