తెలంగాణం
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మహిళ ఆత్మహత్యాయత్నం..
హైదరాబాద్ : శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం వద్ద ఓ మహిళ హల్ చల్ చేసింది. శుక్రవారం (జూన్ 9న) రాత్రి ఏకంగా ఎయిర్పోర్ట్లోన
Read Moreబురఖా ధరించి ఆటో నడుపుతోన్న మహిళా ఆటో డ్రైవర్
ఈ టెక్నాలజీ యుగంలో మహిళలు కూడా పురుషులతో సమానంగా పనులు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. తాము కూడా మగ వాళ్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపిస్తున్నారు. అం
Read Moreగ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు పకడ్బందీ ఏర్పాట్లు .. షూ వేసుకుంటే నో ఎంట్రీ
గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షకు టీఎస్పీఎస్సీ పకడ్బందీ ఏర్పాట్లు చేసింది. పరీక్ష రేపు (జూన్10) ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు
Read Moreకాంగ్రెస్ అధికారంలోకి రాగానే.. కేసీఆర్ అవినీతిపై కమిటీ వేస్తం
రానున్న ఎన్నికల్లో విజయం సాధించి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే కేసీఆర్అవినీతిపై విచారణ కమిటీ వేస్తామని ఎమ్మెల్సీ జీవన్రెడ్డి వ్యాఖ్యానిం
Read Moreబీఆర్ఎస్ కు షాక్.. మరో ఉద్యమకారుడు రాజీనామా
మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా శామీర్ పేట్ మండలంలో అధికార పార్టీకి షాక్ తగిలింది. తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన తూముకుంట మున్సిపాలిటీకి చెంద
Read Moreదశాబ్దిలోకి తెలంగాణ : పేదలు చదువుకోవడం కేసీఆర్కు నచ్చదు
కేసీఆర్ కు పేద పిల్లలకు చదువు చెప్పడం ఇష్టం ఉండదు. గురుకులాల సెక్రటరీగా పని చేసిన కాలంలో ఒక అధికారిగా చాలా సందర్భాల్లో ఈ విషయం నేను గమనించాను. పేద పిల
Read Moreదశాబ్దిలోకి తెలంగాణ : రూ.100 కోట్ల ఉత్సవాలకు.. రూ.150 కోట్లతో ప్రచారం
తెలంగాణ దశాబ్ది ఉత్సవాల కోసం రూ.102 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, ఈ ఉత్సవాలను గురించి ప్రచారం చేసుకోవడానికి మాత్రం రూ.150 కోట్లు ఖర్చు చేస్తున్నద
Read Moreప్రొ. కోదండరాంకు ధర్మ సందేహం.. విలీనమా..? పొత్తా..?
తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన ప్రొఫెసర్ కోదండరాం..ఓ ధర్మ సందేహంలో పడ్డారు. ఎన్నికల సమయం కాబట్టి..ఏ పార్టీకైనా ఈ ధర్మ సందేహం రావాల్సిందే.  
Read Moreనకిరేకల్లో చిరుమర్తి వర్సెస్ వేముల.. ప్రజలకు ప్రతిరోజూ పండగే
పండగొస్తేనే దావత్..ఎన్నికలు వస్తేనే అసలైన పండగ. ఎప్పుడూ రాని లీడర్లు వస్తుంటారు..ఎప్పుడు లేని ప్రేమలు చూపిస్తుంటారు. ఎప్పుడు జరగని పండగలు కూడా జరుగుతు
Read Moreసీనియర్ ఎమ్మెల్యేకు అవమానం.. నిండు సభలో ఇజ్జత్ తీసిన సీఎం కేసీఆర్
నిండు సభలో సొంత పార్టీ ఎమ్మెల్యేను సీఎం కేసీఆర్ అవమానించారు. మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రగతి నివేదన సభలో
Read Moreరైతుల సంక్షేమమే ధ్యేయంగా.. మోడీ సర్కార్ పాలన
కేంద్ర ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్ర మంత్రి కిషన్రెడ్డి తెలిపారు. నాంపల్లిలోని బీజేపీ స్టేట్ ఆఫీస
Read Moreబస్సులన్నీ కేసీఆర్ సభకు.. ప్రయాణికుల తిప్పలు
గోదావరిఖని, వెలుగు: మంచిర్యాలలో శుక్రవారం జరిగిన కేసీఆర్ సభకు జనాన్ని తరలించేందుకు గోదావరిఖని డిపో నుంచి 50 బస్సులను ఏర్పాటు చేశారు. దీంతో
Read Moreస్పౌజ్ ట్రాన్స్ఫర్లు పూర్తి చేయండి
నిజామాబాద్, వెలుగు: జిల్లాలో కేవలం 615 స్కూల్ అసిస్టెంట్ స్పౌజ్ ట్రాన్స్ఫర్ల చేశారని, ఇంకా సుమారు 1500 ఎస్జీటీ, భాషపండితులు, పీఈటీ స్పౌజ్ బదిలీ
Read More












