తెలంగాణం

రాష్ట్రంలో పెరుగుతున్న నిరుద్యోగం..పట్టించుకోని సర్కార్

రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య తీవ్రంగా మారుతున్నా ప్రత్యామ్నాయంపై ప్రభుత్వం సీరియస్ గా దృష్టిపెట్టడంలేదు. నిరుద్యోగ భృతితో పాటు వివిధ కార్పోరేషన్ల కింద ల

Read More

జగిత్యాల జిల్లాలో వింత సంఘటన

జగిత్యాల జిల్లాలో వింత సంఘటన జరిగింది. జిల్లా కేంద్రంలోని ఓ కాలనీలో గణనాథున్ని ప్రతిష్ఠించిన రోజే నిమజ్జనం చేశారు. బుధవారం వినాయక చవితి సందర

Read More

వినాయక మండపం ఏర్పాటు చేస్తుంటే కరెంట్ షాక్ 

సంగారెడ్డి జిల్లా లింగంపల్లి గురుకుల పాఠశాలలో వినాయక చవితి రోజున అపశృతి చోటు చేసుకుంది. గణేష్ మండపం ఏర్పాటు చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో విద్యార్థి

Read More

రోడ్డెక్కిన ప్రేమ జంట వివాదం

కరీంనగర్: అజయ్, అఖిల అనే ఓ ప్రేమ జంట వివాదం రోడ్డెక్కింది. గన్నేరువరం మండల కేంద్రానికి చెందిన అజయ్.. అదే గ్రామానికి చెందిన అఖిల మధ్య చాలా రోజులుగ

Read More

మంత్రి హరీశ్ రావును బర్తరఫ్ చేయాలె

హైదరాబాద్: తన అల్లుడు హరీశ్ రావును కాపాడుకునేందుకు కేసీఆర్ డాక్టర్లను బలి చేస్తుండని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. కుటుంబ నియంత్రణ

Read More

కుల, మతాలకు అతీతంగా గణేశ్ పండుగను జరుపుకోండి

హైదరాబాద్: రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని బాలాపూర్ గణపతిని కోరుకున్నట్లు మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం బాలాపూరు వినాయకున్ని మంత్రి సబిత

Read More

నా రాజీనామా తర్వాతే ప్రభుత్వం దిగొచ్చింది

చౌటుప్పల్: మునుగోడు ఎన్నికలో టీఆర్ఎస్ కు ఓటమి తప్పదని భావించిన కేసీఆర్ ముందస్తు ఎన్నికలకు ప్లాన్ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత కో

Read More

లాలూతో సీఎం కేసీఆర్ భేటీ

పాట్నా: బీహార్ పర్యటనలో భాగంగా సీఎం కేసీఆర్ పాట్నా సాహిబ్ గురుద్వారాను సందర్శించారు. గురు గోవింద్ సింగ్ జన్మస్థలమైన గురుద్వారాలో ప్రత్యేక పూజలు నిర్వహ

Read More

బస్తీ దవాఖానాల పేరుతో అనవసర ప్రచారం ఆపండి 

సీఎం కేసీఆర్ కు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి బహిరంగ లేఖ రాశారు. ఇబ్రహీంపట్నం ప్రభుత్వాస్పత్రి ఘటన లో మరణించిన మహిళా కుటుంభాలను పరామర్శించే తీరిక లేదు.

Read More

వరంగల్ లో వెరైటీ గణపతి

వరంగల్: వినాయక చవితి పండుగ వచ్చిందంటే చాలు... రకరకాల రూపాల్లో బొజ్జ గణపయ్య దర్శనమిస్తుంటాడు. ఈసారి కూడా ట్రెండుకు తగ్గట్టు లంబోదరుడి విగ్రహాలు భక

Read More

కలుషిత నీరు తాగి 120 మందికి అస్వస్థత

వికారాబాద్: జిల్లాలోని కుల్కచర్ల గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో కలుషిత నీరు తాగి 120 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. దీంతో పాఠశాల సిబ్బం

Read More

హైదరాబాద్ ఐఐటీలో విషాదం

హైదరాబాద్ ఐఐటీలో విషాదం చోటుచేసుకుంది. ఎంటెక్ చదువుతున్న రాహుల్ అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఐఐటీ బ్లాక్ లోని 107 గదిలో ఉరివేసుకుని ఆత్మ

Read More

 ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించాలి

హనుమకొండ: వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి విగ్రహాలను పూజించి పర్యావరణాన్ని పరిరక్షించాలని రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు కోరారు. హనుమ

Read More