తెలంగాణం
సికింద్రాబాద్ విధ్వంసం : 13మందికి బెయిల్
సికింద్రాబాద్ విధ్వంసం కేసులో అరెస్ట్ అయిన 13మంది ఆర్మీ అభ్యర్థులు జైలు నుంచి విడుదలయ్యారు. కోర్టు వారికి బెయిల్ మంజూరు చేయడంతో రిలీజయ్యారు. జైలు
Read Moreబాధ్యతలు స్వీకరించిన దీపికా రెడ్డి
హైదరాబాద్: రాష్ట్ర నాటక అకాడమీ చైర్మన్ గా ప్రముఖ నాట్య గురువులు దీపికా రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. రవీంద్రభారతిలోని తెలంగాణ రాష్ట్ర సంగీత
Read Moreములుగు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం
ములుగు జిల్లా: మంగపేట మండలం చుంచుపల్లిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు పక్కన ఆడుకుంటున్న పిల్లల మీద పడిపోయింది లారీ. యువకులు, చ
Read Moreకేసీఆర్ కుట్రలను తిప్పికొడతాం
ప్రగతి భవన్ కేంద్రంగా హుజూరాబాద్లో అల్లకల్లోలం సృష్టించే ప్రయత్నం చేస్తున్నారని బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆరోపించారు. ప్రజలు ఈ నీచపు కుట్రలను, కే
Read Moreరాష్ట్ర బడ్జెట్ నుండి రూ.100 కోట్లు ఇవ్వాలి
సీఎం కేసీఆర్ ప్రభుత్వ విద్యను ద్వంసం చేసున్నారని సోషల్ డెమోక్రటిక్ ఫోరం కన్వీనర్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి విమర్శి
Read Moreఆర్టీసీలో సంక్షోభం వచ్చినప్పుడు పోలీసుల సేవలు
ఆర్టీసీలో సంక్షోభం వచ్చినప్పుడు పోలీసుల సేవలు వాడుకుంటామని సీఎం కేసీఆర్ తెలిపారు. తాను రవాణ శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టే సమయానికి ఆర్టీసీ 13 కోట్ల నష
Read Moreయాదాద్రి ఘాట్ రోడ్డులో లారీ బోల్తా.. ఒకరి పరిస్థితి విషమం
యాదాద్రి భువనగిరి జిల్లా : ఇటీవల వర్షానికి దెబ్బతిని కుంగిన రోడ్డు మరమ్మత్తు పనుల్లో అపశ్రుతి జరిగింది. సిమెంట్ మిక్సర్ లారీ బోల్తాపడి ఇద్దరు కూ
Read Moreఓయూ కాన్వొకేషన్..సీజేఐ ఎన్వీ రమణకు గౌరవ డాక్టరేట్
ఓయూ 82వ కాన్వొకేషన్ ను గ్రాండ్ గా నిర్వహిస్తామని ఓయూ వీసీ రవీందర్ తెలిపారు. శుక్రవారం జరగనున్న ఈ కాన్వొకేషన్కు సీజేఐ ఎన్వీ రమణ, గవర్నర్ తమి
Read Moreతెలంగాణ కోసం జర్నలిస్టులు ఎంతో పోరాడారు
అన్ని రంగాల్లో ఛాలెంజ్ ఎలా ఉన్నాయో మీడియా రంగంలో కూడా జర్నలిస్టులు ఛాలెంజ్ తో కూడిన ఉద్యోగం చేస్తున్నారని మంత్రి హరీష్ రావు అన్నారు. ఆయన ఇవాళ సిద్దిపే
Read Moreవచ్చే ఎన్నికల్లో బీఎస్పీ ఒంటరిగానే పోటీ చేస్తుంది
మునుగొడులో ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెబుతారు తెలంగాణ బీఎస్పీ అధ్యక్షుడు ఆర్.ఎస్ ప్రవీణ్ కుమార్ తెలంగాణ రాష్ట్రం అగ్ర వర్ణాల చేతిలో బందీ
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో ఐదుగురు స్టూడెంట్స్ కి అస్వస్థత
నిర్మల్ జిల్లా: బాసర ట్రిపుల్ ఐటీలో మరోసారి విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ లో విద్యార్థులు ఉత్తప్ప తిన్నారు. అనంతరం వ
Read Moreవిద్యా శాఖ అధికారులకు మంత్రి సబితారెడ్డి ఆదేశాలు
స్వేచ్చా భారతావని కోసం అశువులుబాసిన ఎంతో మంది త్యాగధనుల చరిత్రను గుర్తు చేస్తూనే నేటితరం యువతలో దేశభక్తిని పెంపొందించేలా కార్యక్రమాలను నిర్వహించాలని వ
Read Moreఉమ్మడి రాష్ట్రంలో విద్యార్థులు ఏం డిమాండ్ చేశారో.. ఇప్పుడూ అవే డిమాండ్లు
కేసీఆర్ తెలంగాణ భవిష్యత్తును రిస్క్ లో పెడుతుండు అసెంబ్లీలో విద్యారంగ చర్చ జరిగేలా ఎమ్మెల్యేలపై ఒత్తిడి తేవాలి ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ
Read More












