తెలంగాణం
ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి
బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి స్పందించారు. కక్ష సాధింపు
Read Moreతహసీల్దార్ పై గిరిజనుల దాడి
మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్ తండా సమీపంలో 551 సర్వే నంబర్లో
Read Moreదామన్నా.. మజాకా!
సూర్యాపేటలో మారిన భట్టి యాత్ర రోడ్డు మ్యాప్ నల్గొండ, వెలుగు : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డ
Read Moreఅమ్మకానికి ఆడ శిశువు.. కడుపులో ఉండగానే రూ. 5లక్షలకు బేరం!
మంచిర్యాల ఎంసీహెచ్లో కలకలం విచారణ చేపట్టని అధికారులు! మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని మాతా శిశు ఆర
Read MoreJEE advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా
జెఈఈ అడ్వాన్స్డ్ 2023 ఫలితాలు నేడు(జూన్ 18) విడుదలయ్యాయి. ఐఐటీ గువాహటి విడుదల చేసిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థి(నాగర్కర్నూల్) వావి
Read Moreరాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన
వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్
Read Moreవాస్తు బాగా లేదంట..కొల్లాపూర్
ఆరేండ్లుగా కొల్లాపూర్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కడ్తనే ఉన్నరు నాగర్ కర్నూల్, వెలుగు: జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన ఎమ్మె
Read Moreవర్షం కోసం రైతుల పూజలు
మరికల్, వెలుగు: వర్షాలు పడతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు చేలను చదును చేసుకొని విత్తనాలు వేసుకున్నారు. వానలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు
Read Moreదుప్పి మాంసం అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్
ఏటూరునాగారం, వెలుగు : దుప్పిని చంపి మాంసాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం ఫారెస్ట్&zwnj
Read Moreవివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం
జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీ
Read Moreతాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి
భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గౌడి బాలరాజు(38) అనే గీత కార్మికుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ
Read Moreవడ్ల పైసలు వేయాలని రాస్తారోకో
మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద
Read Moreప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్
రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు
Read More












