తెలంగాణం
సికింద్రాబాద్ స్టేషన్ విధ్వంసకాండలో 1500 మంది
అగ్నిపథ్ స్కీమ్ ను నిరసిస్తూ ఈనెల 17న (శుక్రవారం) ఉదయం 8.56 గంటల సమయంలో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ లోకి 1500 మంది చొరబడి విధ్వంసానికి తెగబడ్
Read Moreబాసర ట్రిపుల్ ఐటీ విద్యార్థుల 24గంటల నిరసన దీక్ష
బాసర III ఐటీ విద్యార్థులు 24 గంటల నిరసన దీక్షకు దిగారు. సమస్యల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ రాత్రంతా దీక్షలో కూర్చుంటామని వి
Read Moreయాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి పోటెత్తిన భక్తులు
యాదగిరిగుట్ట : యాదగిరిగుట్ట శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో స్వామివారిని దర్శించుకోవడానికి భక్తులు పెద్ద సంఖ్యల
Read Moreతెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్
హైదరాబాద్: తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ నియామకమయ్యారు. గత నెలలో సుప్రీంకోర్టు కొలీజియం సిఫారసు చేయగా.. ర
Read Moreవరంగల్ లో మొదలైన ఎన్నికల హడావుడి
వరంగల్: సాధారణ ఎన్నికలకు ఏడాదికి ముందే ఓరుగల్లు పాలిటిక్స్ హీటెక్కాయి. అన్ని పార్టీల ముఖ్య నేతలు ఏదో ఒక ఇష్యూతో జనంలో ఉంటున్నారు. మోడీ సర్కార్ 8
Read Moreవానలోనూ ఆందోళన కొనసాగిస్తున్న బాసర విద్యార్థులు
బాసర: సమస్యల సాధనకై బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థుల చేపట్టిన ఆందోళన 6వ రోజు కొనసాగుతోంది. వర్షంలో తడుస్తూ విద్యార్థులు నిరసన కొనసాగిస్తున్నారు. నిన్నమ
Read Moreప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టిన మంత్రి కామెంట్లు
ఏదైనా మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలని..ఒకటికి రెండు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని పెద్దవాళ్లు చెబుతూ ఉంటారు. మాట జారితే తిరిగి వెనక్కి తీసుకోల
Read Moreగాంధీభవన్ వాకిట్లో చిన్నోడు -పెద్దోడు
మొన్నది దాక అది ముత్యాల ముగ్గు సినిమా. కానీ ఇప్పుడు సడెన్ గా సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు అయ్యింది. ఉత్తర దక్షిణ దృవాల్లాగా ఉన్న ఇద్దరు నేతలు.. ఇప్
Read Moreమంత్రికి తెలియకుండానే జరిగిపోతున్న కీలక నిర్ణయాలు
ప్రభుత్వంలో ఏ శాఖలో అయినా.. ఏవైనా నిర్ణయాలు తీసుకునే అధికారం ఆ శాఖ మంత్రికే ఉంటుంది. అధికారులు ఏదైనా సూచించినా దానిపై తుది నిర్ణయం మాత్రం మంత్రిదే. కా
Read Moreజాతీయ కార్యవర్గ సమావేశాలపై బీజేపీలో ఆసక్తికర చర్చ
ఎక్కడైనా క్రెడిట్ కోసం పాలిటిక్స్ కామన్. పలానా పని తామే చేశామని చెప్పుకుని ఇటు కేడర్ దగ్గర.. అటు పార్టీ పెద్దల దగ్గర మంచిపేరు తెచ్చుకోవాలని చాలా మంది
Read Moreరాకేష్ కుటుంబాన్ని పరామర్శించిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్
సికింద్రాబాద్ కాల్పుల ఘటనలో మృతిచెందిన దామెర రాకేష్ కుటుంబ సభ్యులను బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పరామర్శించారు. రాకేష్
Read Moreఅధర్ సిన్హాకు రిటైర్మెంట్ తర్వాత పోస్టింగ్ వెనుక సీక్రెట్ ఏంటీ?
ప్రభుత్వంలో కీలక శాఖల్లో పోస్టింగులు కావాలంటే పెద్దల ఆశీస్సులు ఉండాలి. లేకపోతే వారికి సన్నిహితులైనా అయ్యుండాలి. ఇక రిటైర్మెంట్ అయ్యాక మళ్లీ పోస్టింగ్
Read Moreపైసా ఖర్చు లేకుండా కొడుక్కి పబ్లిసిటీ చేయిస్తున్న కోరుట్ల ఎమ్మెల్యే
రాజకీయాల్లోకి రావాలంటే పబ్లిక్ లో పలుకుబడి ఉండాలి. పలానా వ్యక్తి అని ప్రజలు గుర్తించాలి. దీన్ని కోసం సామాజిక కార్యక్రమాలు చేస్తుంటారు. మరికొందరు తమ వా
Read More












