తెలంగాణం

తెలంగాణ ప్రజలను కేసీఆర్ మోసం చేసిండు

తెలంగాణ ప్రజలను మోసం చేసిండు: రాహుల్​ రాజులా వ్యవహరిస్తున్నడు.. జనం బాధలు పట్టించుకుంటలేడు రాష్ట్రంలో బాగుపడ్డది ఒక్క కుటుంబమే.. నియంతృత్వ పాలన

Read More

పరువు హత్య ఘటనను సుమోటోగా తీసుకున్న ఎన్హెచ్ఆర్సీ 

సరూర్ నగర్లో పరువు హత్య ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ స్పందించింది. పట్టపగలే భార్య సోదరుడు దాడి చేసి యువకున్ని దారుణంగా హత్య చేసిన ఘటనను సుమోటోగా స్

Read More

కాంగ్రెస్ పార్టీకి ఒక్క అవకాశమివ్వండి

తెలంగాణను దోచుకున్న వ్యక్తితో కాంగ్రెస్ పార్టీ ఎలాంటి ఒప్పందం చేసుకోదని రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. పార్టీ నేతలు, కార్యకర్తలందరూ ఈ విషయాన్ని గుర్తు ప

Read More

యువత రక్తం ధారపోస్తే ఒక కుటుంబం బాగుపడుతున్నది

తెలంగాణ రాష్ట్రం ఏ ఒక్క వ్యక్తి కోసమో ఏర్పడింది కాదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం యువత, విద్యార్థులు తమ రక్తాన్ని ధారపో

Read More

పంటల కనీస మద్దతు ధరలపై కాంగ్రెస్ హామీ

రైతులను రాజు చేయడమే లక్ష్యం.. రాహుల్ తోనే అది సాధ్యమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. కొత్త వ్యవసాయ విధానం పంటల ప్రణాళిక రూపొందించి వ్యవసాయాన్ని

Read More

రాజకీయ పర్యాటకులు వస్తారు..పోతారు

కాంగ్రెస్ పార్టీ నాయకులపై సెటైర్లు విసురుతూ కౌంటర్ ఇస్తున్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ రాహుల్ గాంధీ పర్యటన గురించి మరోసారి ట్విట్టర్ వేద

Read More

అధికారంలోకి రాగానే రైతుల బాధ్యత మాదే

తెలంగాణ అంటే తమకు ఓట్లు రాల్చే నినాదం కాదు.. పేగు బంధమని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. వరంగల్ రైతు సంఘర్షణ సభలో మాట్లాడిన ఆయన.. ఓరుగల్లు పేరు వ

Read More

క్వింటాల్ పత్తి 13 వేల రూపాయలు

జమ్మికుంట మార్కెట్ లో ఆల్ టైం రికార్డ్ ధర  కరీంనగర్ జిల్లా జమ్మికుంట మార్కెట్ లో పత్తి ఆల్ టైం రికార్డ్ ధర పలికింది. ఒక క్వింటాల్ పత

Read More

తప్పిదాలు బయటకొస్తాయనే రావొద్దంటున్నారు

హైదరాబాద్: ఉస్మానియా యూనివర్సిటీలో రాహుల్ గాంధీ పర్యటనను అడ్డుకోవడంపై స్పందించారు కాంగ్రెస్ సీనియర్ లీడర్ భట్టి విక్రమార్క.  ఉస్మానియా యూనివర్సిట

Read More

కుట్ర జరుగుతుంటే నిఘా విభాగం ఏం చేస్తోంది

హైదరాబాద్: సరూర్ నగర్ హత్య ఘటనపై తెలంగాణ బీజేపీ ఇంచార్జ్ తరుణ్ చుగ్ స్పందించారు. నడిరోడ్డుపై నాగరాజు అనే దళిత యువకుణ్ని కొట్టి చంపడం దారుణమన్నారు

Read More

కేసీఆర్ 8వ నిజాంలా వ్యవహరిస్తుండు

టీఆర్ఎస్ రజాకార్ల పార్టీ అన్న బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా మాటలు కరక్టేనని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ అన్నారు. తాను 8వ నిజాం అవుతానన్నట్లుగా కేసీఆర్ వ

Read More

ఏ ముఖం పెట్టుకొని రాష్ట్రానికి వస్తున్నాడు

పనికిమాలిన పార్టీ  టీఆర్ఎస్ ప్రజలు మేల్కొండి.. ఎవరూ భయపడొద్దు.. నేను ఉన్నా ప్రజాశాంతి పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు కేఏ పాల్  హైద

Read More

వరంగల్ సభతో రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు

వరంగల్లో జరిగే బహిరంగ సభ రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పు తెస్తుందని కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. దాశరథి, కాళోజీ లాంటి మేధావులు పుట్టిన గడ్డపై రైత

Read More