తెలంగాణం

ఆదిలాబాద్ లో బరితెగిస్తున్న ఇసుక మాఫియా

  ఆదిలాబాద్​ జిల్లాలో టీఆర్​ఎస్​ లీడర్ల బరితెగింపు వీడీసీల మాటున ఆగడాలు పెన్​గంగా వెంట అక్రమ క్వారీలు జైనథ్ మండలం  సాంగ్విలో

Read More

అధికార పార్టీ నేతలు చంపేస్తారనే భయంతో..

ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోవడం వల్లే.. అధికార TRS నేతల ఆగడాలు కంటిన్యూ అవుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ మండలం రాజుల తండాలో ట

Read More

ఈ నెల 14న ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు

ప్రజా సంగ్రామ యాత్ర 2 ముగింపు సభతో సరికొత్త చరిత్ర సృష్టిద్దామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడ సమీపంలో

Read More

కరెంటు బిల్లులు, సిబ్బంది జీతాల కోసం సర్పంచ్ భిక్షాటన

ప్రభుత్వం నిధులు విడుదల చేయడంలేదని భిక్షాటన నల్గొండ జిల్లా మునుగోడు మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ మిరియాల వెంకన్న వినూత్న నిరసన తెలిపారు. గ్రామం

Read More

ట్రాక్టర్లలో ధాన్యంతో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన

రైతులు రాకను చూసి రైస్ మిల్లుకు తాళం కరీంనగర్ జిల్లా శాయంపేటలో రైస్ మిల్లు ఎదుట రైతుల ఆందోళన కరీంనగర్ జిల్లా శాయంపేట గ్రామం దగ్గరలోని ఓ రైస్

Read More

50 ఏళ్లు చేతకాలే.. కానీ ఒక్క ఛాన్స్ కావాలంటా?

రెండు జాతీయ పార్టీలు నీతిలేని పార్టీలన్నారు మంత్రి కేటీఆర్. నారాయణపేట జిల్లాలో పలు  అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. అనంతరం

Read More

ఆర్ఎఫ్సీఎల్ కర్మాగారాన్ని ప్రారంభించనున్న మోడీ!

ప్రధాని నరేంద్రమోడీ త్వరలోనే రాష్ట్రంలో పర్యటించే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 26న మోడీ రాష్ట్రానికి రానున్నట్లు సమాచారం. రామగుండం ఫర్టిలైజర

Read More

ఎమ్మెల్యే గో బ్యాక్ అంటూ.. రోడ్డుపై బైఠాయించిన గ్రామస్తులు

మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్యకు నిరసన సెగ తగిలింది. తాండూరు మండలం రేచిని గ్రామపంచాయతీ బారేపల్లిలో మనఊరు-మనబడి కార్యక్రమానికి

Read More

అప్పు తేకుండా ప్రాజెక్టులు కట్టిన చరిత్ర మాది

అప్పు లేకుండా కేసీఆర్ ఏ ప్రాజెక్టు కట్టారో చెప్పాలన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. 8 ఏళ్లలో కేసీఆర్ 4 లక్షల కోట్లు అప్పు చేశారన్నారు. దేశ సంపదను మోడీ అం

Read More

త్వరలో కేసీఆర్ న్యూట్రిషన్ కిట్ పథకం

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: బీజేపోళ్లు, కాంగ్రెసోళ్లు పాలించే రాష్ట్రాల్లో కనీసం కరెంటు కూడా లేదన్నారు మంత్రి హరీశ్ రావు. బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా

Read More

విద్యకు ప్రభుత్వం ఎంతో ప్రాధాన్యత

హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 26వేలకుపైగా ప్రభుత్వ స్కూళ్లను అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దుతామన్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. ప్రభుత్వం

Read More

డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల కోసం ఆందోళన

నిజామాబాద్ లోని ఎమ్మెల్సీ కవిత ఇంటి ముందు డబుల్ బెడ్ రూం బాధితులు ఆందోళనకు దిగారు. ఇండ్లిస్తామని చెప్పి ఏండ్లు గడుస్తున్నా.. ఇప్పటి వరకు కేటాయించలేదని

Read More

అనాథాశ్రమం నుంచి అమ్మ చెంతకు

పది రోజుల క్రితం తప్పిపోయిన ముగ్గురు పిల్లలు క్షేమంగా తల్లి చెంతకి చేరారు. మధ్యప్రదేశ్ కు చెందిన ఏడేళ్ల దేవికతో పాటు, గిరీష్, అరబ్ అనే ముగ్గురు పిల్లల

Read More