తెలంగాణం

అవినీతి ఆరోపణలతో టీఆర్ఎస్ లీడర్స్ భయపడుతున్నరు

మునుగోడులో జరిగే ఉప ఎన్నికలో బీజేపీ విజయం సాధిస్తుందని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ (Bandi Sanjay) వెల్లడించారు. ఉప ఎన్నికలు కోరుకున్నది సీఎం కేసీఆర

Read More

మంత్రి శ్రీనివాస్ గౌడ్ పై హత్య కుట్ర కేసులో ట్విస్ట్

మహబూబ్ నగర్:  మంత్రి శ్రీనివాస్ గౌడ్, సైబరాబాద్ సీపీతో పాటు 18 మందికి మహబూబ్‌ నగర్‌ కోర్టు నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో రాఘవేంద

Read More

కాంగ్రెస్‌‌లో చేరిన చెరుకు సుధాకర్

తెలంగాణ రాష్ట్రానికి బీజేపీ ద్రోహం చేసిందని..ప్రలోభాలు పెట్టి పార్టీలోకి చేర్చుకొంటోందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి వెల్లడించారు. తెలంగాణ ఇంటి పార్టీ

Read More

హుజురాబాద్ గడ్డమీద ప్రజల మధ్య చిచ్చు పెడ్తున్నరు

హుజురాబాద్‌‌లో కొట్లాడుదామా ? గజ్వేల్ లో కొట్లాడుదామా అని సీఎం కేసీఆర్ కు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ మరోసారి సవాల్ విసిరారు. తాము తలుచుకు

Read More

ఎన్నికల కోసం చేసిన అప్పు తీర్చలేక సర్పంచ్ ​భర్త ఆత్మహత్య

వేల్పూర్, వెలుగు : ఎన్నికల కోసం చేసిన అప్పులు వడ్డీలు పెరిగి, కట్టే దారి లేక పడగల్ వడ్డెర కాలనీ సర్పంచ్ సత్తమ్మ భర్త మల్లేశ్​బుధవారం రాత్రి ఆత్మహత్యాయ

Read More

అగ్నిపథ్.. సికింద్రాబాద్‌‌లో దరఖాస్తుల స్వీకరణ ప్రారంభం

కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్ లో దరఖాస్తులు ప్రారంభం కానున్నాయి. ఆగస్టు 05వ తేదీ నుంచి సెప్టెంబర్ 03వ తేదీ వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చ

Read More

హుజూరాబాద్ లో బీజేపీ నేతల హౌస్ అరెస్టు

టీఆర్ఎస్, బీజేపీ బహిరంగ చర్చల సవాల్ నేపథ్యంలో హుజూరాబాద్ లో టెన్షన్ నెలకొంది. నియోజకవర్గంలోని పలుచోట్ల బీజేపీ నేతలను, కార్యకర్తలను పోలీసులు అరెస్టు చే

Read More

పట్టణ ప్రగతిపై కౌన్సిల్​ మీటింగ్​లో గరంగరం

గత మీటింగ్​లో ఇచ్చిన రూ.50 లక్షల వర్క్స్ ఏమాయ్యాయి..  ఫండ్స్ ​కేటాయింపు తప్ప పనులు చేస్తలేరని అసహనం జీడబ్ల్యూఎంసీ మీటింగ్ లో ఆఫీసర్లను నిల

Read More

లక్షల రూపాయలు పెట్టి కొన్న మిషన్.. మూలకేసిండ్రు

 వృథాగా రూ.44 లక్షల స్వీపింగ్​ మిషన్​  రోడ్ల మీద పేరుకుపోతున్న మట్టి, ఇసుక.. పట్టించుకోని అధికారులు మెదక్, వెలుగు : మెదక్​ పట

Read More

అనర్హులకు దాదాపు రూ. 10కోట్లకు పైగానే రైతుబంధు జమ

రూ.లక్షల్లో లబ్ధి పొందుతున్న నాన్​ అగ్రికల్చర్​ ల్యాండ్​ యజమానులు వేలల్లో బయటపడుతున్న అనర్హులు రైతుబంధు నిలుపుదలకే అధికారులు పరిమితం..  

Read More

వర్షాన్ని లెక్క చేయకుండా ప్రజా సంగ్రామ యాత్ర

ఘన స్వాగతం పలికిన యాదాద్రి జనం ప్రజా సమస్యలు తెలుసుకుంటూ కదిలిన సంజయ్​ సమస్యలు చెప్పుకున్న అన్ని వర్గాల ప్రజలు మూడో రోజు 11 కిలోమీటర్లు..&nbs

Read More

రాజగోపాల్ రెడ్డి పార్టీ మారడం వల్ల జరిగే నష్టమేమీ లేదు

మునుగోడు, వెలుగు: తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి మునుగోడు బైఎలక్షన్​లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి  కానుకగా ఇవ్వాలని పీసీసీ వైస్​ప్రెసిడెంట్​ మల్

Read More

ఉధృతంగా పారుతున్న దుందుభి, ఊకచెట్టువాగు

నవాబ్​పేట/అడ్డాకుల/జడ్చర్ల టౌన్​, వెలుగు : అల్పపీడన ప్రభావంతో పాలమూరు జిల్లాలో మూడు రోజులుగా వర్షాలు  కురుస్తున్నాయి.  దీంతో వాగులు, వం

Read More