తెలంగాణం
చెప్పుల్లేకుండా నడుస్తున్న స్టూడెంట్.. కాన్వాయ్ ఆపిన మంత్రి సబితా
తెలంగాణ విద్యా శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అప్పుడప్పుడు మంచి మనస్సు చాటుకుంటారు. సమస్యలతో బాధ పడుతున్న వారిని ఆదుకుంటుంటారు. రోడ్డు ప్రమాదాల్లో గాయప
Read Moreరాష్ట్రాలు పరస్పరం సహకరించుకోవాలె
తెలంగాణ సీఎం కేసీఆర్పై బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ప్రశంసల జల్లు కురిపించారు. కష్టపడి తెలంగాణ సాధించిన వ్యక్తిని ప్రజలు ఎప్పటికీ వదులుకోరని అన్న
Read Moreఅమరుల కుటుంబాలకు అండగా ఉంటాం
దేశం కోసం ప్రాణాలర్పించిన అమర వీరుల త్యాగం వెలకట్టలేనిదని సీఎం కేసీఆర్ అన్నారు. గల్వాన్ లోయలో అమరుల త్యాగం మరువలేనిదని చెప్పారు. ప్రతి ఒక్క భారతీయుడు
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై సీఎం కేసీఆర్ రివ్యూ చేయలే
ఇబ్రహీంపట్నం ఘటనలో ప్రభుత్వ నిర్లక్ష్యం ఉందని..చనిపోయిన వారికి కోటి రూపాయలు ఎక్స్ గ్రేషియా చెల్లించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశా
Read Moreశ్రీలక్ష్మీ గణపతిస్వామికి ప్రత్యేక పూజలు
వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి ఆలయంలో శ్రీ వినాయక నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదమంత్రోచ్చారణల మధ్య మూలవిరాట్ శ్రీలక్ష్మీ గణపతిస్వామి వ
Read Moreనిమ్స్లో మహిళలను పరామర్శించిన హరీష్ రావు
ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబనియంత్రణ ఆపరేషన్లు వికటించి ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 30మంది మహిళలు ఆరోగ్యంగా ఉన్నారని మంత్రి హరీష్ రావు తెలి
Read Moreరాష్ట్రానికి రానున్న కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్
బీజేపీ పార్లమెంట్ ప్రవాస్ యోజన కార్యక్రమంలో భాగంగా రాష్ట్రానికి కేంద్రమంత్రులు రానున్నారు. సెప్టెంబర్ 1, 2, 3 తేదీలలో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం
Read Moreపోలీసుల ప్రలోభాలకు ఆశపడి ఇన్ ఫార్మర్ గా మారొద్దు
జయశంకర్ భూపాలపల్లి, మహబూబాబాద్, వరంగల్ (2) డివిజన్ల కమిటీ కార్యదర్శి వెంకటేష్ పేరుతో మావోయిస్టు లేఖ కలకలం రేపుతోంది. విప్లవోద్యమాన్ని నిర్మూలించడానికి
Read Moreఇబ్రహీంపట్నం బాధితులకు కోటి నష్టపరిహారం ఇయ్యాలె
ఇటీవల ఇబ్రహీంపట్నం ఆస్పత్రిలో కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు వికటించిన ఘటనలో చికిత్స పొందుతున్న బాధిత మహిళలను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పర
Read Moreఇబ్రహీంపట్నం ఘటనపై జాతీయ మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తాం
ఇబ్రహీంపట్నం ఆస్పత్రి ఘటనలో మంత్రి హరీష్ రావును బర్తరఫ్ చేయాలని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. హరీష్ రావు, కేసీఆర్ మహిళా హంతకులని మండిపడ్
Read Moreఖైరతాబాద్ మహాగణనాథుడికి గవర్నర్ తొలి పూజ
ఖైరతాబాద్ మహాగణనాథుడు తొలి పూజ అందుకున్నాడు. గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. వీరితో పాటు మహాగణనాథుడికి మంత్రి తలసాని, ఎమ్యెల్య
Read Moreదుందుభి నదితీరంలో ఆవంచ ఐశ్వర్య గణపతి
దేశంలోనే అతిపెద్ద ఏక శిలా గణపతి విగ్రహం దుందుభి నది తీరంలో ఉంది. ఇది పశ్చిమ చాళిక్యుల కాలం నాటి పురాతన రాతి విగ్రహం. పచ్చని పంట పొలాల మధ్య భక్తులకు దర
Read Moreబీహార్ కు చేరుకున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ బీహార్ చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్ పోర్టు నుంచి పాట్నాకు వెళ్లారు. కేసిఆర్ వెంట ప్రభుత్వ ప్రధాన కార్యదర
Read More












