తెలంగాణం
తెలంగాణ నలుదిక్కులా అభివృద్ధి చెందాలన్నదే బీజేపీ లక్ష్యం
తెలంగాణ ప్రజలు డబుల్ ఇంజిన్ సర్కారు కోరుకుంటున్నారని ప్రధాని నరేంద్రమోడీ అన్నారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన విజయ సంకల్ప సభలో పాల
Read Moreకేసీఆర్ గడీని బద్దలుకొడ్తం
బీజేపీ ‘విజయ సంకల్ప సభ’లో ప్రసంగిస్తూ తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ భావోద్వేగానికి లోనయ్యారు. దేశానికి మోడీ చేసిన సేవలను కొనియాడుతూ
Read Moreకాషాయ కండువా కప్పుకున్న కొండా విశ్వేశ్వర్రెడ్డి
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరారు. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరుగుతున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయన కాషాయ కండువా కప్పుకున్న
Read Moreగుత్తా సుఖేందర్ రెడ్డి కాన్వాయ్కు ప్రమాదం
నల్గొండకు వస్తుండగా కాన్వాయ్లోని కార్లు ఢీ నల్గొండ: శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డికి ప్రమాదం తప్పిపోయింది. హైదరాబాద్ నుండి నల్గొండ
Read Moreబీజేపీకి ఒక్కసారి అవకాశం ఇవ్వండి
కొడుకును ముఖ్యమంత్రి చేసేందుకే కేసీఆర్ రాజకీయాలు చేస్తున్నారని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. యువతకు ఉపాధి అంటే.. కేసీఆర్ దృష్టిలో ఆయన కొడుకును సీ
Read Moreకాంగ్రెస్, టీఆర్ఎస్, ఎంఐఎం పార్టీలు ఒకగూటి పక్షులే
రాష్ట్రంలో ప్రజల ఆశయాలకు భిన్నంగా కుటుంబ పాలన టీఆర్ఎస్ ప్రభుత్వంపై మండిపడ్డ రాజ్యసభ సభ్యులు లక్ష్మణ్ రాష్ట్రంలో అవినీతి పాలనతో, కుటుంబ పాలనత
Read Moreతెలంగాణపై ప్రధాని మోడీ ట్వీట్
బీజేపీ పథకాలతో అణగారిన వర్గాలకు మేలు ప్రధాని మోడీ ట్వీట్ తెలంగాణ రాష్ట్రంలో బీజేపీకి ఆదరణ పెరుగుతోందని.. మరికాసేపట్లో హైదరాబాద్ నగరంలోని పరే
Read Moreకేసీఆర్ను చూసి నేర్చుకోవాల్సిన అవసరం మాకు లేదు
తెలంగాణను చూసి దేశమంతా పాఠం నేర్చుకోవాలని సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మండిపడ్డారు. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూసి ఏదీ
Read Moreబీజేపీని చూసి కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నయి
బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు చూసి సీఎం కేసీఆర్ గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయని ఆ పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ అన్నారు. మోడీ సభ ఏర్పాట్ల
Read Moreమోడీకి ముఖం చూపించలేని నాయకుడు కేసీఆర్
బీజేపీ జాతీయ కార్యవర్గ సమయంలో టీఆర్ఎస్ కుట్రతోనే ఫ్లెక్సీలు పెట్టిందని హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. మోడీ ఫ్లెక్సీల్లో లేకున్నా ప్ర
Read Moreబీజేపీలో చేరుతున్నాను
మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్రెడ్డి బీజేపీలో చేరనున్నారు. ఈ రోజు(ఆదివారం) సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో జరగనున్న బీజేపీ విజయ సంకల్ప సభలో ఆయ
Read Moreకేసీఆర్ ప్రశ్నలకు ప్రజలే బదులిస్తారు
ఇవాళ్టి నుంచి కేసీఆర్ కౌంట్ డౌన్ మొదలైందని మాజీ ఎంపీ, బీజేపీ నేత జితేందర్ రెడ్డి అన్నారు. మోడీ బహిరంగ సభ తర్వాత కేసీఆర్ కు నిద్రపట్టదని, రోడ్డుపైకి రా
Read Moreరాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం
రాష్ట్రంలో టీఆర్ఎస్ కు బీజేపీనే ప్రత్యామ్నాయం అని ఆ పార్టీ సీనియర్ నేత మురళీధర్ రావు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో చాలామంది బలిదానమయ్యారని చెప్పారు. ప్రత్
Read More












