తెలంగాణం
ముగిసిన రాహుల్ గాంధీ పర్యటన
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ రెండు రోజుల రాష్ట్ర పర్యటన ముగిసింది. కొద్దిసేపటి క్రితమే రాహుల్ శంషాబాద్ వెళ్లారు. అక్కడ్నుంచి ఢిల్లీ వెళ్తారు. రాహుల్ కు
Read Moreఅసైన్డ్ ల్యాండ్స్ పై కేటీఆర్ కామెంట్స్
హైదరాబాద్: అసైన్డ్ భూముల అమ్మకాలపై రైతులకు సూచన చేశారు మంత్రి కేటీఆర్. వరంగల్ సభలో రాహుల్ అసైన్డ్ భూముల క్రయవిక్రయాల చట్టం తీసుకొస్తామన్నారు. ఈ విషయంప
Read Moreనాగరాజు కుటుంబానికి జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ పరామర్శ
హైదరాబాద్: ఇటీవల నగరంలోని సరూర్ నగర్ లో హత్యకు గురైన నాగరాజు కుటుంబాన్ని జాతీయ ఎస్సీ కమీషన్ చైర్మన్ విజయ్ సాంప్లా పరామర్శించారు. ఈ సందర్భంగా విజ
Read Moreవరంగల్ డిక్లరేషన్ పేరుతో సాధ్యం కాని హామీలు
ఒకేసారి 2లక్షల రుణమాఫీ సాధ్యం కాదు తాతల ఆస్తులు అమ్ముకుని సోకులు చేస్తున్నట్లుంది కేసీఆర్ పరిస్థితి లిక్కర్ ద్వారా వస్తేనే ఆదాయం.. లేకుంటే ఆస్త
Read Moreతెలంగాణ ఇవ్వలే.. గుంజుకున్నం
హైదరాబాద్: కాంగ్రెస్ అంటేనే స్కాంగ్రెస్ అని తెలిపారు మంత్రి కేటీఆర్. రాహుల్ గాంధీ మాటలపై స్పందించిన మంత్రి.. కాంగ్రెస్ కు 50 ఏళ్లు అవకాశం ఇచ్చినా
Read Moreసంపద అంతా కేసీఆర్ కుటుంబమే దోచుకుంది..!
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలోని ప్రజలకు రావాల్సిన సంపదను అంతా ఒక్క కేసీఆర్ కుటుంబమే దోచుకుందని తెలిపారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్
Read Moreవాళ్లేదో రాసిస్తే.. ఆయనేదో చదివిపోయిండు
రాహుల్ గాంధీకి వడ్లు తెల్వదు..ఏం తెల్వదని..వాళ్లేదో రాసిస్తే చదవిపోయిండన్నారు మంత్రి కేటీఆర్. వరంగల్ జిల్లా సంగెం-గీసుకొండ మధ్య నిర్మిస్తున్న మెగ
Read MoreNSUI నేతలకు రాహుల్,కాంగ్రెస్ నేతల పరామర్శ
చంచల్ గూడ జైలులో NSUI నేతలను పరామర్శించారు రాహుల్ గాంధీ. NSUI అధ్యక్షుడు బల్మూరి వెంకట్ సహా 17మంది NSUI నేతలను పరామర్శించారు. రాహుల్ వెంట మాణిక్
Read Moreనాగరాజు కుటుంబానికి అండగా ఉంటాం
రాష్ట్రంలో శాంతి భద్రతల లోపం వల్లే నాగరాజు హత్యకు గురయ్యాడని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకట స్వామి ఆరోపించారు. సరూర్ నగర్ లో పర
Read Moreఇది రైతు సంఘర్షణ కాదు..రాహుల్ సంఘర్షణ సభ
రాహుల్ గాంధీ వరంగల్ సభపై మంత్రి హరీశ్ రావు కౌంటర్ ఇచ్చారు. రాహుల్ గాంధీ, వ్యవసాయ ప్రాధాన్య రాష్ట్రమైన పంజాబ్ రైతాంగమే మిమ్మల్ని ఓడగొట్టిందన
Read Moreఉపరితల ద్రోణి ప్రభావంతో తెలంగాణలో వర్షాలు
తెలంగాణలో నేడు, రేపు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. గాలుల్లో కొనసాగుతున్న అస్థిరత కారణంగా విదర్భ నుంచి తెలంగాణ, రాయలసీమ మీదుగా తమి
Read Moreమరోసారి భారీగా పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
చమురుకంపెనీలు సామాన్యుడికి మళ్లీ షాక్ ఇచ్చాయి. డొమెస్టిక్ ఎల్పీజీ సిలిండర్ పై రూ. 50 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. పెరిగిన ధరతో సిలిండర్ రూ.1052
Read Moreడంగు సున్నం కరిగిన చోట్ల సిమెంట్ పూతలు
యాదగిరిగుట్ట, వెలుగు :రూ.1200 కోట్లతో పునర్నిర్మించి ప్రారంభించిన రెండు నెలలకే యాదగిరిగుట్టలోని ప్రధానాలయంతో పాటు రోడ్లకు రిపేర్లు చేయాల్సి వచ్చ
Read More












