
తెలంగాణం
రేపటి నుంచి ‘ఆరోగ్యశ్రీ’ బంద్
నిలిపివేస్తామన్న నెట్వర్క్ ఆస్పత్రులు రూ. 1500 కోట్ల బకాయిలు విడుదల చేయాలని డిమాండ్ హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం రూ.1500 కోట్ల బకాయిలు
Read Moreకేజీబీవీ సీట్లకు ఫుల్ డిమాండ్
గతేడాది కంటే పెరిగిన అడ్మిషన్స్ కస్తూర్భాగాంధీ బాలికల విద్యాలయాల్లో సీట్లకు డిమాండ్ పెరిగింది. ఈ ఏడాది అందుబాటులో ఉన్న సీట్లన్నీ నిండిపోయాయి
Read Moreసొంత నేతల కదలికలపై టీఆర్ఎస్ ఆరా
రాష్ట్రంలో బలం పెంచుకునేందుకు బీజేపీ గట్టిగా ప్రయత్నిస్తుండటంతో అధికార టీఆర్ఎస్ అలర్టయింది. తమ ఎమ్మెల్యేలు చేజారకుండా జాగ్రత్త పడుతోంది. ఎమ్మెల్యేల క
Read Moreస్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు
దేశవ్యాప్తంగా 73 వ స్వాతంత్య్ర సంబురాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉదయం 10 గంటలకు గోల్కొండ కోటలో ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండా ఎగుర వేయనున్నారు.
Read Moreనాకు గన్ మెన్లు వద్దు : రేగా కాంతారావు
ఖమ్మం జిల్లా పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు తనకు భద్రత కల్పించే గన్ మెన్లను వెనక్కి పంపారు. ప్రభుత్వం సమకూర్చిన గన్ మెన్లను తిప్పిపంపుతున్నట్టుగా ఆ
Read Moreరోగాల రాష్ట్రంగా తెలంగాణ: భట్టి విక్రమార్క
రాష్ట్రంలో ఆరోగ్య శాఖపై రివ్యూ చేయాలన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. రోగాలతో జనం ఇబ్బందులు పడుతున్నా ప్రభుత్వం పట్టించుకోవటం లేదని మండిపడ్డారు. హా
Read Moreకాలం చెల్లిన లీడర్లతో బీజేపీకి ఒరిగేదేమి లేదు:తలసాని
తెలంగాణలో బీజేపీతో పెద్దగా ఒరిగేది ఏముండదన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ఎప్పటికైనా టీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే కానీ బీజేపీ కాలేదన్నా
Read More18న భారీగా బీజేపీలోకి చేరికలు: లక్ష్మణ్
రాష్ట్రంలో పాలన పడకేసిందన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్. సర్పంచ్ లకు రాష్ట్రం నుంచి నిధులు లేవని.. కేంద్రం నిధులు సద్వినియోగం చేసుకోవడం లేద
Read Moreకొడుకునే సీఎం చేసేందుకే కొత్త సెక్రటేరియట్: కోమటి రెడ్డి
సీఎం కేసీఆర్ తన కొడుకును సీఎం చేయడానికే కొత్త సెక్రటేరియట్ కడుతున్నారని అన్నారు నల్గొండ ఎంపీ కోమటి రెడ్డి. అప్పులు బాగా పెరిగిపోయాయని అలాంటప్పుడు కొత
Read Moreఅదుపుతప్పి కాలువలోకి దూసుకెళ్లిన స్కూలు బస్సు
కామారెడ్డి జిల్లాలో ఇవాళ ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. జిల్లాలోని తాడ్వాయి మండలం, దేవాయిపల్లిలో వేగంగా వెళుతున్న ఓ ప్రైవేటు స్కూలు బస్సు అదుపు తప్పి ప
Read Moreసర్.. మిమ్మల్ని చూసి పులులు భయపడతాయి
నాగర్ కర్నూలు జిల్లా : తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరామ్ అమ్రాబాద్ యురేనియం యాత్రను అడ్డుకున్నారు పోలీసులు. అమ్రాబాద్ యాత్రకు అనుమతిచ్చేద
Read Moreటీడీపీకి గుడ్ బై చెప్పిన శోభారాణి
యాదాద్రి : టీడీపీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు బండ్రు శోభారాణి ఆ పార్టీకి గుడ్ బై చెప్పారు. తన రాజీనామా లేఖను పార్టీ అధ్యక్షుడు చంద్రబాబుకు అందజేశారు.
Read Moreజెండా స్తంభం పట్టుకోగానే కరెంట్ షాక్.. ముగ్గురు చిన్నారులు మృతి
ప్రకాశం జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. సంతమాగుళూరు మండలం కొప్పరంలో విద్యుత్ షాక్ తగిలి ముగ్గురు విద్యార్ధులు చనిపోయారు. మరో ఇద్దరు గాయప
Read More