తెలంగాణం

మహిళలను చిత్ర హింసలు పెడుతున్నరు

మంచిర్యాల: 2002 నుంచి పోడు భూములను సాగు చేసుకుంటున్నవారికి ఇప్పటివరకు పట్టాలు ఇవ్వకపోవడం దారుణమని వైఎస్ షర్మిల అన్నారు. మంచిర్యాల జిల్లా, దండేపల్

Read More

యాదాద్రి జిల్లాలో 3 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని మూడు పాఠశాలలను దత్తత తీసుకున్నట్లు తెలిపారు సినీ నటి మంచు లక్ష్మి. ఈ విషయంపై జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ త

Read More

హామీల అమలుపై కేసీఆర్ శ్వేత పత్రం విడుదల చేయాలి

టీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల అమలుపై శ్వేత పత్రం విడుదల చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు డిమాండ్ చేశారు.  వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంల

Read More

నదులకు నడక నేర్పిన కేసీఆర్..మోటార్లకు ఈత నేర్పలేదా

ప్రజల బాధలు పోవాలంటే..బీజేపీ అధికారంలోకి రావాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. ఉద్యోగులకు ఠంచన్ గా జీతాలు రావాలన్నా..అభివృద్ధి జరగాలన్

Read More

మేనిఫెస్టోలో చెప్పినవన్నీ చేశారా.. ?

కేసీఆర్ కు అవసరాల కోసం అన్నీ అవుతయ్.. గానీ పేదోళ్లకు ఇళ్లు కట్టి్ద్దామంటే మాత్రం  మనసురాదని ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు. వరంగల్ జిల్లా దుగ్గొ

Read More

రోడ్లను రిపేర్ చేయాలని గ్రామస్తుల డిమాండ్ 

కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలంలో గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. కోయపోశ గూడెంలో వర్షాలకు దెబ్బతిన్న రోడ్లను రిపేర్ చేయాలని డిమాండ్ చేశారు. వరదలకు రోడ్ల

Read More

అధికార పార్టీని ఫాలో అవుతున్నఅపోజిషన్!

మనం ఓ పని చేద్దామనుకుంటాం. అందరికంటే ముందు మనమే పని పూర్తి చేసి మంచి మార్కులు కొట్టేయాలనుకుంటాం. కానీ మన కంటే ముందు వేరేవాళ్లు  ఆ పని కంప్లీట్ చే

Read More

కాళేశ్వరం పేరుతో రాష్ట్ర ప్రభుత్వం లక్షల కోట్ల అవినీతి

రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర కొనసాగుతోంది. కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గంలో బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు, మాజీ

Read More

ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదు

శరీరంలో అన్ని అవయవాలు సరిగా ఉండీ... ఏ పనీ చేయకుండా.. అవకాశాలను సద్వినియోగం చేసుకోకుండా ఉండే వాళ్లు కొంతమందుంటారు. కానీ ప్రతిభకు అంగవైకల్యం అడ్డు కాదంట

Read More

నల్గొండ కాంగ్రెస్ లో ఏం జరుగుతోంది.?

అక్కడ అంతర్గత ప్రజాస్వామ్యం ఎక్కువ. ఎవరెన్ని చెప్పినా.. ఏం చేసినా వారిని ఆపలేరు. రాజధానిలోనే ప్రజాస్వామ్యం ఉంటే ఎలా.. జిల్లాలో ఉండొద్దా అని అనుకున్నార

Read More

మాజీ ఎంపీ పొంగులేటి మూడు పడవల ప్రయాణం!

ఆయనో మాజీ ఎంపీ. పలుకుబడి బాగానే ఉంది. కానీ పనుల దగ్గరకొచ్చే సరికే దెబ్బ పడుతోందట. ఎన్నిసార్లు ప్రయత్నించినా అదే సమస్య రిపీట్  కావడంతో ఆయన ఓ కొత్త

Read More

ప్రజా గోస బీజేపీ భరోసా కార్యక్రమంలో బండి సంజయ్

ఇవాళ్టి నుంచి ప్రజా గోస - బీజేపీ భరోసా యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా పది రోజులపాటు బైక్ లతో గ్రామాలను చుట్టేయనున్నారు బీజేపీ నేతలు. ప్రజా గోస - బీ

Read More

ఆ ఎమ్మెల్యేను చూస్తే సిట్టింగ్ ఎమ్మెల్యేలు జడుసుకుంటున్నారట

ఎన్నికల హడావుడి మొదలైందంటే లీడర్లకు కొత్త కొత్త టెన్షన్లు కామన్ అయిపోయాయి. పార్టీలో ఎవరైనా తనకు పోటీ వస్తున్నారా..? అసలు టికెట్ వస్తుందా రాదా..? రాకపో

Read More