
తెలంగాణం
మున్సిపోల్స్ పిటిషన్ల విచారణపై హైకోర్టు ఆగ్రహం
ఒక్కరోజులో తేల్చేశారా? 1373 అభ్యంతరాల్ని ఎట్ల పరిష్కరించారో అర్థం కావట్లే హైదరాబాద్, వెలుగు: మున్సిపల్ ఎన్నికల వార్డుల విభజనపై వచ్చిన అభ్యంతరాలను సర
Read Moreచర్చలు ఫెయిల్..‘ఆరోగ్యశ్రీ’ బంద్
బకాయిల కోసం నిలిపేసిన నెట్వర్క్ హాస్పిటళ్లు చర్చలకు పిలిచిన మంత్రి ఈటల బకాయిలపై తలో మాట 1,500 కోట్లన్న హాస్పిటళ్లు, 600 కోట్లేనన్న సర్కారు ఫలితం తే
Read Moreహీరా గ్రూప్కు చెందిన 300 కోట్లు సీజ్
రూ.277 కోట్ల ఆస్తులు, రూ.22.7 కోట్ల బ్యాంక్ బ్యాలెన్స్ జప్తు దర్యాప్తు వేగవంతం చేసిన ఈడీ మనీలాండరింగ్ వ్యవహారంపై ఫోకస్ హైదరాబాద్, వెలుగు: హీరా గ్
Read More‘పాలమూరు’కు పదివేల కోట్లు!
ఇప్పటికే పవర్
Read Moreఆగని నీళ్ల దోపిడీ
వారంలోనే 20 టీఎంసీలను ఏపీకి మళ్లించారన్న తెలంగాణ ఈఎన్సీ చెప్పిన లెక్కకంటే ఎక్కువగా పోతిరెడ్డిపాడు నుంచి తరలించినట్లు కృష్ణాబోర్డుకు ఫిర్యాదు రోజుకో ట
Read Moreవాన మురిపెం.. వారమే
మళ్లీ ముఖం చాటేసిన రుతుపవనాలు వారం రోజులుగా అక్కడక్కడ చిరుజల్లులే మరో ఐదారు రోజులు ఇదే పరిస్థితి హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో వానలు వారం రోజుల ము
Read Moreసంగారెడ్డి జిల్లాలో కుటుంబాన్ని వెలేసిన గ్రామ పెద్దలు
ఆందోల్ : భూమి వివాదం విషయంలో కుల పెద్దల తీర్పును అంగీకరించలేదని ఓ కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేశారు. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. ఆందోల్ మండల
Read Moreరాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా వినోద్ కుమార్
హైదరాబాద్ : రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడిగా మాజీ ఎంపి బోయినపల్లి వినోద్ కుమార్ ను ప్రభుత్వం నియమించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులపై శుక్రవారం
Read Moreరూ.600 కోట్ల బకాయిలు మాత్రమే పెండింగ్ : ఈటల
హైదరాబాద్ : ఆరోగ్యశ్రీలో పెండింగ్ బకాయిల కింద త్వరలో రూ.200 కోట్లు విడుదల చేస్తామన్నారు ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్. ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్ర
Read Moreరాష్ట్రానికి రానున్న నడ్డా: షెడ్యూల్ ఇదే…
బీజేపీ వర్కింగ్ ప్రెసిడెంట్ జేపీ.నడ్డా ఈనెల 18వ తేదీన రాష్ట్రానికి రానున్నారని తెలిపారు రాష్ట్ర బీజేపీ చీఫ్ లక్ష్మణ్.18వతేదీ మధ్యాహ్నం 12గంటలకు హైదరాబ
Read Moreకేసీఆర్ మాటలు తప్ప పనులు చేయట్లేదు: దత్తాత్రేయ
సంగారెడ్డి: సీఎం కేసీఆర్ మాటలు చెప్తున్నారు తప్ప పనులు చేయడంలేదని అన్నారు బీజేపీ నాయకులు, మాజీ కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ. శుక్రవారం మంజీర రిజర్వ
Read Moreఅంధుడుకి న్యాయం చేసిన హైకోర్టు
హైదరాబాద్ : ఉద్యోగం విషయంలో ఓ అంధుడికి న్యాయం చేస్తూ తీర్పు చెప్పింది హైకోర్టు. మహబూబ్ నగర్ కు చెందిన మురళీధర్ అనే దృష్టి లోపం ఉన్న అంధుడు బ్లైండ్ కో
Read Moreపాలమూరు కష్టాలకు గత పాలకుల నిర్లక్ష్యమే కారణం : నిరంజన్ రెడ్డి
వనపర్తి : గత పాలకుల నిర్లక్ష్యం, పాలమూరు ప్రాజెక్టుల పట్ల వివక్ష మూలంగా పాలమూరు ప్రాంత ప్రజలు తీవ్రంగా నష్టపోతున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సిం
Read More