తెలంగాణం

వృద్ధురాలు, మనవరాలి దారుణ హత్య.. బంగారం, డబ్బు చోరీ

షాద్ నగర్, వెలుగు: డబ్బు, బంగారం కోసం వృద్ధురాలితోపాటు ఆమె మనవరాలి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన ఘటన రంగారెడ్డి జిల్లా నందిగామ పీఎస్ పరిధిలో జరిగింది.

Read More

షాపు తొలగిస్తున్నారని దళితుడి ఆత్మహత్యయత్నం

మానుకోట జిల్లా చిన్నగూడూరు ఎంపీడీవో ఆఫీసులో ఘటన  మరిపెడ (చిన్న గూడూరు), వెలుగు :  మహబూబాబాద్ జిల్లా చిన్నగూడూర్ మండల పరిషత్ ఆఫీసులో

Read More

డబుల్​ ఇండ్ల కోసం అడిగితే దాడి

మరిపెడ మండలంలో ఎమ్మెల్యే రెడ్యానాయక్​ను ప్రశ్నించిన  యువకులు  బయటకు తీసుకువెళ్లి కొట్టిన బీఆర్​ఎస్​ నాయకులు మరిపెడ : మహబూబాబాద్ జి

Read More

టీయూ రిజిస్ట్రార్​గా యాదగిరి!

ఉన్నత విద్యాశాఖ కార్యదర్శికి ఫైనాన్స్​బాధ్యతలు అప్పగించిన హైకోర్టు అలర్టయి ఆర్డర్స్ ​ఇచ్చిన వీసీ రవీందర్​గుప్తా తెలంగాణ యూనివర్సిటీలో 

Read More

తలాపున గోదారి.. గొంతెండుతున్న ధర్మపురి

పక్కనే ఎల్లంపల్లి ప్రాజెక్టు పెట్టుకొని 80 కి.మీ నుంచి డ్రింకింగ్ ​వాటర్ మిషన్ ​భగీరథ స్కీం చిత్రాల్లో ఇదొకటి క్వాలిటీ లేని మోటర్లు, పైప్ లైన్ల

Read More

జూన్ 17న మంత్రి కేటీఆర్ పర్యటన..రోడ్డుకు అడ్డంగా ఫ్లెక్సీలు

ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈనెల 17న ‘వరంగల్ తూర్పు’ పర్యటన నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు, వాల్ పోస్టర్లు విచ్చలవిడిగా వెలిశాయి

Read More

బీసీ లోన్ సర్టిఫికెట్ల కోసం తోపులాట..మహిళ తలకు గాయాలు

మణుగూరు, వెలుగు:  భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు తహసీల్దార్​ ఆఫీస్​లో  గురువారం రాత్రి జరిగిన ప్రమాదంలో  ఓ మహిళకు తీవ్ర గాయాలయ్యాయ

Read More

యాదగిరిగుట్ట తహసీల్దార్​ సస్పెన్షన్: ఉత్తర్వులు జారీ చేసిన సీసీఎల్ఏ

యాదగిరిగుట్ట, వెలుగు: యాదాద్రి జిల్లా యాదగిరిగుట్ట తహసీల్దార్​ శోభన్ బాబుపై వేటు పడింది.  ఈమేరకు శుక్రవారం సీసీఎల్ఏ సస్పెన్షన్​ ఉత్తర్వులు జారీ చ

Read More

రోడ్డు పక్కన మాట్లాడుకుంటుండగా.. కారు దూసుకొచ్చి ఇద్దరు మహిళలు మృతి

ఉప్పునుంతల, వెలుగు:   నాగర్ కర్నూల్​ జిల్లా ఉప్పునుంతల మండలంలోని రాయిచెడు గ్రామంలో  శుక్రవారం రాత్రి కారు దూసుకెళ్లడంతో ఇద్దరు మహిళలు స్పాట్

Read More

చదువు చెప్పని టీచర్​ మాకొద్దు.. స్కూల్ కు తాళం వేసిన గ్రామస్తులు

గద్వాల, వెలుగు:  ‘‘స్కూల్ కు రెగ్యులర్​గా  రారు..  ఎప్పుడో ఒకరోజు వచ్చినా పాఠాలు అసలే చెప్పరు..”అని  జోగులాంబ గద

Read More

కే హబ్ పనులు కదుల్తలేవ్.. నిర్మాణ దశలోనే కేయూ ఇంక్యుబేషన్​ సెంటర్​

కొత్త ఇన్నోవేషన్లు,  రీసెర్చ్​ కోసం శాంక్షన్​ చేసిన కేంద్ర ప్రభుత్వం రూసా ఫండ్స్ రూ.50 కోట్లు కేటాయింపు రెండేండ్లుగా సాగుతున్న పనులు 

Read More

సింగరేణిలో ఎన్నికలు ఆపేందుకు సర్కారు యత్నం?

ఇప్పుడు ఎన్నికలు నిర్వహించలేమని కలెక్టర్లతో  కేంద్ర కార్మిక శాఖకు లేఖలు  బీఆర్​ఎస్​కు ఓటమి భయం పట్టుకుందని కార్మిక సంఘాల ఎద్దేవా భ

Read More

కాగ్ వద్దన్న కంపెనీకే ధరణి

2010లో ఒడిశా కోసం - ధరణి పేరిట సాఫ్ట్​వేర్​ రూపకల్పన  అక్కడ ఫెయిలైన కంపెనీకే అప్పగించిన రాష్ట్ర సర్కార్ కంపెనీలు మారినా.. అన్నింట్లో ఒక్కర

Read More