తెలంగాణం

వరంగల్ లో లారీ ఓనర్ల ధర్నా

వరంగల్: ప్రభుత్వం పెంచిన ట్యాక్స్ లతో లారీలు నడపలేకపోతున్నామని, రైతు బంధు లాగా తమకు లారీ బంధు ఇవ్వాలని లారీ ఓనర్లు డిమాండ్ చేశారు. పెరిగిన ట్యాక్స్ లక

Read More

సికింద్రాబాద్ విధ్వంసం కేసులో సుబ్బారావు అరెస్ట్పై సస్పెన్స్

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్  విధ్వంసం కేసులో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయి డిఫెన్స్ అకాడమీ డైరెక్టర్ సుబ్బారావు అరెస్ట్ పై సస్పెన్స్ నె

Read More

పరస్పర బదిలీలకు రాష్ట్ర సర్కారు గ్రీన్ సిగ్నల్

హైద‌రాబాద్: ఉద్యోగులు, ఉపాధ్యాయుల ప‌ర‌స్పర  బ‌దిలీల‌కు రాష్ట్ర సర్కారు ఆమోదం తెలిపింది. ఈ మేరకు విద్యా శాఖ మంత్రి సబితా

Read More

ట్రిపుల్ ఐటీ విద్యార్థుల గోడుపై సీఎంకు రేవంత్ లేఖ

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థులు గత వారం రోజులుగా ఆందోళన చేస్తూ .. హాస్టళ్లలో జైలు లాంటి జీవితం గడుపుతున్నారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం

Read More

రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించిన హరీష్ రావు

కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వరని కేంద్రాన్ని ప్రశ్నించారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి జిల్లాలో  రేణుక ఎల్లమ్మ ఎత్తిపోతల పథకాన్న

Read More

అగ్నిపథ్ ను వ్యతిరేకిస్తూ సీపీఐ నేతల వినూత్న నిరసన

కరీంనగర్ : ‘అగ్నిపథ్’ పథకాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కరీంనగర్ లో సీపీఐ నేతలు వినూత్నంగా నిరసన చేపట్టారు. బద్దం ఎల్లారెడ్డి భవన్

Read More

రోజంతా విధ్వంసం చేస్తుంటే ఏం చేస్తున్నారు ?

ప్రతిపక్షాలను వెంటాడి అరెస్టులు చేస్తున్నారు హైదరాబాద్ లో మోడీ సభకు జిల్లాకు లక్ష మంది చొప్పున తరలిస్తాం దుబ్బాక బీజేపీ ఎమ్మెల్యే రఘనందన్ రావు

Read More

మోడీ సభకు 10 లక్షల మంది

హైదరాబాద్ లో ప్రధాని మోడీ సభకు 10 లక్షల మంది హాజరవుతారని బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ బండి సంజయ్ అన్నారు. జులై 3 సాయంత్రం 4 గంటలకు జరగనున్న బహి

Read More

వానకు తడుస్తూ విద్యార్థులు ఆందోళన చేస్తుంటే స్పందించరా ?

బాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల ఆందోళనపై  కేసీఆర్కు బండి సంజయ్ లేఖ ఇప్పటికైనా మించిపోలేదు.. విద్యార్థుల సమస్యలు పరిష్కరించండి: బండి సంజయ్

Read More

వందో రోజు షర్మిల పాదయాత్ర.. కోదాడలో భారీ బహిరంగ సభ

ఇవాల్టితో  వైఎస్ షర్మిల  ప్రజాప్రస్థాన యాత్ర  వందో రోజుకు  చేరుకుంది. ఖమ్మం జిల్లాలో  పాదయాత్ర ముగించుకొని  సూర్యాపేట జి

Read More

చెరకు రైతులపై కేసులు ఎత్తేయాలంటూ నిరసన

జగిత్యాల జిల్లా: చెరుకు రైతులపై పెట్టిన కేసులను వెంటనే కొట్టివేయాలని.. చెరుకు రైతుల సంఘం అధ్యక్షుడు మామిడి నారాయణరెడ్డిని  వెంటనే విడుదల చేయాలని

Read More

దేశం దృష్టిని మరల్చేందుకే అగ్నిపథ్ పథకాన్ని ప్రకటించారా?

అగ్నిపథ్ స్కీం వల్ల  యువత  డ్రైవర్లు, ఎలక్ట్రీషియన్లు,  బార్లర్లు,  వాషర్ మెన్ లుగా  ఉపాధి  పొందవచ్చని కేంద్రమంత్రి &nbs

Read More

జేసీబీని తగులబెట్టిన మావోయిస్టులు

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా:  చర్ల మండలంలో మావోయిస్టులు రెచ్చిపోయారు. తిప్పాపురంలో జేసీబీని తగలబెట్టారు. జిల్లాలో మున్సిపల్ అధికారులు తిప్పాపురం

Read More