తెలంగాణం
మద్యం మత్తులో యువకుడు....కరెంట్ స్తంభం ఎక్కి హల్ చల్
రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ ఆర్టీసీ కాలనీలో మద్యం మత్తులో యువకుడు హల్ చల్ చేశాడు. విద్యుత్ స్తంభం ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించాడు. కాలనీవాసులు
Read Moreరెండో రోజూ ఐటీ సోదాలు..కీలకమైన ఫైల్స్, హార్డ్డిస్క్లు స్వాధీనం
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లు, ఆఫీస్ లలో ఐటీ ఆఫీసర్ల సోదాలు ఇవాళ్ల కూడా కొనసాగుతున్నాయి. ఎమ్మెల్యేలు మర్రి జనార్దన్రెడ్డి, ఫైళ్ల శేఖర్రెడ్డితో పా
Read More23 లక్షల ఎకరాల అసైన్డ్ భూముల్ని పేదలకు పంచుతాం
పాదయాత్ర తర్వాత భూములపై పోరాటం: సీఎల్పీ నేత భట్టి నల్గొండ, వెలుగు: పీపుల్స్ మార్చ్ పాదయాత్ర ముగిశాక రాష్ట్రంలో ప్రజల పక్షాన అసైన్
Read Moreతెలంగాణ.. కోనసీమలా మారింది: మంత్రి కేటీఆర్
అభివృద్ధిలో దేశానికి తెలంగాణ పల్లెలు ఆదర్శం 15 రోజుల్లో మల్కపేట జలాశయాన్ని ప్రారంభిస్తాం అధికారం శాశ్వతం కాదని కామెంట్ రాజన్న సిరిసిల్ల నియో
Read Moreడబుల్ బెడ్రూం ఇండ్లు ఇక్కడ స్పెషల్ ..గేటెడ్ కమ్యూనిటీ తరహాలో నిర్మాణం
బిల్డర్చొరవ, అదనపు నిధులతో గుడ్ క్వాలిటీ.. గ్రాండ్ లుక్ ప్రతీ బ్లాక్ ముందు గార్డెన్.. ఎటు చూసినా గ్రీనరీ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ,
Read Moreసీడ్ పత్తి చేలను దున్నేస్తున్రు
ఎర్ర తెగులు సోకడంతో పాటు ఎండ తీవ్రతతో సీడ్ పత్తి పంట ఆశించిన మేర పెరగకపోవడంతో రైతులు వందలాది ఎకరాలను దున్నేస్తున్నారు. మరికొందరు రైతులు చేలల్లో గొర్రె
Read Moreబీసీలకు టికెట్లు దక్కేనా...కాంగ్రెస్ , బీజేపీలో ఆశావహులు
సిద్దిపేట, వెలుగు : రానున్న ఎన్నికల నేపథ్యంలో సిద్దిపేటలో బీసీ లీడర్లకు టికెట్ల పై స్థానికంగా చర్చ మొదలైంది. ప్రధాన పార్టీల్లో బీసీ నేతలు టికెట్
Read Moreగొలుసుకట్టు చెరువుల భూముల్లో ..మళ్లీ ఆక్రమణలు
నిర్మల్, వెలుగు: నిర్మల్లోని చారిత్రక గొలుసుకట్టు చెరువు భూముల విస్తీర్ణాన్ని గుర్తించినా వాటి ఆక్రమణలను మాత్రం అధికారులు అడ్డుకోలేకపో
Read Moreడీఈఈసెట్లో 77.18% మంది క్వాలిఫై
హైదరాబాద్, వెలుగు : డీఈడీ, డీపీఎస్కోర్సుల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించిన డీఈఈసెట్-2023 ఫలితాలు రిలీజ్ అయ్యాయి. ఈ ఎగ్జామ్లో 77.18% మంది క్వాలిఫ
Read Moreఅనర్హులకు డబుల్ బెడ్రూం ఇండ్లు ఇచ్చారని ..మోతెలో బాధితుల ధర్నా
మునగాల(మోతె),వెలుగు : సూర్యాపేట జిల్లా మోతె మండలంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ బుధవారం బాధితులు తహసీల్దార్
Read Moreబోరు బావులే దిక్కు...అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ సర్వేలో వెల్లడి
యాదాద్రి జిల్లాలో బోర్ల కింద 2.31 లక్షల ఎకరాలు సాగు 1.23 లక్షల ఎకరాలకు వర్షమే ఆధారం.. బావులు, చెరువుల కింద 50 వేలు క
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థుల ఆందోళన
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థిని దీపిక మృతిపట్ల విద్యార్థులు ఆందోళనకు దిగారు. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన తెలిపారు.
Read MoreV6, వెలుగుపై బ్యాన్.. కేసీఆర్ ది సిగ్గుమాలిన చర్య : పొంగులేటి
ఖమ్మం : V6 న్యూస్ చానెల్, వెలుగు దిన పత్రికను ప్రభుత్వ కార్యాలయాల్లోకి రానివ్వకుండా నియంత్రించడం రాష్ట్ర ప్రభుత్వ సిగ్గుమాలిన చర్య అని తమిళనాడు బీజేపీ
Read More












