తెలంగాణం

నర్సింగ్ డైరెక్టరేట్ ఏర్పాటుపై హర్షం

హైదరాబాద్​ సిటీ, వెలుగు: నర్సింగ్ డైరెక్టరేట్​కు అనుకూలంగా క్యాబినెట్​లో నిర్ణయం తీసుకోవడాన్ని తెలంగాణ (ప్రభుత్వ) నర్సెస్​అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ

Read More

వరంగల్‍ లో నకిలీ విత్తనాలు అమ్ముతున్న ముఠా అరెస్ట్‌‌

ఏడుగురిని అదుపులోకి తీసుకున్న వరంగల్‌‌ కమిషనరేట్‌‌ పోలీసులు రూ. 63 లక్షల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు స్వాధీనం వరంగల

Read More

సన్నబియ్యానికి బదులు దొడ్డు బియ్యం ..దర్యాప్తు చేపట్టిన స్టేట్ విజిలెన్స్ టీమ్‌‌

సూర్యాపేటలో వెలుగు చూసిన ఘటన సూర్యాపేట, వెలుగు : రేషన్‌‌ బియ్యం పంపిణీలో ఓ డీలర్‌‌ చేతివాటం ప్రదర్శించారు. ప్రభుత్వం ఇచ్చే

Read More

సింధూ జలాలపై పాక్ కు టెన్షన్

వరుస లేఖలతో భారత్​కు విజ్ఞప్తులు  ఒప్పందం రద్దుపై పునరాలోచన చేయాలంటూ పదే పదే విన్నపాలు  న్యూఢిల్లీ: సింధూ జలాల ఒప్పందాన్ని రద

Read More

జిల్లాలకు చేరిన 95 % పాఠ్య పుస్తకాలు

స్కూల్ రీఓపెన్ రోజే విద్యార్థులకు పుస్తకాల అందజేత  ఇప్పటికే స్కూళ్లకు చేరిన 80 లక్షల టెక్స్ట్​బుక్స్  నాలుగైదు రోజుల్లో మిగిలిన పుస్త

Read More

ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌ పాటిస్తలే..ఆసిఫాబాద్ కలెక్టరేట్‌‌ ఎదుట ఎమ్మెల్యే కోవ లక్ష్మి ధర్నా

ఐదు గంటల పాటు ఆందోళన, అడిషనల్‌‌ కలెక్టర్‌‌ హామీతో విరమణ ఆసిఫాబాద్, వెలుగు : ఆఫీసర్లు ప్రొటోకాల్‌‌ పాటించడం లేదని

Read More

వేములవాడ గోశాలలో మరో 2 కోడెలు మృతి

8న కోడెల పంపిణీ వేములవాడ, వెలుగు : వేములవాడ రాజన్న గోశాలలో అనారోగ్యంతో ఉన్న  మరో రెండు కోడెలు శుక్రవారం చనిపోయాయి. అనారోగ్యానికి గురైన కో

Read More

నెలలో రెండుసార్లు కేబినెట్ భేటీ

మొదటి, మూడో శనివారం.. హైదరాబాద్, వెలుగు: ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇకపై ప్రతినెలా రెండుసార్లు కేబినెట్ భేటీ నిర్వహించనున్నది. 15 రోజ

Read More

వరంగల్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫీస్ లో రాసలీలలు..వీడియో వైరల్‌

వరంగల్‌‌ మున్సిపల్‌‌ కార్పొరేషన్‌‌ ఆఫీస్‌‌లో రెండు రోజుల కింద ఘటన వీడియో వైరల్‌‌ కావడంతో ఇద్దరి

Read More

ఐసీయూలోనే జూబ్లీహిల్స్​ఎమ్మెల్యే గోపీనాథ్

గచ్చిబౌలి, వెలుగు : తీవ్ర అస్వస్థతకు గురైన జూబ్లీహిల్స్​ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్​ గచ్చిబౌలి ఏఐజీ ఆసుపత్రి ఐసీయూలోనే చికిత్స పొందుతున్నారు. ఏఐజీ వైద్

Read More

జన విజ్ఞాన వేదిక: చేప ప్రసాదం ఓ మూఢ విశ్వాసం

శాస్త్రీయం కాదని తెలిసినా కొనసాగించడం కరెక్ట్ కాదు..  ముషీరాబాద్, వెలుగు: చేప ప్రసాదం శాస్త్రీయంగా ఆస్తమాను తగ్గించదని పరీక్షల్లో తేలినప్

Read More

 దంతేవాడ జిల్లా పోలీసులకు ఏడుగురు మావోయిస్టుల లొంగుబాటు

భద్రాచలం, వెలుగు : చత్తీస్‌‌గఢ్‌‌ రాష్ట్రంలోని దంతేవాడ జిల్లా పోలీసుల ఎదుట శుక్రవారం ఏడుగురు మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయిన

Read More

క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి కి సింగరేణి సిద్ధం :సీఎండీ బలరాం నాయక్  

కోల్​ మినిస్ట్రీ సెమినార్​లో సీఎండీ బలరాం నాయక్   హైదరాబాద్, వెలుగు: క్రిటికల్​ మినరల్స్​ ఉత్పత్తి రంగంలోకి ప్రవేశించడానికి సింగరేణి సిద్

Read More