తెలంగాణం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మహిళలు మృతి
వికారాబాద్ జిల్లాలో శుక్రవారం (జూన్ 16న) ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముగ్గురు మహిళలు మృతిచెందారు. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోన
Read Moreఅమరవీరుల త్యాగం.. కల్వకుంట్ల వారి భోగం : వైఎస్ షర్మిల
తెలంగాణ సీఎం కేసీఆర్ పై వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల మరోసారి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. సిద్ధిపేట మంత్రి కేటీఆర్ గురువారం (జూన్ 15వ తే
Read Moreచర్లపల్లి జైల్లో కేసీఆర్కు డబల్ బెడ్రూం ఇల్లు కట్టిస్తా.. : రేవంత్రెడ్డి
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రూ.లక్షల కోట్ల అవినీతి చేసిన సీఎం కేసీఆర్ కు చర్లపల్లి జైల్లో డబల్బెడ్రూం ఇళ్లు కట్టిస్తామని టీపీసీసీ రేవంత్రెడ
Read Moreరెండ్రోజుల పాటు రాష్ట్రంలో భిన్న వాతావరణం
రాష్ట్రంలో ఈరోజు(జూన్ 16), రేపు(జూన్17) భిన్నవాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ వెల్లడించింది. ఓ వైపు వడగాలులు మరోవైపు వర్షం పడుతుందని తెలిపింది. ఏడు జిల్ల
Read Moreవికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురి పరిస్థితి విషమం
వికారాబాద్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ బీజాపూర్ హైవేపై ఆటోను అతివేగంతో వచ్చిన కారు ఢీకొంది. దీంతో ఆటోలో ఉన్న 8 మందికి తీవ్ర గాయాలయ
Read Moreజగిత్యాల జిల్లాలో పోలీసులు వర్సెస్ గంగపుత్రులు
జగిత్యాల జిల్లాలో పోలీసులతో గంగపుత్రలు వాగ్వాదానికి దిగారు. ఎంపీపీ ఇంటి ముట్టడికి బయలుదేన గంగపుత్రులను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో మెట్ పల్లి మండలం
Read Moreకేసీఆర్ పాలనలో విద్యా వ్యవస్థ నిర్వీర్యం..ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి
జగిత్యాల టౌన్, వెలుగు: రాష్ట్రంలో సీఎం కేసీఆర్విద్యా వ్యవస్థను నాశనం చేశారని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి ఆరోపించారు. గురువారం జగిత్యాలలోని ఇందిరాభవన్
Read Moreనకిలీ విత్తనాల పట్టివేత.. 25 కిలోల పత్తి విత్తనాలు స్వాధీనం
వరంగల్ పట్టణంలో పోలీసులు దాడులు నిర్వహించి నకిలీ పత్తి విత్తనాలను పట్టుకున్నారు. ఏపీకి చెందిన రామారావు దగ్గర 25 కిలోల పత్తి విత్తనాలను దేవరుప్పల
Read Moreఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఆందోళన
గద్వాల టౌన్, వెలుగు: ప్రైవేట్ స్కూల్లో ఎక్కువ రేట్లకు బుక్స్ అమ్ముతున్నారని ఏబీవీపీ నాయకులు గురువారం గద్వాలలోని శ్రీ చైతన్య స్కూల్ ముందు ఆందోళన చేశారు
Read Moreయాదాద్రి హుండీ ఆదాయం రూ. కోటి 78 లక్షలు
యాదగిరిగుట్ట, వెలుగు : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ హుండీలో 16 రోజులుగా భక్తులు సమర్పించిన కానుకలను గురువారం లెక్కించారు. ఆలయ ఈవో గీతారెడ్
Read Moreఅసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలి
నాగర్ కర్నూల్ టౌన్, వెలుగు : అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు సిద్ధంగా ఉండాలని అధికారులకు కలెక్టర్ ఉదయ్ కుమార్ సూచించారు. గురువారం కలెక్టరేట్ లో తహసీల్దార్ల
Read Moreస్కూళ్లపై ఎండ ఎఫెక్ట్.. 42 మందికి ..10 మందే హాజరు
స్కూళ్లపై ఎండల ప్రభావం కనిపిస్తోంది. జూన్ సగం గడిచినా ఎండలు తగ్గడం లేదు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల తర్వాత కూడా ఎండ తీవ్రంగా ఉంటో
Read Moreసర్పంచ్ కుమారుడు రషీద్ ని ఎప్పుడు అరెస్ట్ చేస్తారు
చింతల మానేపల్లిలో ఆదివాసీల నిరసన కాగజ్ నగర్, వెలుగు : డబ్బా సర్పంచ్ కుమారుడు అబ్దుల్ రషీద్ పై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమ
Read More












