తెలంగాణం

నోవాటెల్లో కొనసాగుతున్న బీజేపీ కార్యవర్గ సమావేశాలు

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు హైదరాబాద్​ లోని హెచ్ఐసీసీ నోవాటెల్ లో శనివారం సాయంత్రం ప్రారంభమయ్యాయి.  వీటిని ప్రధాని మోడీ, బీజేపీ జాతీయ అధ్యక్

Read More

మోడీ తీరుతో దేశం పరువు పోతోంది

మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించిండు ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మోడీ పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చారు ఢిల్లీ రాజకీయాల్లోకి వచ్

Read More

గెస్ట్‌‌హౌజ్‌‌కు తాళాలు.. బయటే నిల్చొన్న కేంద్ర మంత్రి

హైదరాబాద్ లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో మెదక్ జిల్లాకు వచ్చిన కేంద్ర మంత్రి సంజీవ్ కుమార్ బాల్యన్ కు అవమానం జరిగింది. బాల్యన

Read More

ప్రోటోకాల్ ప్రకారం సీఎం రావాలని ఎక్కడా లేదు

ప్రోటోకాల్ ప్రకారం ప్రధానికి స్వాగతం పలకడానికి సీఎం రావాలని ఎక్కడా లేదని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం ప్రతినిధిగా ఎవరైనా ర

Read More

మీడియా ముందుకొచ్చే ధైర్యం మోడీకి లేదు

దేశం నాశనమవుతుంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కళ్లప్పగించి చూస్తున్నారని ప్రతిపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్​ సిన్హా అన్నారు. విద్వేషాన్ని పెంచి పోష

Read More

48ఏళ్ల నాటి తన రెజ్యూమ్ను షేర్ చేసిన బిల్ గేట్స్  

చదువు కంప్లీట్ అయ్యాక జాబ్ లో చేరాలనుకునేవారు ముందు చేసే పని రెజ్యూమ్ ప్రిపరేషన్. రెజ్యూమ్ ఎంత అట్రాక్టివ్ గా ఉంటే..జాబ్ వచ్చే అవకాశం అంత ఎక్కువగా ఉంట

Read More

మోడీ బ్రహ్మ కాదు..శాశ్వతంగా ప్రధానిగా ఉండటానికి

ఢిల్లీ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం మోడీ పాలనలో 8 రాష్ట్ర ప్రభుత్వాల్ని కూల్చారు మోడీ బ్రహ్మ కాదు..ప్రధానిగా శాశ్వతంగా ఉండటానికి ఢిల్ల

Read More

మోడీ సేల్స్ మేన్‌లా వ్యవహరించిండు

ప్రధాని నరేంద్ర మోడీ వల్ల దేశం పరువు పోతోందని సీఎం కేసీఆర్ ఆరోపించారు. శ్రీలంకలో మోడీకి వ్యతిరేకంగా ఎందుకు నిరసనలు జరుగుతున్నాయో.. రేపటి బీజ

Read More

దళిత బంధు పథకం ఫెయిల్

తెలంగాణ ప్రజలు రాష్ట్రాన్ని ఎన్నో కష్టాలతో సాధించుకున్నారని కేంద్ర మంత్రి మహేంద్రనాథ్ పాండే అన్నారు. సంపర్క అభియాన్ కార్యక్రమంలో భాగంగా ఆయన

Read More

కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల్లా అమ్ముడు పోయారు

ప్రజా సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించాల్సిన ప్రతిపక్షాలు సీఎం కేసీఆర్ కు దగ్గర అయ్యాయని, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు సంతలో పశువుల

Read More

మోడీ పర్యటనకు దూరంగా కేసీఆర్

దేశ ప్రధాని మోడీ నేడు (శనివారం) హైదరాబాద్కు రానున్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో ఆయన పాల్గొననున్నారు. ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో మధ్యాహ

Read More

పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు

రాష్ట్రంలో పలు జిల్లాల్లో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. ఇవాళ కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావ

Read More

ప్రాజెక్టులోకి 15046 క్యూసెక్కుల వరద నీరు

రాష్ట్రంలోకి నైరుతి రుతపవనాల రాకతో పలు ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయి. దీంతో నిజామాబాద్ జిల్లాలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ప్రవాహం పెరిగింది

Read More