తెలంగాణం

తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతుంది

తెలంగాణ సీఎం కేసీఆర్ ను నమ్మితే గోస పడుతారని రాష్ట్ర ప్రజలకు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ సూచించారు. తెలంగాణ గడ్డపై బీజేపీ ప్రభుత్వం రాబోతోందని,

Read More

అవినీతిపై చర్చ జరగకుండా క్లౌడ్ బరస్ట్ కామెంట్లు

సీఎం కేసీఆర్ పై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వరదలొచ్చి జనం ఇబ్బందులు పడుతుంటే ముఖ్యమంత్రి జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ గురించి ఆలోచిస్త

Read More

వాయిదాపడ్డ ఎంసెట్, ఈసెట్ తేదీలు ఖరారు

ఎంసెట్ అగ్రికల్చర్ స్ట్రీమ్ ఎగ్జామ్స్ తేదీలను ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. భారీ వర్షాల కారణంగా 13, 14, 15 తేదీల్లో జరగాల్సిన ఎంసెట్ పరీక్ష వాయిదాప

Read More

ఫ్రస్టేషన్ లో సీఎం కేసీఆర్

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఫ్రస్టేషన్ లో ఉన్నారని..అందుకే క్లౌడ్ బరస్ట్ అంటూ కామెంట్లు చేస్తున్నారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు వివేక్ వె

Read More

బోనాల జాతరకు సహకరించిన సేవకులకు ఈ నెల31న సన్మానం

లష్కర్ బోనాల జాతరను విజయవంతం అయ్యే విధంగా కృషి చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. బోన

Read More

డబుల్ ఇంజన్ సర్కార్ వల్ల ఉపయోగం లేదు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలను ఆపేస్తారని మంత్రి హరీష్ రావు అన్నారు. రాష్ట్రంలో అమలవుతున్న పథకాలు..బీజేపీ రాష్

Read More

పునరావాస కేంద్రాల్లో సౌకర్యాల్లేక తిప్పలు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం దగ్గర గోదావరి నీటి మట్టం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం నీటి మట్టం 54.3 అడుగులకు చేరుకుంది. నిన్న మధ్యాహ్నం నుంచి

Read More

రాష్ట్రాభివృద్ధికి అడుగడుగునా అడ్డుపడుతున్నరు

కేంద్రంపై పోరాడుదామనే ఢిల్లీకి వచ్చామని టీఆర్ఎస్ ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు. కానీ తమ ఆందోళనలను పట్టించుకోకుండా పార్లమెంట్ ను వాయిదా వేస్తున్నారని ఆరోప

Read More

వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించనున్న షర్మిల

ప్రాజెక్టులను సందర్శించి.. వరద బాధితులను కలవనున్న షర్మిల హైదరాబాద్: వరద బాధిత ప్రాంతాల్లో పర్యటించాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర

Read More

ఆదివాసీలకు తప్పని వాగు కష్టాలు

ఆదివాసీలకు వాగులతో కష్టాలు తప్పడం లేదు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో వాగు దాటలేక గర్బిణీ తీవ్ర ఇబ్బందులు పడింది. ఆదివాసీ మహిళ వాగు ఒడ్డునే ప్రసవించి

Read More

పోలవరం ఎత్తు తగ్గించాలని చాలా సార్లు చెప్పినం

హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టుతో భద్రాచలానికి ముప్పు ఉందన్నారు మంత్రి పువ్వాడ అజయ్ కుమార్. భద్రాచలానికి ఎలాంటి ముప్పు లేకుండా పోలవరం ఎత్తు తగ్గించాలని గ

Read More

వర్షాలకు నేలమట్టమైన ఆవాసం.. ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

వికారాబాద్ జిల్లా పూడూరు మండలం కంకల్ గ్రామంలో ఓ నిరుపేద కుటుంబం పరిస్థితి దయనీయంగా మారింది. ఇటీవల కురిసిన వర్షాలతో ఇళ్ళు కూలి బ్రాత్రూమే వారికి ఆశ్రయమ

Read More