
తెలంగాణం
డిసెంబర్ కు రామగుండం ఎరువులు
గోదావరిఖని, వెలుగు: రాష్ట్రంతోపాటు దక్షిణ భారతదేశంలో ఎరువుల కరువును తీర్చే రామగుండం ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్(ఆర్ఎఫ్సీఎల్
Read Moreపాలమూరుకు పైసలేవి?
18 ప్యాకేజీల్లో అంతగా సాగని పనులు బకాయిలు చెల్లించకపోవడమే కారణం! బిల్లుల కోసం కాంట్రాక్టర్ల ఎదురుచూపులు పవర్ ఫైనాన్స్ కమిషన్ అప్పు వస్తేనే
Read Moreపంచాయతీ కార్యదర్శులకు ప్రోగ్రెస్ కార్డు
32 పనులకు గరిష్టంగా 100 మార్కులు కనీసం 60 శాతం స్కోర్ చేయాల్సిందే కానీ 40 శాతం కూడా సాధించని జూనియర్లు ‘జీరో పర్సంటేజీ’ పర్ఫార్మెన్స్ గ్రా
Read Moreరాష్ట్రానికి ముగ్గురు కొత్త ఐపీఎస్ లు
ట్రైనింగ్ పూర్తయి డ్యూటీలోకి వస్తున్న తెలంగాణ కేడర్ ఐపీఎస్లు ముగ్గురిలో ఒకరు ఇంజనీర్, ఇద్దరు డాక్టర్లు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రానికి ముగ్గురు క
Read Moreప్రసవాల్లో 60 శాతం సిజేరియన్లే
15 జిల్లాల్లో 70 శాతం పైనే.. నిర్మల్లో అత్యధికంగా 82 శాతం హైదరాబాద్, వెలుగు: రాష్ర్టంలో కడుపు ‘కోత’లు పెరుగుతున్నాయి. ప్రతి వంద ప్రసవాల్లో 60 సిజే
Read Moreసర్కారు దవాఖాన్లో పనిచేసేందుకు ఇష్టపడని డాక్టర్లు
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలోని ప్రభుత్వాస్పత్రుల్లో పనిచేసేందుకు డాక్టర్లు ముందుకు రావడం లేదు. గైనకాలజిస్టులు, రేడియాలజిస్టులు, పీడియాట్రిషన్లు వంటి
Read More150 ఇండ్లకో చెత్తబండి ..ఇద్దరు వర్కర్లు
ఇంటింటికీ 3 రకాల డస్ట్ బిన్లు చెత్తను వేరు చేయడంపై ఎస్ఎంఎస్లు.. కల్చరల్ ప్రోగ్రామ్స్ క్లీన్ కాలనీలకు అవార్డులు గ్రామాల్లోనూ పక్కా
Read Moreయాడున్నరో.!TRSలో తెరమరుగైన హేమాహేమీలు
ఫస్ట్ టర్మ్ పాలనలో పార్టీకి, ప్రభుత్వానికి వారే వెన్నుదన్ను.. ఇప్పుడు జాడే కరువు హైదరాబాద్, వెలుగు: వాళ్లంతా టీఆర్ఎస్ తొలి సర్కార్లో కీలక పాత్ర
Read Moreపాము కాటుకు మాంత్రికుడి వైద్యం..ఒకరి మృతి, ఇద్దరి పరిస్థితి విషయం
మహబూబాబాద్ జిల్లా : ఒకే ఫ్యామిలీకి చెందిన ముగ్గురిని పాము కాటు వేసింది. వీరిలో ఒకరు మృతి చెందగా..మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ సంఘటన మహబూబాబాద
Read Moreమూఢనమ్మకమే ప్రాణం తీసింది
ఆసిఫాబాద్: మూఢనమ్మకాలు నమ్మవద్దని ఎంత అవేర్ నెస్ కార్యక్రమాలు చేసినా కొంతమంది ప్రజల్లో మార్పు రావడంలేదు. మూఢ విశ్వాసంతో శనివారం అసిఫాబాద్ జిల్లా తిర
Read Moreజైట్లీ మృతిపట్ల కేసీఆర్, జగన్ దిగ్ర్భాంతి
కేంద్ర మాజీ మంత్రి అరుణ్ జైట్లీ మృతి పట్ల పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. దేశానికి అరుణ్ జైట్లీ చేసిన సేవలు మర
Read MoreIPSలు దేశాభివృద్ధికి కృషి చేయాలి: అమిత్ షా
సర్ధార్ వల్లభాయ్ పటేల్ పేరుతో ఉన్న నేషనల్ పోలీసు అకాడమీకి రావడం సంతోషంగా ఉందన్నారు కేంద్ర హోం మంత్రి అమిత్ షా. 70వ బ్యాచ్ లో 12 మంది మహిళా ప్రోబిషనరీల
Read Moreలండన్ లో అదృశ్యమైన బీజేపీ నేత కుమారుడు
ఖమ్మం జిల్లా బీజేపీ అధ్యక్షుడు సన్నె ఉదయ్ ప్రతాప్ కొడుకు హర్ష లండన్ లో పీజీ చదువుతున్నాడు. అయితే హర్ష శుక్రవారం మధ్యాహ్నం నుంచి కన్పించడం లేదు. దీంతో
Read More