హైదరాబాద్, వెలుగు : రాష్ట్రంలో బీసీ గురుకులాల్లోని 6,7,8 తరగతుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్షకు 87.4 శాతం మంది హాజరయ్యారని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శి మల్లయ్య బట్టు తెలిపారు. ఆరో తరగతి ప్రవేశ పరీక్షకు 86.7 శాతం, ఏడో తరగతి కోసం 89.8శాతం, ఎనిమిదో తరగతి కోసం 84.8 శాతం స్టూడెంట్స్ హాజరయ్యారని వెల్లడించారు. ఆరో తరగతిలో 1,223, ఏడో తరగతిలో 893, ఎనిమిదో తరగతిలో 636 సీట్లను భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
బీసీ గురుకుల ప్రవేశ పరీక్షకు 87.4శాతం హాజరు
- తెలంగాణం
- June 20, 2022
లేటెస్ట్
- DC vs RR: రాజస్థాన్ను మట్టికరిపించిన ఢిల్లీ.. ప్లే ఆఫ్ ఆశలు సజీవం
- కాంగ్రెస్ అరచేతిలో వైకుంఠం చూపించి మోసం చేసింది : కేసీఆర్
- హైదరాబాద్ చేరుకున్న ప్రధాని మోదీ
- కేసీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి సవాల్
- ఏపీలో ఇద్దరు పోలీసులపై ఈసీ బదిలీ వేటు..
- భువనగిరి లోక్ సభ కాంగ్రెస్ కి కంచుకోట : భట్టి విక్రమార్క
- DC vs RR: చెలరేగిన మెక్గుర్క్,అభిషేక్ పోరెల్.. కీలక మ్యాచ్ లో ఢిల్లీ భారీ స్కోర్
- ఈ ఎన్నికలు తెలంగాణ వర్సెస్ గుజరాత్ : సీఎం రేవంత్ రెడ్డి
- Gujarat LS Election 2024: గుజరాత్ లోక్సభ ఎన్నికలు.. భార్యతో కలిసి ఓట్ వేసిన జడేజా
- భారీ వర్షం.. యాదాద్రి ఆలయంలో కొట్టుకుపోయిన చలువపందిళ్లు, రేకుల షెడ్డు
Most Read News
- ఇయ్యాల, రేపు భారీ వర్షాలు .. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన ఐఎండీ
- పాక్ గాజులు తొడుక్కుని కూర్చుందా: ఫరూఖ్ అబ్దుల్లా
- 10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
- హైదరాబాద్కు మోడీ..ట్రాఫిక్ ఆంక్షలు ఎక్కడెక్కడంటే.?
- viral video: రైలు ఇంజిన్ నుంచి విడిపోయిన బోగీలు.. 3KM అలానే వెళ్లిన బోగీలు
- కూల్ వెదర్ .. హైదరాబాద్లో భారీ వర్షం
- SRH vs LSG: ఉప్పల్ స్టేడియం పరిసర ప్రాంతాల్లో చిరుజల్లులు.. మ్యాచ్ జరిగేది అనుమానమే
- Alia Bhatt Met Gala 2024: ఆలియాకే అందం తెచ్చిన చీర వెనుక 163 మంది కళాకారులు, 1905 గంటల శ్రమ
- ఎండాకాలంలో హైదరాబాద్లో రికార్డు వర్షం
- హైదరాబాద్లో కుండపోత వర్షం.. మరో 2 గంటలు బయటకు రావొద్దు