తెలంగాణం

నిమ్జ్ భూ నిర్వాసితుల ముందస్తు అరెస్ట్

సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ లో నిరసనకు దిగిన నిమ్జ్ భూ నిర్వాసితులను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు. పరిహారం ఇవ్వకుండా, తమ సమస్యలు పరిష్కరించ

Read More

బడికి తాళం వేసి గ్రామస్తుల నిరసన

భద్రాద్రి కొత్తగూడెం: మొత్తం పాఠశాలకు ఒకరే ఉపాధ్యాయుడ్ని కొనసాగిస్తుండడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనకు దిగారు. దమ్మపేట మండలంలోని మల్లారం

Read More

సికింద్రాబాద్ విధ్వంసంలో పాల్గొన్న అభ్యర్థి ఆత్మహత్యాయత్నం

అగ్నిపథ్ పథకం నేపథ్యంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఆర్మీ అభ్యర్థులు చేపట్టిన నిరసనల గురించి అందరికీ తెలిసిందే. ఇదే తరహాలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ల

Read More

బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం స్టీరింగ్ కమిటీ

జులై 2,3 తేదీల్లో హైదరాబాద్ లో జరగనున్న జాతీయ కార్యవర్గ సమావేశాల కోసం బీజేపీ స్టీరింగ్ కమిటీని ఏర్పాటు చేసింది. నిన్న సాయంత్రం ఢిల్లీ వెళ్లిన బీజేపీ ర

Read More

అమెరికాలో కాల్పులు.. నల్గొండ టెకీ మృతి

నల్గొండ జిల్లా : అమెరికాలోని మేరీలాండ్ రాష్ట్రంలో ఓ దుండగుడి కాల్పుల్లో నల్గొండకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ నక్క సాయి చరణ్ (26) మృతి చెందాడు. సాయి చర

Read More

ప్రత్యామ్నాయమంటిరి.. పరేషాన్ జేస్తిరి..!

ప్రత్యామ్నాయమంటిరి.. ప్రభుత్వ తీరుపై జొన్న రైతుల ఆగ్రహం మూడు నెలలుగా ఆరుబయటనే ధాన్యం పిట్లం, వెలుగు: వరి వేస్తే ఉరే అంటూ.. ప్రత్యామ్నాయ

Read More

లక్షలు పెట్టి కొన్నరు.. మూలకు పడేసిన్రు

 వృథాగా రూ.50 లక్షల విలువైన అగ్రి మెషీన్లు రూర్బన్​స్కీం కింద 2020 జూలైలోనే పాపన్నపేటకు చేరిన మెషీన్లు తుప్పు పడుతున్నా పట్టించుకోని ఆఫీసర

Read More

హుజూర్​నగర్​ టీఆర్ఎస్​లో రచ్చ

గతంలో గుంటూరు జిల్లాలో మంతనాలు తాజాగా జిన్నారెడ్డి బర్త్ డే లో బయటపడ్డ విభేదాలు ఏకమవుతున్న ఎమ్మెల్యే వ్యతిరేకులు, తెలంగాణ ఉద్యమకారులు.. సూ

Read More

ఒక్క వానకే కరీంనగర్ కాలనీలు మునక

చిగురుమామాడిలో అత్యధికంగా 11.3 సెం.మీ వర్షపాతం  సిటీలోని జ్యోతినగర్ కాలనీలో ఇండ్లలోకి వరద నీరు నీటమునిగిన స్టేడియం  కరీంనగర్, వ

Read More

తగ్గిన వరి సాగు లక్ష్యం

తగ్గిన వరి సాగు లక్ష్యం నిరుటి కంటే 16.94 లక్షల ఎకరాలు తగ్గింపు హైదరాబాద్‌, వెలుగు:ఈసారి వరి సాగు తగ్గించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read More

జొన్నలకు మద్దతు ధర ఇస్తలె

హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసిన ఆదిలాబాద్ జిల్లా రైతు సర్కారుకు బెంచ్ నోటీసులు హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో జొన్నల సాగు వివరాలు, పంట ద

Read More

దళితుల భూమి గుంజుకున్నరు

మంచిర్యాల, వెలుగు : మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం బబ్బెరచెల్క గ్రామంలో 19 ఏండ్ల కిందట ఎస్సీలకు ఇండ్ల స్థలాల కోసం కేటాయించిన భూమిని రెవెన్యూ ఆఫీసర్లు

Read More

ప్రభుత్వ శాఖలు నీటి బకాయిలు చెల్లిస్తలేవు

సీఎస్​కు ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ లెటర్ హైదరాబాద్, వెలుగు: వాటర్ బోర్డుకు రాష్ట్ర ప్రభుత్వ శాఖలు, కేంద్ర ప్రభుత్వ శాఖలు భారీగా నీటి బకాయిలు ఉన

Read More