తెలంగాణం

సంబురాల్లో పడి.. రైతులను పక్కకుపెట్టిన్రు: కోదండరామ్

సిద్దిపేట రూరల్, వెలుగు: తెలంగాణ  సీఎం, మంత్రులు దశాబ్ది సంబురాల్లో పడి రైతుల సమస్యలను పక్కకు పెడ్తున్నారని తెలంగాణ జన సమితి అధ్యక్షుడు కోదం

Read More

కార్పొరేట్​ కంపెనీల దళారి కేటీఆర్​

కార్పొరేట్​ కంపెనీల దళారి కేటీఆర్​ అమెజాన్​కు పేదల భూములు ఇస్తున్నరని ప్రశ్నిస్తే ఎందుకు సమాధానం చెప్తలేరు హైటెక్ ​సిటీ దగ్గర స్థలాలను పార

Read More

ప్రారంభోత్సవాలు... శంకుస్థాపనలతో సరి

    ప్రజలను నిరాశపర్చిన కేసీఆర్​ టూర్     జిల్లాకు ఎలాంటి హామీ ఇవ్వకుండానే తిరుగుప్రయాణం.. మంచిర్యాల, వెలుగు:

Read More

రైతు చనిపోయినా బతికున్నట్టే రికార్డు

కాగజ్ నగర్, వెలుగు: కుమ్రం భీం ఆసిఫాబాద్​ జిల్లా  చింతలమానేపల్లి మండలం డబ్బా గ్రామానికి చెందిన కొమురం మారుతి అనే రైతు చనిపోయినా అతడి కుటుంబానికి

Read More

ఇండ్ల స్థలాల పంపిణీపై ఆఫీసర్ల తీరుకు సర్పంచ్​, పంచాయతీ పాలకవర్గం నిరసన

రామడుగు, వెలుగు: కరీంనగర్​ జిల్లా రామడుగు మండలంలోని గోపాల్​రావుపేటలో గ్రామసభ నిర్వహించకుండానే ఇండ్ల స్థలాలకు లబ్ధిదారులను ఎంపిక చేసినందుకు నిరసనగ

Read More

స్పెషల్​ టికెట్​ భక్తుల కోసం.. పేదల క్యూ లైన్లు ఇర్కుటం

ఇప్పటికే ఉన్న లైన్లతో రద్దీ రోజుల్లో 4 గంటల సమయం.. రూ.150 టికెట్​ లైన్లు మొదలైతే  టైం మరింత పెరిగే ఛాన్స్​  తాజా నిర్ణయంపై  

Read More

ప్రైమ్​ స్టేషన్లకు ఫుల్ గిరాకీ.. పోటాపోటీగా పోలీస్​ ఆఫీసర్ల పైరవీలు

కాన్సెంట్ లెటర్లు ఇచ్చేందుకు ఎమ్మెల్యేలకు లక్షల్లో ముడుపులు  లూప్ లైన్ నుంచి లా అండ్ ఆర్డర్ వచ్చేందుకు తీవ్ర ప్రయత్నాలు ఎస్సైల నుంచి డీఎస్

Read More

ఆఫీసర్లు చెక్కులు పంపిణీ చేయడంపై శంషాబాద్ మున్సిపల్ వైస్​ చైర్మన్ ఆగ్రహం

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండల పరిషత్ ఆఫీస్​వద్ద శుక్రవారం నిర్వహించిన సంక్షేమ సంబురాల్లో ప్రొటోకాల్ వివాదం నెలకొంది. ప్రజాప్రతినిధ

Read More

ధరణి పోతే దళారీ రాజ్యం వస్తది

సింగరేణి ప్రైవేటైజేషన్​కు బీజేపీ కుట్రలు చేస్తున్నది వికలాంగుల పింఛను మరో వెయ్యి పెంచుతం మంచిర్యాల ప్రగతి నివేదన సభలో సీఎం బీసీలకు సాయం, గృహల

Read More

ఐదు యాక్సిడెంట్లు..పది మంది మృతి

ఖమ్మం జిల్లా వైరాలో ముగ్గురు దుర్మరణం  మృతుల్లో ఏడాదిన్నర పాప  హనుమకొండ జిల్లాలో అన్నాచెల్లెళ్లు మహబూబాబాద్‌ జిల్లాలో నవ దంపతు

Read More

ప్రశ్నిస్తే రైతులపై కేసులు... కోర్టుల చుట్టూ తిరుగుతున్న వందలాది మంది

ఆందోళనలు చేసినా, అధికార పార్టీ లీడర్లను అడ్డుకున్నా అరెస్టులు  నాన్ బెయిలబుల్​తో పాటు హత్యాయత్నం కేసులూ నమోదు  భూముల పరిహారం అడిగినా,

Read More

రాష్ట్రంలో 53 మంది పోలీసు అధికారులకు పదోన్నతి

హైదరాబాద్‌ : రాష్ట్ర వ్యాప్తంగా వివిధ చోట్ల అదనపు ఎస్పీలుగా, డీఎస్పీలుగా విధులు నిర్వర్తిస్తున్న పోలీసు అధికారులకు తెలంగాణ ప్రభుత్వం పదోన్నతులు క

Read More

గోదావ‌రి న‌దికి పూజలు చేసి హార‌తిచ్చిన సీఎం కేసీఆర్

మంచిర్యాల జిల్లా పర్యటన ముగించుకొని హైదరాబాద్ బయలుదేరిన సీఎం కేసీఆర్..  గోదావ‌రిఖ‌ని ప‌ట్టణంలో ఆగారు. గోదావ‌రిఖ‌ని బ్రిడ

Read More