తెలంగాణం
కమీషన్లు వచ్చే పనులకే ప్రయారిటీ ఇచ్చిండ్రు: బీఆర్ఎస్పై మంత్రి వివేక్ ఫైర్
మంచిర్యాల: చెన్నూరు నియోజకవర్గంలో ప్రజల సమస్యలను పట్టించుకోకుండా కమీషన్లు వచ్చే పనులకే మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ ప్రయారిటీ ఇచ్చాడని మంత్రి వివేక్ విమ
Read Moreనీ సంగతి ఏందో త్వరలో బయటపెడతా: KTR పరువు నష్టం కేసుపై బండి సంజయ్ రియాక్షన్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిరాధార ఆరోపణలు చేశారని కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ రూ.10 కోట్ల పరువు నష్టం
Read Moreగ్రామాల్లో వీధి దీపాల బాధ్యతలు సర్పంచులకే అప్పగించండి: సీఎం రేవంత్
హైదరాబాద్: రాష్ట్ర మంతా ఎల్ఈడీ వీధి దీపాలపై పక్కాగా పర్యవేక్షణ ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అన్ని గ్రామాల్లో వీధి దీపాల ఏర్పాటు,
Read Moreకవితతో విష్ణు భేటీ.. జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్..!
=జూబ్లీ హిల్స్ ఎన్నికల వేళ హాట్ టాపిక్ = పెద్దమ్మ ఉత్సవాలకు ఆహ్వానించానన్న మాజీ ఎమ్మెల్యే = 2009లో జూబ్లీ హిల్స్ నుంచే ఎమ్మెల్యేగా ఎన్నికైన వి
Read Moreకేంద్ర మంత్రి బండి సంజయ్పై రూ.10 కోట్ల పరువు నష్టం దావా వేసిన కేటీఆర్
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కేంద్ర మంత్రి బండి సంజయ్పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ న్యాయ పోరాటానికి దిగారు. ఈ మేరకు హైదరాబాద్
Read Moreతెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం.. సెప్టెంబర్ 17న ప్రజాపాలన దినోత్సవం
హైదరాబాద్: సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ డే కూడానూ.. విమోచనమా.. విలీనమా అనే కాంట్రవర్సీ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇలా..
Read Moreభద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో.. ఆంధ్రా పోలీసుల ఓవరాక్షన్.. అసలేం జరిగిందంటే..
కొత్తగూడెం: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దమ్మపేటలో ఆంధ్రా పోలీసులు ఓవరాక్షన్ చేశారు. ఓ కోడిపుంజు దొంగతనం కేసులో ఫిర్యాదుదారులతో కలిసి గ్రామంలో హల్ చల్
Read Moreకస్టమర్ లా దుకాణానికి వచ్చి..మహిళమెడలోంచి చైన్స్నాచింగ్
కరీంనగర్ జిల్లాలో చైన్ స్నాచర్లు రెచ్చిపోయారు. కస్టమర్ లా దుకాణానికి వచ్చి చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డాడు. క్షణాల్లో పుస్తెల తాడు తెంచుకొని పారిపోయ
Read Moreదేశవ్యాప్తంగా దసరా నవరాత్రిళ్లు వైభవంగా జరిగే ఆలయాలు ఇవే..!
భారత దేశంలో అనేక ఆధ్యాత్మిక క్షేత్రాలు ఉన్నాయి. ప్రతి పండుగ కూడా ఏదో క్షేత్రంలో ఎంతో వైభవంగా జరుగుతాయి. దసరా నవరాత్రి ఉత్సవాలు తెలుగ
Read Moreప్రజా సమస్యలను పట్టించుకోరా.? అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్
మిషన్ భగీరథ,పంచాయతీ రాజ్,ట్రాన్స్ కో అధికారులపై మంత్రి వివేక్ వెంకటస్వామి సీరియస్ అయ్యారు. మంచిర్యాల కలెక్టరేట్ లో ఎంపీ వంశీకృష్ణ, జిల్లా
Read Moreకొడుకు కోడలు అన్నం పెట్టడం లేదని..కలెక్టరేట్ ఎదుట ఆత్మహత్యాయత్నం చేసిన వృద్ధుడు
ఆస్తికోసం తండ్రిని చంపిన కసాయి కొడుకు..ఆస్తికోసం తల్లిని బండరాయితో కొట్టి చంపిన కొడుకు..ఆస్తిని తీసుకొని తల్లిదండ్రులను నిర్లక్షం చేస్తున్న కన్నబిడ్డల
Read Moreఇడ్లీ, పూరీ, ఉప్మా, పొంగల్ ఏదైనా 5 రూపాయలే : హైదరాబాదీలకు పండగే పండగ
తెలంగాణ ప్రభుత్వం.. పేదల కోసం వినూత్న పథకానికి శ్రీకారం చుట్టబోతుంది. తెల్లరి కాడే లేచి పనులకు వెళ్లే వారికి ఇందిరమ్మ క్యాంటిన్లలో కేవలం ఐ
Read Moreతెలంగాణలోని ఈ 3 జిల్లాల్లోనే భూ కబ్జాలు ఎక్కువ : జియో ట్యాగింగ్ చేసి గోడలు కట్టి బోర్డులు పెట్టనున్న సర్కార్
తెలంగాణలో కబ్జాలకు గురవుతున్న ప్రభుత్వ భూములను రక్షించేందుకు సర్కారు చర్యలకు సిద్ధమైంది. ఇందులో భాగంగా విలువైన గవర్నమెంట్ ల్యాండ్స్ను సర్వే చేసి జియ
Read More












