తెలంగాణం
పేషెంట్ల ప్రాణాలతో చెలగాటం.. మహిళ కడుపులో క్లాత్ను వదిలేసిన వైద్యులు..
నల్గొండలోని సాయి రక్ష ఆసుపత్రి వైద్యులు ఓ మహిళ పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించారు. సంవత్సరం క్రితం మహిళకు ఆపరేషన్ చేసిన వైద్యులు ఆమె కడుపులో క్లాత్
Read Moreశిరీష కుటుంబానికి న్యాయం చేయాలి
పరిగి డీఎస్పీని కోరిన ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ కాళ్లాపూర్లోని శిరీష కుటుంబానికి పరామర్శ
Read Moreపంజాగుట్టలో ట్రాఫిక్ ఆంక్షలు
హైదరాబాద్, వెలుగు: నిమ్స్లో కొత్త బిల్డింగులకు శంకుస్థాపన సందర్భంగా బుధవారం పంజాగుట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్
Read More5 లక్షల మందికి చేప ప్రసాదం ఇచ్చాం
బత్తిన హరినాథ్ గౌడ్ కుటుంబ సభ్యులు పద్మారావునగర్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఎలాంటి ఇబ్బందులు లేకుండా 5 లక్షల మందికి చేప ప్రసాదం పంపి
Read Moreనలుగురు మావోయిస్టు మిలీషియా మెంబర్ల అరెస్ట్
మణుగూరు, వెలుగు: నలుగురు మావోయిస్టు పార్టీ మిలీషియా మెంబర్లను అరెస్టు చేసి, వారి నుంచి జిలెటిన్ స్టిక్స్ స్వాధీనం చేసుకున్నట్లు భద్ర
Read Moreపుట్టిన ఒక్కరోజుకే అమ్మకానికి ఆడ శిశువు
సిద్దిపేట రూరల్, వెలుగు : సిద్దిపేట అర్బన్ మండలం బూర్గుపల్లి గ్రామ శివారులో ఆడపిల్ల పుట్టిన ఒక్కరోజుకే రూ.20 వేలకు అమ్ముకునేం
Read Moreగుండెపోటుతో ఇద్దరు యువకులు మృతి
చేవెళ్ల, వెలుగు: రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలో రెండ్రోజుల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరు యువకులు చనిపోయారు. న్యాలట గ్రామానికి చెందిన పుప్పాల రాజు(32)
Read Moreసమస్యలు లేకుండా చేస్తానని..అత్యాచారాలు చేసిండు
హనుమకొండ, వెలుగు: కుటుంబ సమస్యలకు పరిష్కారం చూపుతానని మాయమాటలతో మహిళలు, యువతులను లోబర్చుకుని అత్యాచారాలు చేస్తున్న దొంగ బాబాను వరంగల్ టాస్క్ఫోర్స్ ప
Read Moreకొట్టుకుపోయిన ‘కేజ్ కల్చర్ల’కు..పరిహారం ఇవ్వలె
ఏడాదిగా మంత్రులు, ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్న నిర్వాహకులు ఎల్లంపల్లి, కడెం ప్రాజెక్టుల్లో వరదలకు కొట్టుకపోయిన యూనిట్లు రూ.4.30కోట్ల
Read Moreసింగరేణిని ప్రైవేట్పరం చేసేది కేసీఆరే..మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామి
ధనిక రాష్ట్రాన్ని 6 లక్షల కోట్ల అప్పుల ఊబిలో ముంచారు బీజేపీ అధికారంలోకి వస్తే సింగరేణి కార్మికుల ఇన్కమ్ ట్యాక్స్ ప్రభుత్వమే చెల్లిస్తది మందమర్
Read Moreదశాబ్దంలోకి తెలంగాణ.. కాలం మరిచిన కలం యోధుడు
తన కలం ద్వారా ప్రజలను కదిలిస్తూ.. దేశ స్వాతంత్ర్యం కోసం, ప్రత్యేక తెలంగాణ కోసం జైలుకు వెళ్లి, తుది శ్వాస వరకూ పోరాడిన ఓ జర్నలిస్ట్ను కాలం గుర్తించలేద
Read Moreజగిత్యాల జేఎన్టీయూలో పురుగులన్నం...పస్తు పడుకున్న స్టూడెంట్లు
కొడిమ్యాల, వెలుగు : జగిత్యాల జిల్లా నాచుపల్లి జేఎన్టీయూలో అన్నంలో పురుగులు రావడంతో స్టూడెంట్లు భోజనం చేయకుండా పస్తు పడుకున్నారు. సమ్మర్హాలీడేస్ తర్వ
Read Moreబీఆర్ఎస్ లీడర్లపై భూకబ్జా కేసు..వైస్ చైర్పర్సన్ భర్తపై నమోదు
జీడిమెట్ల, వెలుగు: భూకబ్జాకు ప్రయత్నించిన అధికార పార్టీ తూంకుంట మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్ పర్సన్ భర్తతోపాటు పలువురిపై పేట్బషీరాబాద్ పోలీసులు
Read More












