తెలంగాణం

ఐటీ దాడులపై స్పందించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి

బీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల ఇళ్లపై ఐటీ శాఖ సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ సోదాలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి స్పందించారు. కక్ష సాధింపు

Read More

తహసీల్దార్ పై గిరిజనుల దాడి

మహబూబాబాద్​ జిల్లాలో తహసీల్దార్​పై గిరిజనులు దాడి చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లా కేంద్రంలోని సాలర్​ తండా సమీపంలో 551 సర్వే నంబర్​లో

Read More

దామన్నా.. మజాకా!

 సూర్యాపేటలో మారిన భట్టి యాత్ర రోడ్డు మ్యాప్​ నల్గొండ, వెలుగు : ‌‌కాంగ్రెస్​ పార్టీ సీనియర్​ నాయకుడు, మాజీ మంత్రి రాంరెడ్డ

Read More

అమ్మకానికి ఆడ శిశువు.. కడుపులో ఉండగానే రూ. 5లక్షలకు బేరం!

    మంచిర్యాల ఎంసీహెచ్​లో కలకలం     విచారణ చేపట్టని అధికారులు! మంచిర్యాల, వెలుగు: పట్టణంలోని మాతా శిశు ఆర

Read More

JEE advanced 2023 ఫలితాల్లో తెలుగు విద్యార్థుల హవా

జెఈఈ అడ్వాన్స్‌డ్ 2023 ఫలితాలు నేడు(జూన్ 18) విడుదలయ్యాయి. ఐఐటీ గువాహటి విడుదల చేసిన ఈ ఫలితాల్లో తెలుగు విద్యార్థి(నాగర్‌కర్నూల్‌) వావి

Read More

రాజన్నకు కేసీఆర్ శఠగోపం..కాంగ్రెస్ వినూత్న నిరసన

వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధిపై సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటూ కాంగ్రెస్ నిరసన వ్యక్తం చేసింది. మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో కాంగ్

Read More

వాస్తు బాగా లేదంట..కొల్లాపూర్

ఆరేండ్లుగా కొల్లాపూర్​ ఎమ్మెల్యే క్యాంప్​ ఆఫీస్​ కడ్తనే ఉన్నరు నాగర్​ కర్నూల్, వెలుగు: జిల్లాలోని మూడు నియోజకవర్గ కేంద్రాల్లో నిర్మించిన ఎమ్మె

Read More

వర్షం కోసం రైతుల పూజలు

మరికల్, వెలుగు: వర్షాలు పడతాయనే ఉద్దేశంతో చాలా మంది రైతులు చేలను చదును చేసుకొని విత్తనాలు వేసుకున్నారు. వానలు పడకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. వర్షాలు

Read More

దుప్పి మాంసం అమ్ముతున్న ముగ్గురు అరెస్ట్‌‌‌‌‌‌‌‌

ఏటూరునాగారం, వెలుగు : దుప్పిని చంపి మాంసాన్ని అమ్ముతున్న ముగ్గురు వ్యక్తులను ములుగు జిల్లా ఏటూరునాగారంలో శనివారం ఫారెస్ట్‌‌‌‌&zwnj

Read More

వివేక్ వెంకటస్వామికి ఘన స్వాగతం

జహీరాబాద్, వెలుగు: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎంపీ వివేక్ వెంకటస్వామికి శనివారం జహీరాబాద్‌లో పార్టీ శ్రేణులు ఘనంగా స్వాగతం పలికారు. జహీ

Read More

తాటిచెట్టుపై నుంచి పడి గీత కార్మికుడి మృతి

భద్రాద్రి కొత్తగూడెం, వెలుగు: తాటిచెట్టు పైనుంచి పడి గౌడి బాలరాజు(38) అనే గీత కార్మికుడు చనిపోయాడు. వివరాలిలా ఉన్నాయి. లక్ష్మీదేవిపల్లి మండలం కారుకొండ

Read More

వడ్ల పైసలు వేయాలని రాస్తారోకో

మెట్ పల్లి, వెలుగు: కొనుగోలు సెంటర్లలో రైతుల నుంచి కొన్న వడ్లకు సంబంధించిన పైసలు వెంటనే చెల్లించాలని కాంగ్రెస్​లీడర్లు హైవేపై రాస్తారోకో చేశారు. ఈ సంద

Read More

ప్రమాదకరమైన రసాయనాలతో ఐస్ క్రీమ్స్ తయారీ..గ్రామాలే టార్గెట్

రంగారెడ్డి జిల్లాలో కల్తీ ఐస్ క్రీమ్ తయారు చేస్తున్న ముఠా గుట్టు రట్టు చేశారు సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు. కాటేదాన్ ఐస్ క్రీమ్ పరిశ్రమపై పోలీసులు దాడులు

Read More