తెలంగాణం

జాతీయ రహదారి అలైన్​మెంట్​ మార్చాలి: వివేక్​ వెంకటస్వామి

నిజామాబాద్​ జిల్లా ఆర్మూర్ నుంచి ఛతీస్ ఘడ్ గడ్చి రౌలి వరకు మంజూరైన జాతీయ రహదారి – 63 అలైన్​మెంట్​ను ఆర్మూర్​ – మంచిర్యాల మధ్య మార్చాలని బీ

Read More

బాసరకు పోటెత్తిన భక్తులు... కనీస వసతుల్లేక అవస్థలు

బాసర ఆలయానికి భక్తులు పోటెత్తారు. శుక్రవారం(జూన్ 09) మంచిరోజు కావడంతో చిన్నారులకు అక్షరభ్యాసం చేయించడానికి భక్తులు బారులు తీరారు. వేకువజాము నుంచే అమ్మ

Read More

నుజ్జునుజ్జు అయిన బస్సు.. 40 మందికి పైగా గాయాలు

హైదరాబాద్- విజయవాడ 65వ జాతీయ రహదారిపై ఘొర రోడ్డు ప్రమాదం జరిగింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలం ఏపీ లింగోటం వద్ద వాటర్ ట్యాంకర్ ను ఆర్టీసీ

Read More

జింక మాంసం పేరుతో కుక్క మాంసం.. తిన్నవారి పరిస్థితి ఏంటంటే

ప్రజల్లో అడవి జంతువుల మాంసం పట్ల ఉన్న ఇష్టాన్ని కొందరు దుర్మార్గులు క్యాష్ చేసుకుంటున్నారు. జింకమాంస పేరుతో కుక్కమాంసం అమ్ముతూ జనాలను బురిడీ కొట్టిస్త

Read More

సువెన్ ఫార్మా కంపెనీ సీజ్ చేయాలి..ప్రజాపంథా నాయకుల ధర్నా

సూర్యాపేట వెలుగు:  సువెన్ ఫార్మా కంపెనీని  సీజ్ చేయాలని సీపీఐ(ఎంఎల్) ప్రజాపంథా సూర్యాపేట జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ముందు ధ

Read More

రెండు కుటుంబాల మధ్య ఘర్షణ.. తల్వార్, రాడ్లతో దాడి

రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో రెండు కుటుంబాల మధ్య ఘర్షణ జరిగింది. ఓ కుటుంబం మరో కుంటుంబాన్ని వెంటపడి కొట్టింది. ఒకరినొకరు కత్తులు, తల్వార్లు, రాడ్

Read More

చెరువులను అభివృద్ధి చేయకుండా ఉత్సవాలా

శాయంపేట, వెలుగు: చెరువుల అభివృద్ధికి నిధు లు కేటాయించకుండా, వాటికి రిపేర్లు చేయ కుండా చెరువుల దినోత్సవం నిర్వహించడం హాస్యాస్పదం అని కాంగ్రెస్‌&zw

Read More

నా టార్గెట్ బీఆర్ఎస్.. వడ్డీతో సహా ఇచ్చి పడేస్తా : పొంగులేటి

ఖమ్మంలో తన అనుచరులతో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనంలో సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ ఎంపీ, సీనియర్ నేత పొంగులేటి శ్రీనివాస్​రెడ్డి. నా టార్గెట్ బీఆర్ఎస్ ప

Read More

గుండెపోటుతో దుండిగ‌ల్ ఎస్ఐ మృతి

ఈ రోజుల్లో గుండెపోటు సర్వసాధారణమైపోయింది. క్రికెట్ ఆడుతూ, హల్దీ ఫంక్షన్ లో, డ్యాన్స్ చేస్తుండగా, పాఠాలు చెప్తుండగా.. ఇలా ఒక్కరు కాదు ఇద్దరు కాదు చాలా

Read More

ప్రాజెక్టులపై చర్చకు నేను ఓకే ..సీఎల్పీ నేత భట్టి సవాల్​

నల్గొండ, వెలుగు :  నల్గొండ జిల్లాలోని ప్రాజెక్టులకు విషయంలో కాంగ్రెస్ ఏం చేసిందో.. పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ ఏం చేసిందో చర్చించేందుకు తాను  సిద

Read More

చెరువును కబ్జా చేసిన్రు

అచ్చంపేట, వెలుగు: పట్టణంలోని మల్లంకుంట చెరువును మురికి కుంటగా మార్చి కబ్జాకు గురి చేశారని బీజేపీ నేత సతీశ్​ ఆరోపించారు. గురువారం పట్టణంలోని మల్లంకుంట

Read More

రాష్ట్ర అవతరణ దశాబ్ది వేడుకల్లో జనం జాడేది?

స్టేజీ మీదకు రాకుండానే వెళ్లిపోయిన ఎమ్మెల్యే వనమా, కలెక్టర్​  భద్రాద్రికొత్తగూడెం, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తు

Read More

ములుగు ప్రజలకు కేటీఆర్‌‌ క్షమాపణ చెప్పాలి.. ఎమ్మెల్యే సీతక్క

ములుగు/వెంకటాపూర్‌‌ (రామప్ప), వెలుగు: ‘ములుగు ప్రజలు తప్పు చేశారు’ అని మాట్లాడిన మంత్రి కేటీఆర్‌‌ వెంటనే క్షమాపణ చెప్ప

Read More