తెలంగాణం

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో మంత్రి చర్చలు

సమస్యలను పరిష్కరించాలంటూ బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు వారం రోజులుగా చేస్తున్న ఆందోళనలపై రాష్ట్ర ప్రభుత్వం ఎట్టకేలకు  దిగి వచ్చింది.  విద్య

Read More

క్రీడలతో మానసికోల్లాసం

రంగారెడ్డి: ఆరోగ్యానికి యోగా దోహదం చేస్తుందని రాష్ట్ర మంత్రి శ్రీనివాస్ గౌడ్ అన్నారు. మొయినాబాద్ మండలం అజీజ్ నగర్ లోని కేఎల్ యూనివర్సిటీ, న్యూ మా

Read More

ధరణిలో సమస్యలకు త్వరలోనే శాశ్వత పరిష్కారం

ధరణిలో ఉత్పన్నమవుతున్న చిన్న చిన్న సమస్యల శాశ్వత పరిష్కారానికి త్వరలో ప్రత్యేక చర్యలు చేపడతామని మంత్రి హరీష్ రావు తెలిపారు. ధరణిలో 95 శాతం ఫలితాలు బాగ

Read More

సికింద్రాబాద్ విధ్వంసానికి టీఆర్ఎస్ బాధ్యత వహించాలి

ఓటమి భయంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రంలో శాంతి భద్రతల సమస్య సృష్టించిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమ

Read More

కాల్పులు జరిపిన పోలీసోళ్లను అరెస్టు చేయాలి

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో ‘అగ్నిపథ్’ స్కీమ్ కు వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న యువతపై పోలీసులు కాల్పులు జరపడాన్ని మావోయిస్టు పార్టీ తె

Read More

విద్యార్థుల కోసం ఉద్యమాలకు సిద్ధమవుతున్న ABVP 

బాసర ట్రిపుల్ ఐటీలో నెలకొన్న విద్యార్థుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలంగాణ ఏబీవీపీ డిమాండ్ చేసింది. 9000 మంది విద్యార్థులు గత 7 రోజులుగా ఆందోళనలు

Read More

కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేసిండు

సూర్యపేట: ఎనిమిదేళ్ల పాలనలో కేసీఆర్ అన్ని వర్గాలను మోసం చేశారని వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల మండిపడ్డారు. ప్రజా ప్రస్థానం పేరుతో ఆమె చేపట్టిన పాదయ

Read More

రాష్ట్రానికి రెండు రోజులు వర్ష సూచన

తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో ఈరోజు, రేపు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సోమవారం తెలిపింది.  ప్రస్తుతం ఉపరితల ద

Read More

అగ్నిపథ్ను రాజకీయ కోణంలో చూడొద్దు

అగ్నిపథ్ పథకంపై కొందరు అనవసర విమర్శలు చేస్తున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. దీనివల్ల ఎవరికీ నష్టం జరగదని.. చాలా దేశాల్లో ఇలాంటి పథకాలున్నట్

Read More

సైనికుల ఉసురు తీయడానికే అగ్నిపథ్

యువకులు చచ్చిపోతుంటే... నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారా? యువత శాంతియుతంగా పోరాడాలి తక్షణమే అగ్నిపథ్ ను వెనక్కి తీసుకోవాలె మంత్రి ఎర్రబెల్లి దయాకర

Read More

అడ్డికి పావుసేరు చొప్పున భూములు అమ్ముతుండ్రు

కరీంనగర్ లో రాజీవ్ స్వగృహ భూములను అక్రమంగా వేలం వేస్తున్నారని కాంగ్రెస్ నేత, ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆనాటి కాంగ్రెస్ సర్కారు లబ్ధిదారుల నుం

Read More

ఆదిలాబాద్ కలెక్టరేట్ వద్ద రైతుల ధర్నా

ఆదిలాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద రైతులు ధర్నాకు దిగారు. రైతు స్వరాజ్య వేదిక ఆధ్వర్యంలో జొన్నలను తక్షణమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసనకు దిగారు

Read More

విద్యార్థుల సమస్యలను పరిష్కరించేందుకు బాసరకు మంత్రి సబిత

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనలపై విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మరోసారి ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించనున్నారు. విద్యార్థులందరూ

Read More