తెలంగాణం

బెట్టింగ్.. అప్పులతో అదృశ్యం పట్టుకొచ్చి అప్పగించిన పోలీసులు

మిర్యాలగూడ, వెలుగు : ఆన్ లైన్ బెట్టింగుల కోసం అప్పులు చేసి నష్టపోయిన ఓ వ్యక్తి 8 నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయారు. భార్య ఫిర్యాదు మేరకు సుమారు ఆరు

Read More

సంగారెడ్డి నియోజకవర్గంలో హీటెక్కిన రాజకీయం

ఆయన వచ్చినా ‘చింతా’కే టికెట్ ఇవ్వాలని తీర్మానం జగ్గారెడ్డిని రానియ్యొద్దని మాజీ ఎమ్మెల్యే వర్గం పట్టు   వినకపోతే రాజీనామాలు చే

Read More

రూ.10 వేలు తీసుకుంటూ దొరికిన అధికారి, మరో ఇద్దరు ఉద్యోగులూ అరెస్టు

నిజామాబాద్, వెలుగు : భూమి కొలతల సర్టిఫికెట్ కోసం రూ.10 వేల లంచం తీసుకుంటూ నిజామాబాద్​ జిల్లా సర్వే ల్యాండ్​ రికార్డ్స్​ ఏడీ (అసిస్టెంట్​ డైరెక్టర్​) శ

Read More

గద్వాల జిల్లాలో 30 స్కూళ్లను దత్తత తీసుకున్న మంచులక్ష్మి

గద్వాల, వెలుగు: గవర్నమెంట్ స్కూల్స్​లో పేద స్టూడెంట్స్ కి క్వాలిటీ ఎడ్యుకేషన్​ అందించడమే తన లక్ష్యమని, ఇందు కోసం జోగులాంబ గద్వాల జిల్లాలో 30 బడులను దత

Read More

ఔటర్ రింగ్ రైల్ ప్రాజెక్ట్​కు రైల్వే శాఖ గ్రీన్​సిగ్నల్..సర్వే కోసం రూ.14 కోట్ల కేటాయింపు :కిషన్ రెడ్డి

భూసేకరణ చేసి కేంద్రానికి అప్పగిస్తే టెండర్లు పిలుస్తాం రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయొద్దు కేంద్రం నిధులతోనే యాదాద్రి వరకు ఎంఎంటీఎస్ రూ.33

Read More

నల్లా బిల్లును రద్దు చేయాలి: ప్రొఫెసర్లు ఘంటా చక్రపాణి, కాసీం

మేడిపల్లి, వెలుగు: పాఠ్య పుస్తకాల్లో సిలబస్ మార్చుతూ, మూఢ నమ్మకాలు పెంపొందించేలా జరుగుతున్న విద్య కాషాయీకరణను వ్యతిరేకిస్తూ స్టూడెంట్లు పోరాడాలని టీఎస

Read More

కుషాయిగూడలో యువకుడి హత్య కేసులో నలుగురి అరెస్ట్

కుషాయిగూడ, వెలుగు: కంపెనీలో పనిచేసే టెక్నీషియన్​ను చంపిన ఓనర్ తో పాటు మరో ముగ్గురిని కుషాయిగూడ పోలీసులు అరెస్ట్ చేశారు. సీఐ ప్రవీణ్ కుమార్ తెలిపిన వివ

Read More

గాయకుడు సాయిచంద్‌ మృతి పట్ల ప్రముఖుల సంతాపం 

హైదరాబాద్‌ : రాష్ట్ర గిడ్డంగుల సంస్థ ఛైర్మన్‌, తెలంగాణ ఉద్యమ గాయకుడు సాయిచంద్‌ మృతిపై పలువురు మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్

Read More

మాదిగలను కేసీఆర్..రాజకీయంగా వాడుకుంటుండు : మందకృష్ణ మాదిగ

శంకర్​పల్లి, వెలుగు : రాష్ట్రంలోని మాదిగలను సీఎం కేసీఆర్​ రాజకీయంగా వాడుకొని, ఎదగనీయకుండా చేస్తుండని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ

Read More

చెరుకు క్వింటాల్​కు.. ఎఫ్ఆర్​పీ రూ.315

షుగర్ కేన్ ‘మద్దతు ధర’ను క్వింటాల్ కు రూ. 10 పెంచిన కేంద్రం న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం చెరుకు రైతులకు తీపివార్త చెప్పింది.

Read More

అట్రాసిటీ కేసుల్లో తొందరగా న్యాయం జరగాలి : రంగారెడ్డి జిల్లా కలెక్టర్ హరీశ్

రంగారెడ్డి కలెక్టరేట్, వెలుగు: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగంగా పూర్తిచేసి సాధ్యమైనంత తొందరగా చార్జిషీట్ దాఖలు చేయాలని సంబంధిత అధికా

Read More

రెండు రూముల్లో..వంద మందికి పాఠాల.. ఎల్​బీనగర్ హస్తినాపురం ప్రైమరీ స్కూల్ దుస్థితి

ఎల్ బీనగర్, వెలుగు:‘మన ఊరు – మన బడి’లో భాగంగా గవర్నమెంట్​స్కూళ్లను కార్పొరేట్​కు దీటుగా తయారు చేస్తున్నామని రాష్ట్ర ప్రభుత్వం గొప్పల

Read More

ప్రభుత్వ ప్రోద్బలంతో జర్నలిస్టులపై వేధింపులు ..తెలంగాణలోనే ఎక్కువ

అరెస్ట్​లు, నిర్బంధాల్లోనూ దేశంలోనే ఫస్ట్   2022లో అత్యధికంగా రాష్ట్రంలో 40 మంది జర్నలిస్టుల అరెస్టు  తర్వాతి స్థానాల్లో యూపీ (6), జమ్మూక

Read More