తెలంగాణం
ఆదివాసి బిడ్డను రాష్ట్రపతిని చేయడం బీజేపీకే సాధ్యమైంది
రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికవడం దేశ ప్రజల విజయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ అన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ కలిసి ఆదివాసి మహిళను ఓడగొట్ట
Read Moreరైల్వే అండర్ బ్రిడ్జి మూసివేతతో విద్యార్థుల అవస్థలు
మంచిర్యాల జిల్లాలో రోడ్డు పై విద్యార్ధులు ధర్నా నిర్వహించారు. తాండూర్ మండలంలో కురిసిన భారీ వర్షానికి ఐబీ అంగడి వద్ద ఉన్న రైల్వే అండర్ బ్రి
Read Moreవిలీన గ్రామాల సమస్యలపై ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి
ఖమ్మం: విలీన గ్రామాల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖమ్మం కార్పొరేషన్ ముట్టడి నిర్వహించారు సీపీఐ ఎంఎల్ (CPI ML) ప్రజాపంథా నాయకులు. ముందుగా పట్ట
Read Moreయాదాద్రి లక్ష్మి నరసింహస్వామికి పెరిగిన ఆదాయం
యాదాద్రి: యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి హుండీ ఆదాయం పెరిగింది. గత 16 రోజుల హుండి ఆదాయాన్ని లెక్కించగా 87 లక్షల 40 వేల 899 రూపాయలు వచ్చింది. గత
Read Moreకాళేశ్వరానికి జాతీయహోదా రాకపోవడానికి కేసీఆర్ సర్కారే కారణం
కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా రాకపోవడానికి రాష్ట్రప్రభుత్వమే కారణమని కాంగ్రెస్ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టు్ల్లో అవినీతిని కప్పిప
Read Moreపీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దు
ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ విగ్రహాల తయారీపై నిషేధం లేదని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే పీవోపీ విగ్రహాలను హుస్సేన్ సాగర్ లో నిమజ్జనం చేయొద్దని..జీహెచ్ఎంస
Read Moreభారీ వర్షాలకు గోదావరి బ్రిడ్జికి పగుళ్లు
రంగంలోకి దిగి వెంటనే బ్రిడ్జి పగుళ్లు సరిచేసిన ఆర్ అండ్ బి అధికారులు నిర్మల్ జిల్లా: భారీ వర్షాలు విధ్వంసం సృష్టిస్తున్నాయి. గత కొద్ది రో
Read Moreగురుకుల పాఠశాలలో కరోనా కలకలం
నల్గొండ జిల్లా కొండమల్లెపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కాలేజీలో కరోనా కలకలం సృష్టించింది. కొంత మంది విద్యార్థినిలు జలుబు సోకి ఇబ్బందిపడుతుండడ
Read Moreవీఆర్ఏల ఆందోళనకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మద్దతు
కాళేశ్వరం పేరుతో 1.15 లక్షల కోట్ల అవినీతి జరిగిందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. అవినీతిలో ఎవరినైనా జైలుకు పంపించాలంటే ముందుగ
Read Moreవరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటన
జయశంకర్ జిల్లాలో కేంద్ర బృందం పర్యటన జయశంకర్ భూపాలపల్లి: ఇటీవల కురిసిన వర్షాలకు జరిగిన నష్టాన్ని పరిశీలించేందుకు కేంద్ర బృందం జయశంకర్ భూపాలపల్
Read Moreట్రాన్స్ జెండర్ల సమస్యలను పరిష్కరిస్తాం
ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తుందని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు అన్నారు. వైద్యం,
Read Moreజమ్మికుంట మున్సిపాలిటీకి రూ.42కోట్లు కేటాయించాం
కరీంనగర్ జిల్లా: జమ్మికుంట మున్సిపాలిటీకి రూ.42కోట్లు కేటాయించామని తెలిపారు ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి. గురువారం ఆయన జమ్మికుంటలోని హౌసిం
Read Moreరైస్ మిల్లులో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయినయ్
సిద్దిపేట జిల్లాలో కొద్ది రోజులుగా కురిసిన భారీ వర్షాలకు రైస్ మిల్లుల్లో నిల్వ చేసిన వడ్లు తడిసిపోయాయి. ఆరుబయటే వడ్లు పోయడంతో ధాన్యం తడిసి ముద్దయింది.
Read More












