తెలంగాణం

కొత్త కాలేజీల ఏర్పాటుపై ఆసక్తి చూపని సర్కార్

25 కాలేజీల కోసం ఇంటర్ కమిషనరేట్ ప్రపోజల్ లిస్టులో విద్యాశాఖ మంత్రి సెగ్మెంట్​లో 2 కాలేజీలు ఇప్పటికీ ఏ ఒక్కదానికీ పర్మిషన్ ఇవ్వని ప్రభుత్వం

Read More

ఇంటింటికీ మంచి నీళ్లు ఇస్తలేరు

షాద్ నగర్, వెలుగు: ‘‘రెండేండ్లుగా కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం పేదలకు 5 కిలోల బియ్యం ఉచితంగా ఇస్తున్నది, కేసీఆర్ ప్రభుత్వం ఒక్కో వ్య

Read More

బెట్టింగ్​ కోసం బైక్ తాకట్టు.. అప్పులపాలై చివరకు..

ఆత్మకూరు, వెలుగు: క్రికెట్ బెట్టింగులతో అప్పుల పాలైన ఓ యువకుడు చివరికి తల్లిదండ్రులు కొనిచ్చిన బైక్​ను కూడా కుదువ పెట్టాడు. చివరికి ఆ డబ్బులూ బెట్టింగ

Read More

మంత్రి జగదీశ్​రెడ్డి పర్యటనలో కనిపించిన సీఐ నాగార్జున గౌడ్​

సూర్యాపేట వెలుగు:  మెదక్​ జిల్లా రామాయంపేట తల్లీకొడుకుల సూసైడ్​ ఘటనలో  ఏ7గా ఉన్న  సీఐ నాగార్జున గౌడ్ డ్యూటీలో జాయిన్​అయ్యారు. ఈ కేసులో

Read More

ప్రభుత్వ డయాగ్నస్టిక్ సెంటర్లలో 134 రకాల టెస్టులు

రిపోర్టులకు, ఫిర్యాదులకు మొబైల్ యాప్ సిద్ధం ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌‌రావు వెల్లడి  గ్రేటర్‌‌‌‌లో 10 మినీ డయా

Read More

పేదలను లిక్కర్​కు బానిసలు చేస్తున్నరు

తల్లాడ, వెలుగు: తెలంగాణ ప్రభుత్వంలో అధికారులకు స్వేచ్ఛ లేదని, ఎమ్మెల్యేలు, మంత్రులకు ధైర్యం లేదని బీఎస్పీ రాష్ట్ర చీఫ్​కోఆర్డినేటర్​ఆర్ఎస్​ప్రవీణ

Read More

గర్భిణుల్లో పోషకాహారలోపం, రక్తహీనత

మంచిర్యాల, వెలుగు: ప్రభుత్వ, ప్రైవేట్​హాస్పిటళ్లలో సిజేరియన్ల సంఖ్య ఎక్కువవుతున్న నేపథ్యంలో గవర్నమెంట్​నార్మల్​డెలివరీలపై ఫోకస్​పెట్టింది. సాధ్యమ

Read More

బాయిల్డ్ రైస్ కోటా పెంచిన కేంద్రం

న్యూఢిల్లీ, వెలుగు: తెలంగాణ నుంచి 6.05 లక్షల టన్నుల బాయిల్డ్​ రైస్ సేకరించేందుకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంగీకారం తెలిపింది. ఈ మేరకు బుధవారం కేంద్

Read More

టీఆర్ఎస్ జిల్లా ఆఫీసుకు 100కోట్ల భూమి

బంజారాహిల్స్​రోడ్​ నం. 12లో 4,935 గజాల ప్రభుత్వ జాగా తెలంగాణ భవన్​కు సమీపంలోనే కేటాయిస్తూ ఉత్తర్వులు హైదరాబాద్, వెలుగు: టీఆర్ఎస్ పార్టీ హైదర

Read More

అసని తుఫాను ఎఫెక్ట్‌‌తో చల్లబడిన వాతావరణం

రాష్ట్రంలో పలు చోట్ల కురిసిన చిరు జల్లులు అసని తుఫాన్​ ఎఫెక్ట్‌‌తో చల్లబడిన వాతావరణం రాష్ట్రంలో పలు చోట్ల చిరు జల్లులు

Read More

వాన బుగులుతో నష్టానికే అమ్ముకుంటున్న రైతులు

పూర్తిగా ఓపెన్​ కాని ఐకేపీ సెంటర్లు.. ఓపెన్​ అయిన చోట కొనుగోళ్లు అంతంతే క్వింటాల్​కు 200 నుంచి 400 దాకా లాస్​ సెంటర్లు, కల్లాల్లో తడుస్తున్న వడ

Read More

రాజన్న సిరిసిల్ల జిల్లాలో రైతుల నిరసన

రాజన్న సిరిసిల్ల జిల్లాలో కాళేశ్వరం 3వ టీఎంసీ పనులను అడ్డుకున్నారు రైతులు. బోయినిపల్లి మండలం రత్నంపేట, జగ్గారావుపల్లి గ్రామాల మధ్య కాళేశ్వరం లింక్ 4 న

Read More

తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడ్డుకుంటోంది

కేంద్రంపై విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి తెలంగాణ అభివృద్దిని కేంద్రం అడుగడుగునా అడ్డుకుంటోందని మంత్రి జగదీశ్ రెడ్డి అన్నారు. కరెంట్ కొనకు

Read More