తెలంగాణం
గంటలో పెండ్లి.. పోలీసుల ఎంట్రీ ... మోసం చేశాడని ప్రియురాలి ఫిర్యాదుతో ఆగిన వివాహం
కమలాపూర్, వెలుగు : మరో గంటలో పెండ్లి పూర్తవుతుందనగా వరుడి మాజీ ప్రియురాలు, పోలీసులు ఎంట్రీ ఇవ్వడంతో వివాహం ఆగిపోయింది. ఈ ఘటన హనుమకొండ జిల్లా కమలాపూర్&
Read Moreతాగడానికి నీళ్లు లేవు..ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాగునీటి కోసం మహిళలు రోడ్డెక్కారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు.
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో వరుస మరణాలు.. విద్యార్థి సంఘాల ఆందోళన
బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల మరణాలపై విద్యార్థి సంఘాలు ఆందోళనకు దిగాయి. ట్రిపుల్ ఐటీ అడ్మిస్ట్రేషన్ బిల్డింగ్ ముందు నిరసన చేపట్టారు. తమ సమస్యలను పట
Read Moreదశాబ్ది ఉత్సవాల్లో ప్రోటోకాల్ రగడ.. అలిగి వెళ్లిపోయిన ఎమ్మెల్యే
భద్రాచలం,వెలుగు: దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా భద్రాచలంలో బుధవారం వైద్య,ఆరోగ్యశాఖ నిర్వహించిన కార్యక్రమంలో ప్రోటోకాల్ గొడవ జరిగింది. మాజీ ఎమ్మెల్సీ, బీఆర్
Read Moreఎమ్మెల్యేలపై సీఐడీ ఎంక్వైరీ చేయించాలె
యాదాద్రి, వెలుగు : భువనగిరి, ఆలేరు ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్రెడ్డి, గొంగిడి సునీతపై సీఐడీ ఎంక్వైరీ జరిపించాలని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి డి
Read Moreమూడు రోడ్డు ప్రమాదాల్లో..ఎనిమిది మంది మృతి
భద్రాచలంలో బ్రిడ్జిపై నుంచి పడిన వెహికల్ నలుగురు దుర్మరణం.. మృతుల్లో తండ్రి, ఇద్దరు కొడుకులు నల్గొండ జిల్లాలో ఇద్దరు యువకులు మృత్యువాత మంచిర
Read Moreఉద్రిక్తత మధ్య దీపిక పోస్టుమార్టం.. న్యాయం చేస్తామని హామీ
నిర్మల్, వెలుగు : బాసర ట్రిపుల్ ఐటీలో ఆత్మహత్యకు పాల్పడ్డ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్ దీపిక పోస్టుమార్టం బుధవారం ఉదయం ఉద్రిక్తత మధ్య ముగిసి
Read Moreసమస్యలు చెప్పుకోవడానికి వెళ్తే .. తోసేసిన రసమయి అనుచరులు
హుజూరాబాద్/శంకరపట్నం,వెలుగు : కరీంనగర్ జిల్లా మానకొండూర్ నియోజకవర్గంలోని శంకరపట్నం మండలం ధర్మారంలో గ్రామ సమస్యలు చెప్పుకోవడానికి వెళ్లిన దళిత యు
Read Moreవడ్లమ్మినా పైసలు వస్తలే...డబ్బుల కోసం రోజుల తరబడి రైతుల ఎదురుచూపులు
నిజామాబాద్, వెలుగు: యాసంగి సీజన్లో గవర్నమెంట్కు వడ్లమ్మిన రైతులు పైసల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో 2 నెలల నుంచి పేమెంట్లు &
Read Moreసీతమ్మ సాగర్ ప్రాజెక్టు.. నిరసనల మధ్యే పబ్లిక్ హియరింగ్
భద్రాద్రికొత్తగూడెం/మణుగూరు, వెలుగు: సీతమ్మ సాగర్ ప్రాజెక్టు పబ్లిక్ హియరింగ్ నిర్వాసితులు, ప్రతిపక్షాల నిరసనల మధ్య గందరగోళంగా ముగి
Read Moreసర్కార్ దవాఖానాల్లో .. అన్ని టెస్టులు ఫ్రీ
కరీంనగర్ టౌన్, వెలుగు: సర్కార్ దవాఖానాల్లో అన్ని టెస్టులు ఫ్రీగా చేస్తున్నామని బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. &nbs
Read Moreనారాయణపురం రైతులకు.. పాస్ బుక్స్ ఇస్తలే..
నెలలు గడుస్తున్నా పరిష్కారం కాని సమస్య ఎదురుచూపుల్లో 700 మంది రైతులు సీసీఎల్ఏ నిర్లక్ష్యంతో &nb
Read Moreబాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం... అనుమానాస్పదంగా మరో విద్యార్థిని మృతి
నిర్మల్ జిల్లా బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటు చేసుకుంది. జూన్ 14వ తేదీన దీపిక అనే విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడగా..తాజాగా మరో విద్యార్థిని చనిపో
Read More












