తెలంగాణం

వరద సాయం ఎవరికిస్తారు? ఎలా ఇస్తారు? ఎప్పుడిస్తారు?

స్పష్టత ఇవ్వని రాష్ట్ర సర్కార్..  రూ.10 వేల పంపిణీపై నో గైడ్​లైన్స్ భద్రాద్రి, ములుగు, భూపాలపల్లి జిల్లాల్లోనే పంపిణీకి ఏర్పాట్లు! పునరావా

Read More

‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది

‘కాళేశ్వరం’ గ్రావిటీ కెనాల్ లైనింగ్ మళ్లీ కూలింది మూడేండ్లలో రెండో సారి రూ.600 కోట్ల పనుల్లో నాణ్యతా లోపాలు జయశంకర్‌&zwnj

Read More

విష జ్వరాలు ప్రబలుతున్నాయి

గడిచిన వారంలో 13 వేలకు పైగా అనుమానిత కేసులు ఇటీవల డెంగీ లక్షణాలతో యువకుడి మృతి వర్షాలు, వరదలతో పెరుగుతున్న జ్వరాలు ​ ఊళ్లలో ఫాగింగ్​ చేయట్లే.

Read More

మొన్న క్లౌడ్​ బరస్ట్​.. నిన్న పోలవరం

కాళేశ్వరం ఫెయిల్యూర్​ దాచేందుకు రోజుకో కథ మొన్న క్లౌడ్​ బరస్ట్​.. నిన్న పోలవరం జనం దృష్టి మళ్లించేందుకు సర్కారు తంటాలు వరల్డ్ క్లాస్ లిఫ్ట్ స

Read More

ఎన్డీఆర్ఎఫ్ కింద ఒక్క రూపాయి సాయం చేయలేదు

వరదసాయంపై కేంద్రం తీరును మంత్రి కేటీఆర్ ఎండగట్టారు. భారీ వరదలతో రాష్ట్రం అతలాకుతలం అవుతున్నా కేంద్రం పట్టించుకోలేదన్నారు. 2018 నుంచి ఎన్డీఆర్ఎఫ్ కింద

Read More

తెలంగాణలో కొత్తగా 658 కరోనా కేసులు

తెలంగాణ కరోనా ఉదృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో 30,552 కరోనా టెస్టులు చేయగా, 658 మందికి పాజిటివ్ గా నిర్దారణ అయింది. ఇందులో ఒక్క హైదరాబాద్ లోనే 31

Read More

ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలె

కేంద్రం ఇచ్చే సొమ్ముతో కేసిఆర్ సోకులు చేసుకుంటున్నాడని మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ విమర్శించారు. కరీంనగర్ లో జరిగిన పదాధికారుల సమావేశంలో ఆయన

Read More

కేంద్ర రైల్వే మంత్రితో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి భేటీ

మెదక్ జిల్లాలోని వడియారం రైల్వేస్టేషన్ లో టికెట్ రిజర్వేషన్ కౌంటర్ ఏర్పాటు చేయాలని కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కు మెదక్ టీఆర్ఎస్ ఎంపీ కొత్

Read More

రాష్ట్ర ప్రభుత్వం వరద బాధితులను తక్షణమే ఆదుకోవాలె

వరద బాధితులను తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఆదుకుని, వారికి కావాల్సిన సహాయ, సహకారాలు అందించాలని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క డిమాండ్ చేశారు. యు

Read More

బండి సంజయ్.. దమ్ముంటే కేంద్ర ఉద్యోగాలు భర్తీ చేయించు

సంగారెడ్డి : స్థానికులకే ఉద్యోగాలు దక్కాలన్న ఉద్దేశంతో 95శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దని మంత్రి హరీష్ రావు అన్నారు. టీఆర్ఎస్ ప్ర

Read More

పావురాలతో పొంచి ఉన్న ముప్పు..?

ఊళ్ళల్లో కాకులు, చిలుకలు, పిచ్చుకలు ఎక్కువగా కనిపిస్తాయి. హైదరాబాద్ సిటీలో అయితే ఎక్కడ చూసినా గుంపులు, గుంపులుగా పావురాలు కనిపిస్తున్నాయి. భాగ్యనగరం ప

Read More

రాష్ట్రానికి కేంద్ర హైపవర్ కమిటీ..

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్, రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ తరుణ్ చుగ్ సమావేశమయ్యారు. రాష్ట్రంలో వరదల వల్ల సంభవి

Read More

చికిత్స కారణంగా రాష్ట్రపతి ఎన్నికలో పాల్గొనలేదు

తనకు దేశంలో, జర్మనీలో కానీ ఎలాంటి వ్యాపారాలు లేవని..చికిత్స కారణంగా తాను రాష్ట్రపతి ఎన్నికలో ఓటింగ్ పాల్గొనలేదని వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్ వ

Read More